Home » coronavirus
21 రోజులు..మీ ఇల్లే బిగ్ బాస్ హౌస్..కుటుంబసభ్యులే మీ హౌస్ మేట్స్..బయటకు రాకుండా ఉండటమే మీ టాస్క్..ఫ్యామిలీ కంటెస్ట్ంట్స్ తో రియల్ గేమ్..ఇన్ హౌస్ యాక్టివిటీస్ తో ఫన్ టైమ్..కరోనాను ఓడిస్తే..మీరే విన్నర్…మీ ఇంట్లో మీరే బిగ్ బాస్..21 డేస్ బిగ్ బాస్ హౌస్
ప్రపంచాన్ని కరోనా గడగడలాడిస్తోంది. వేలాది మందిని బలి తీసుకొంటోంది. చైనా నుంచి వచ్చిన ఈ రాకాసి భారతదేశాన్ని వణికిస్తోంది. లాక్ డౌన్ ప్రకటించినా కేసుల నమోదు మాత్రం ఆగడం లేదు. పాజిటివ్ కేసుల సంఖ్య క్రమక్రమంగా పెరుగుతున్నాయి. 2020, మార్చి 27వ తేదీ శ�
రాష్ట్రంలో లాక్డౌన్ అమలవుతున్నందున ప్రజలు నిత్యావసర వస్తువులను అందించేందుకు ప్రభుత్వం ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేసింది. అందులో భాగంగా కూరగాయలను కూడా ఇళ్ల ముందుకు తీసుకవచ్చి అమ్మేందుకు ఏర్పాట్లు చేస్తోంది. వ్యవసాయ, మార్కెటింగ్శాఖ �
కరోనా వైరస్ ని అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకొంటోంది. దేశ రాజధానిలో కూడా వైరస్ ప్రబలుతోంది. ఈ కారణంగా ఏప్రిల్ 14 వరకు లాక్ డౌన్ ప్రకటించింది. దీంతో కూలీలు, వలస కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ కారణంగా ఢిల్లీలో నైట్ �
అగ్రరాజ్యం అమెరికాలో కోవిడ్-19 కేసుల సంఖ్య కరోనా పుట్టిన దేశం చైనాను కూడా దాటేసింది. ప్రస్తుతం అమెరికాలో 83,500మంది కరోనావైరస్ బాధితులు ఉన్నారు. ప్రపంచంలో మరే దేశంలో ఇంతమంది బాధితులు లేరు. జాన్ హాప్కిన్స్ యూనివర్సిటీ గణాంకాల ప్రకారం అమెరికాలో
ప్రాణాంతక కరోనా వైరస్ వ్యాప్తిని నిరోధించేందుకు ప్రభుత్వాలు చర్యలు చేపట్టాయి. అందులో భాగంగా ఏపీ ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. ఏ రాష్ట్రంలో చేయని విధంగా క్వారంటైన్ వ్యవస్థను బలోపేతం చేసేందుకు ప్రతి నియోజక వర్గంలోనూ క్వారంటైన్ పడక
కరోనాపై యుధ్ధం అంటే మాములు విషయం కాదు.. ఇది ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. యుద్ధం చేసే వైద్యులకు కూడా ఇది అంటుకునే పరిస్థితి. ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో ఇద్దరు డాక్లర్లకు కోవిడ్-19 వచ్చింది అనే వార్తలు డాక్టర్లను భయానికి గురి చేస్తుండగా.. ఇప్
జంటనగరాల్లో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రుల్లో గాంధీ ఆసుపత్రి ఒకటి. ఎక్కడి నుంచో ఇక్కడకు వైద్యం కోసం వస్తుంటారు. ఎన్నో కష్టమైన కేసులను ఇక్కడి వైద్యులు పరిష్కరించారు. నిత్యం ఈ ఆసుపత్రి రోగులతో కిటకిటలాడుతుంది. కానీ ప్రస్తుతం ఇక్కడ సీన్ మరోలా ఉంద�
దేశంలో కరోనా వైరస్(COVID-19) మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో సోషల్ డిస్టెన్స్ (సామాజిక దూరం) పాటించాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీతో పాటు ప్రముఖులు అందరు ప్రజలను విజ్ఞప్తి చేస్తున్నా… ఇంకా కొంతమంది పాటించడం లేదు. దేశ వ్యాప్తంగా లాకౌట్ ప్ర�
సరైన దిశలో కేంద్ర ప్రభుత్వం నేడు మొదటి అడుగు వేసిందని మాజీ కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ అన్నారు. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో బాధిత ప్రజలను ఆదుకునేందుకు కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఇవాళ ఆర్థిక ప్యాకేజీని ప్రకటిం�