coronavirus

    కరోనాతో మహిళల కంటే పురుషులకే ముప్పు ఎక్కువ.. ఎందుకంటే?

    March 28, 2020 / 03:09 AM IST

    కరోనాకు సరిహద్దులు లేవ్.. జాతీ, మత భేదాల్లేవ్.. ప్రతి ఒక్కరికీ సోకుతుంది.. ప్రాణాలు తీస్తుంది.. అయితే కరోనాకు లింగ భేదం మాత్రం ఉందట. అవును మహిళలపై కంటే పురుషులపై ఈ వైరస్ ప్రభావం ఎక్కువగా ఉంటుందట. కరోనావైరస్ కేసులపై లింగ విభజన డేటాను సమకూర్చడాని�

    ఫోన్ చేయండి..ఇంటి వద్దకే సరుకులు : ఈ జాగ్రత్తలు పాటించండి

    March 28, 2020 / 03:06 AM IST

    భారతదేశమంతా లాక్ డౌన్..పలు ఆంక్షలు..దీంతో ప్రజలు పలు సమస్యలను ఎదుర్కొంటున్నారు. ముందుగానే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అలర్ట్ అయ్యాయి. వారికి ఇబ్బందులు కలుగకుండా ఉండేందుకు నడుం బిగించాయి. ప్రధానంగా నిత్యావసర సరకులపై దృష్టి సారించింది. తెలుగ�

    కొత్త టెక్నాలజీ : మొబైల్ ఐసీయూ లు ఆవిష్కరణ

    March 28, 2020 / 02:38 AM IST

    కరోనా వైరస్ వ్యాప్తి నిరోధానికి ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటోంది. 21 రోజలుపాటే దేశవ్యాప్తంగా లాక్ డౌన్ ప్రకటించి వైరస్ వ్యాప్తి చెందకుండా ఆంక్షలు విధించింది. ఒక వేళ వైరస్ వ్యాప్తి చెంది…..బాధితుల సంఖ్య పెరిగితే వారికి సరిపడినన�

    మేము సైతం : అత్యవసర సేవలకు మా విమానాలు వాడుకోండి

    March 28, 2020 / 02:04 AM IST

    కరోనా వైరస్ వ్యాప్తి నిరోధానికి దేశవ్యాప్తంగా  ఏప్రిల్ 14 వరకు లాక్ డౌన్ ప్రకటించటంతో  ఎక్కడి వారక్కడే ఇళ్లకే పరిమితమయ్యారు. ప్రజా రవాణా వ్యవస్ధ స్తంభించిపోయింది. రైళ్లు,బస్సులు విమానాలతో సహా అన్ని ఆగిపోయాయి. ఉపాధి కోసం వివిధ రాష్ట్రాలక�

    COVID – 19 లాక్ డౌన్ : తెగ వాడేస్తున్నారు..చూస్తున్నారు

    March 28, 2020 / 01:48 AM IST

    భారతదేశ మంతా లాక్ డౌన్. ఎక్కడి వారెక్కడ ఉండాలని ప్రభుత్వాలు సూచన.  స్టేట్ ఎట్ హోమ్ అంటున్నాయి పాలకులు. కరోనా వ్యాపిస్తుండడంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ విధంగా నిర్ణయం తీసుకున్నాయి. కేవలం 21 రోజుల పాటు ఇంటిలోనే ఉండిపోవాలని కోరారు. దీంతో చ�

    రాజధానిలో రెడ్ జోన్ ప్రాంతాలివే..ఇంటికే రేషన్..వస్తువులు

    March 28, 2020 / 01:20 AM IST

    తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసులు అధికమౌతున్నాయి. కేసీఆర్ సర్కార్ లాక్ డౌన్ ప్రకటించినా..కేసులు మాత్రం తగ్గుముఖం పట్టడం లేదు. 2020, మార్చి 27వ తేదీ శుక్రవారం వరకు 59 కేసులు నమోదు కాగా..ఒకరు కొలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ఈ విషయాన్ని స్వయంగా సీఎం కేసీఆర

    ఇటలీలో కరోనాతో 45 మంది వైద్యులు మృతి

    March 27, 2020 / 09:48 PM IST

    ఇటలీలో కరోనావైరస్ తో నలభై ఐదు మంది వైద్యులు మరణించినట్లు ఇటాలియన్ అసోసియేషన్ ఆఫ్ డాక్టర్స్ శుక్రవారం తెలిపారు.

    తల్లి చనిపోయిందని తెలిసినా…కరోనా నివారణ చర్యల్లో పాల్గొన్న హెల్త్ ఆఫీసర్ 

    March 27, 2020 / 08:02 PM IST

    మధ్యప్రదేశ్ లోని భోపాల్ లో రెండు గొప్ప సంఘటనలు చోటుచేసుకున్నాయి. ప్రభుత్వ ఆరోగ్య కార్యకర్తలు కరోనా నివారణ చర్యల్లో సైనికుల్లాగా పని చేస్తున్నారు. ఒకరు తల్లి మరణించినా, మరొకరికి చేతి విరిగినా విధులు నిర్వర్తించారు.

    ఏపీలో మరో ఇద్దరికి కరోనా…రాష్ట్రంలో 13కి పెరిగిన కేసులు 

    March 27, 2020 / 05:48 PM IST

    ఏపీలో మరో రెండు కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటివరకు రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 13కు చేరింది.

    దేశీయ విమానాలపై బ్యాన్ పొడగింపు…ఏప్రిల్-14వరకు ఎగరటానికి వీల్లేదు

    March 27, 2020 / 03:22 PM IST

    కరోనా నియంత్రణకు కేంద్రం కఠిన నిర్ణయాలు తీసుకుంటోంది. బుధవారం నుంచి అన్ని దేశీయ విమాన సర్వీసులు రద్దు అయిన విషయం తెలిసిందే. అయితే అప్పుడు వారం రోజుల పాటు బ్యాన్ కొనసాగుతుందని చెప్పారు. అయితే ఇప్పుడు దేశీయ విమనసర్వీసులపై బ్యాన్ పొగడించబడిం

10TV Telugu News