coronavirus

    విశాఖలో కరోనా హైఅలర్ట్ : విదేశాల నుంచి వచ్చిన 453 మంది మిస్సింగ్!

    March 27, 2020 / 10:06 AM IST

    ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభిస్తోంది. కరోనాను కట్టడి చేసేందుకు భారతదేశంలో 21 రోజుల పాటు లౌక్ డౌన్ విధించింది దేశ ప్రభుత్వం. తెలుగు రాష్ట్రాల్లో కూడా లాక్ డౌన్ కొనసాగుతోంది. రోజురోజుకీ కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. కరోనా వ్యాప్తిని �

    15 గ్రామాలకు తాళం : 100మందిని కలిసిన కరోనా మృతుడు…23మందికి పాజిటివ్

    March 27, 2020 / 09:57 AM IST

    కరోనా వైరస్(COVID-19)సోకి మార్చి-18,2020న పంజాబ్ లో 70ఏళ్ల వృద్ధుడు మరణించిన విషయం తెలిసిందే. పంజాబ్ లో అదే తొలిమరణం. అయితే కరోనా వైరస్ తేలకముందు ఆ వృద్ధుడు దాదాపు 100మందిని కలిసినట్లు తేలింది. అంతేకాకుండా ఆమన తన మిత్రులతో కలిసి 15గ్రామాలను సందర్శించారు. అ�

    అనారోగ్యంతో మహిళ మృతి.. కరోనా భయంతో దగ్గరకు రాని బంధువులు.. చెత్తబండిలో తీసుకెళ్లి అంత్యక్రియలు!

    March 27, 2020 / 09:47 AM IST

    దేశవ్యాప్తంగా కరోనా లాక్ డౌన్ కొనసాగుతోంది. కరీంనగర్‌లో కరోనా వైరస్ అక్కడి స్థానికులను భయాందోళనకు గురిచేస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో పెద్దపల్లి జిల్లాలోని ధర్మారం మండలం నంది మేడారంలో ఓ విషాదం చోటుచేసుకుంది. కొసరి రాజవ్వ అనే 55 ఏళ్ల మహిళ అ�

    మోడీ నియోజకవర్గంలో గడ్డి తిన్న చిన్నారులు…అసహ్యంగా ఉందన్న పీకే

    March 27, 2020 / 09:32 AM IST

    కరోనా వ్యాప్తిని నిరోధించేందుకు 21రోజుల పాటు లాక్ డౌన్ అంటూ మంగళవారం జాతినుద్దేశించి చేసిన ప్రసంగ సమయంలో ప్రధానమంత్రి నరేంద్రమోడీ ప్రకటించారు. అయితే  దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్‌ అమలు అవుతున్న సమయంలో లక్షలాది మంది పేద ప్రజలు ఎన్నో ఇబ్బందుల�

    కరోనా బాధితుల ఆరోగ్యంపై ఆందోళన వద్దు : ఈటల రాజేందర్ 

    March 27, 2020 / 08:16 AM IST

    తెలంగాణ రాష్ట్రంలో గడిచిన 26 రోజుల్లో 47 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు అయ్యాయని వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌ చెప్పారు. కరోనా బాధితుల్లో ఏ ఒక్కరూ కూడా విషమ పరిస్థితుల్లో లేరని ఆయన తేల్చిచెప్పారు.  కోఠిలోని కమాండ్‌ కంట్రోల్‌ రూమ్‌లో వై�

    ముంబయి మురికివాడల్లోకి కరోనా వైరస్..నలుగురికి పాజిటివ్

    March 27, 2020 / 07:53 AM IST

    కరోనా వైరస్ కి తారతమ్యం లేదు. ధనికులు, సామాన్య, పేద, మధ్య తరగతి వారు అంటూ తేడా లేదు. ధనికుడి నుంచి సామాన్యుడి వరకు ఈ వైరస్ సోకుతోంది. ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న ఈ వైరస్ ఎంతో మందిని కబళించి వేస్తోంది. దేశ వాణిజ్య కేంద్రంగా ఉన్న ముంబాయి మురికివా

    యువకుడిపై లాఠీచార్జి చేసిన ఎస్సైని సస్పెండ్ చేసిన డీజీపీ

    March 27, 2020 / 07:48 AM IST

    పశ్చిమ గోదావరి జిల్లాలో  దుబాయ్ నుంచి వచ్చి…స్వీయ నిర్బంధం కాలేదని ఒక యువకుడి పైన అతని కుటుంబ సభ్యులపైనా లాఠీ చార్జి చేసిన ఎస్సైని డీజీపీ సస్పెండ్ చేశారు.  కరోనా వైరస్ వ్యాప్తి నిరోధానికి దేశవ్యాప్తంగా లాక్ డౌన్ అమలవుతోంది. ప్రజలంతా ఇ�

    చైనా.. జపాన్‌‌లలో కరోనా సెకండ్ ఇన్నింగ్స్

    March 27, 2020 / 07:44 AM IST

    కరోనా వైరస్ కట్టడి చేయడంలో హాంకాంగ్, జపాన్లు ఫెయిల్ అయ్యాయి. చైనా నుంచి భారీ సంఖ్యలో కరోనా మహమ్మారి బయట దేశాలకు పాకిన తర్వాతనే చైనా ప్రభుత్వం కట్టడి చర్యలు తీసుకుంది. ఆ తర్వాతే లాక్ డౌన్ ప్రకటించి కరోనా చైన్ ను బ్రేక్ చేసింది. ఎక్కడికక్కడ క్ల

    లాక్ డౌన్ ఎఫెక్ట్ : నిరాశ్రయుల కోసం 35 కొత్త భవనాలు

    March 27, 2020 / 06:00 AM IST

    కరోనా వైరస్ వ్యాప్తి నిరోధానికి కేంద్ర ప్రభుత్వం దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ ప్రకటించటంతో  వేలాది మంది రోజువారి కూలీలు, వలస కార్మికులు రాజధాని ఢిల్లీలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోంటున్నారు. వీరికోసం ఇప్పటికే ఢిల్లీలో నిర్వహిస్తున్న నిరాశ్రయ భ

    గర్భిణీల నుంచి శిశువుకు కరోనా

    March 27, 2020 / 05:29 AM IST

    జన్యుపరమైన సమస్యలుంటేనే శిశువులకు జబ్బులు వస్తాయనేది తెలిసిందే. మరి వైరస్ కూడా అలానే వస్తుందా అంటే నిపుణుల సమాధానం అవుననే వస్తుంది. అమెరికాలో రీసెర్చ్ గ్రూపులు దీనిపై పలు రకాల సమధానాలిస్తున్నారు. కొవిడ్ 19 ఇన్ఫెక్షన్లు అనుమానితులు, పాజిటి�

10TV Telugu News