coronavirus

    పాక్ కుట్ర….కరోనా పేషెంట్లను సైలెంట్ గా POKకు తరలింపు

    March 26, 2020 / 09:58 AM IST

    ఓవైపు ప్రపంచమంతా కరోనా(కోవిడ్-19) వైరస్‌ తో అల్లాడుతోంది. కరోనా వ్యాప్తిని నిరోధించేందుకు పలు దేశాలు ఇప్పటికే లాక్ డౌన్ ప్రకటించేశాయి. అయితే పాకిస్తాన్ సైన్యం మాత్రం ఓ వైపు సరిహద్దుల దగ్గర భారత జవాన్లపై కాల్పులకు తెగబడుతూనూ..మరోవైపు తమ కరోనా

    కరోనా రిలీఫ్ ప్యాకేజీ : వచ్చే 3 నెలలు EPF మొత్తాన్ని చెల్లిస్తాం.. కేంద్రం

    March 26, 2020 / 08:58 AM IST

    సంఘటిత రంగ కార్మికులకు కేంద్ర ప్రభుత్వం ఊరట కలిగించింది. ఉద్యోగుల భవిష్యనిధి (EPF) కింద ఈపీఎఫ్ ఖాతాదారులకు ఎంప్లాయర్ షేర్, ఎంప్లాయీస్ షేర్ రెండింటిని వచ్చే మూడు నెలల ఈపీఎఫ్ మొత్తాన్ని ప్రభుత్వమే చెల్లిస్తుందని కేంద్రం ప్రకటించింది. రూ.15వేల ల�

    కరోనాపై యుద్ధం : జన్ ధన్ ఖాతాలోకి నగదు , రైతుల ఖాతాల్లో నేరుగా డబ్బు

    March 26, 2020 / 07:38 AM IST

    కరోనాపై భారత్ యుద్ధం ప్రకటించింది. ఇప్పటికే లాక్ డౌన్ విధించిన సంగతి తెలిసిందే. కానీ ఈ చర్యల వల్ల పలు రంగాలకు తీవ్ర నష్టం వాటిల్లుతోంది. ఈ క్రమంలో..మరిన్న చర్యలు తీసుకోవాలని కేంద్రం భావిస్తోంది. స్టిములస్ ప్యాకేజీని రెడీ చేయడానికి కేంద్రం క�

    Corona Lockdown: 10నెలల శిశువును ఎత్తుకుని 2రోజులు కాలి నడకన ప్రయాణం

    March 26, 2020 / 06:30 AM IST

    కొడుకుకు నడక నేర్పాల్సిన వయస్సులో ఆ తండ్రి ఇంటికి చేరుకోవడానికి కాలి నడకే గతైంది. లాక్ డౌన్ సమయంలో ఢిల్లీ నుంచి ఉత్తరప్రదేశ్ లో ఉన్న తన ఇంటికి కాలినడకనే ప్రయాణమైయ్యాడు. దేశవ్యాప్తంగా 21రోజుల పాటు లాక్ డౌన్ లోకి వెళ్లిపోవాలని ప్రకటించిన తర్వ

    పేదలకు రూ.50 లక్షల విలువైన బియ్యం ఇచ్చిన సౌరవ్ గంగూలీ

    March 26, 2020 / 06:17 AM IST

    ప్రపంచ దేశాలను వణికిస్తున్న కరోనా వైరస్ వ్యాప్తిని తగ్గించే ప్రయత్నంలో 1.3 బిలియన్ల జనాభా ఉన్న భారత దేశం మెుత్తం మార్చి 25, 2020 నుంచి   ప్రభుత్వం 21 రోజుల లాక్ డౌన్ విధించింది. ఈ లాక్ డౌన్ కారణంగా నిరుపేదలకు సహయం చేసేందుకు బిసిసిఐ అధ్యక్షుడు సౌరవ�

    నాన్నా.. కరోనా వస్తది బయటకెళ్లొద్దు: గుండెలు పిండేసే వీడియో

    March 26, 2020 / 06:07 AM IST

    లాక్‌డౌన్ వల్ల ప్రజలు ఇళ్లలోనే ఉండాలని, అత్యవసర పరిస్థితుల్లో తప్ప అసలు బయటకి రావద్దని ప్రభుత్వం మోత్తుకుంటుంది. కానీ, ఎవ్వరూ ప్రభుత్వం మాట వినడం లేదు. ఇష్టం వచ్చినట్టు రోడ్ల మీదకు వస్తున్నారు. పోలీసుల సహనానికి పరీక్ష పెడుతున్నారు. ప్రజలను

    ఇండియా ఐసోలేషన్ వార్డుల్లో రోబోల ట్రీట్‌మెంట్

    March 26, 2020 / 04:40 AM IST

    ఇండియాలో మిగిలిన రాష్ట్రాల మాట అటుంచితే కేరళలోనే తొలి కేసు నమోదైంది. వారం రోజుల పాటు ఆ రాష్ట్రాన్ని భయబ్రాంతులకు గురి చేసిన మీదటే మిగిలిన రాష్ట్రాల్లో బయటపడింది. ఈ మహమ్మారిపై యుద్ధం చేసేందుకు కేరళ లేటెస్ట్ టెక్నాలజీ వాడింది. ప్రమాదకరంగా మ�

    కరోనా..ప్రాణాలకు తెగిస్తున్నారు: వైద్యుల్లారా సెల్యూట్..

    March 26, 2020 / 04:29 AM IST

    కరోనా కోరలు చాస్తోంది. ఈ రాకాసిని బయటకు పంపించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కఠినమైన నిర్ణయాలు తీసుకుంటున్నాయి. కానీ ఈ వైరస్ సోకిన వ్యక్తి మరణించకుండా..చికిత్స అందిస్తున్న వైద్యులు ఇప్పుడు కీలకంగా మారారు. తెలంగాణ రాష్ట్రంలో వైరస్ మరిం�

    కరోనాను అరికట్టాలంటే..ఇదొక్కటే మార్గం

    March 26, 2020 / 04:01 AM IST

    కరోనా మహమ్మారీని కట్టడి చేయాలంటే…స్వీయ నిర్భందమే మేలని చాలా మంది వెల్లడిస్తున్నారు. ఎందుకంటే  దీనివల్ల కరోనా బాధితులను గుర్తించడం మరింత సులువవుతుందని అంటున్నారు. 21 రోజుల పాటు ఇంట్లోనే ఉండాలని..బయటకు రావొద్దని భారత ప్రధాన మంత్రి నరేంద్�

    కరోనాతో నగరంలో తగ్గిన పొల్యూషన్

    March 26, 2020 / 02:59 AM IST

    కరోనా భయపెడుతోంది. ప్రపంచ దేశాలను వణికిస్తోంది. ఎంతో మంది కబళించి వేస్తోంది. దీంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అలర్ట్ అయ్యాయి. కఠిన ఆంక్షలు విధిస్తున్నాయి. దీంతో జనాలు కూడా మేల్కొన్నారు. అప్రమత్తమయ్యారు. ప్రభుత్వం చెబుతున్నట్లుగా వింటున్న�

10TV Telugu News