coronavirus

    పిట్టల్లా రాలిపోతున్నారు : కరోనా రాకాసికి 21 వేల 200 మంది బలి

    March 26, 2020 / 02:30 AM IST

    ప్రపంచాన్ని కరోనా రాకాసి వణికిస్తోంది. చైనా నుంచి వ్యాపించిన ఈ వైరస్ కొద్ది రోజుల్లోనే దేశాలకు పాకింది. ఈ వైరస్ కు విరుగుడు, మందు లేకపోవడంతో జనాలు పిట్టల్లా రాలిపోతున్నారు. వైరస్ ని కట్టడి చేయడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నా అవి కొంత మేరక

    ఈ ఖాకీ గుండె ఎంత మంచిదో: గర్భిణి కోసం కారు ఇచ్చేసి!

    March 26, 2020 / 02:11 AM IST

    ఖాకీ చొక్కా వేసుకుంటే చాలు.. మేమంతా సమాజానికి అతీతులం అన్నట్లుగా.. మేం ఏం చేసినా చెల్లిపోద్ది.. ఎవ్వరినైనా కర్ర ఇరిగేవరకు కొట్టేస్తాం.. వాతలు వచ్చేలా తాట తీస్తాం.. అనే పోలీసులనే మనం సమాజంలో ఎక్కువ చూస్తుంటాం కదా? అయితే కఠినమైన ఖాకీ దుస్తుల చాటు�

    కరోనా ఎఫెక్ట్: ఈఎమ్‌ఐలు ఎలా? కేంద్రానికి వినతులు!

    March 26, 2020 / 01:28 AM IST

    దశాబ్దాలు కాలంగా మానవాళి ఎప్పుడూ ఎరగని పరిస్థితి. దేశంలో అయితే ఇటువంటి పరిస్థితి ఊహించనే లేదు. ఇప్పటికే కరోనా తెచ్చిన తలనొప్పులు ఒకటో రెండో కాదు.. కోకొల్లలు.. దీంతో దేశమంతా లాక్‌డౌన్ ప్రకటించింది కేంద్రం. ఇటువంటి పరిస్థితిలో ఓవైపు సామాన్య, మ�

    అమెరికా నుంచి వచ్చిన యువకుడికి కరోనా…ఏపీలో 10కి పెరిగిన కేసులు

    March 25, 2020 / 05:39 PM IST

    ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఇవాళ మరో రెండు కొత్త కేసులు నమోదు అయ్యాయి. దీంతో రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య పదికి చేరింది.

    సౌదీ నుంచి వచ్చిన మూడేళ్ల చిన్నారికి కరోనా…తెలంగాణలో 41కి పెరిగిన కేసులు

    March 25, 2020 / 05:11 PM IST

    తెలంగాణ రాష్ట్రంలో మరో రెండు కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. సౌదీ నుంచి వచ్చిన మూడేళ్ల చిన్నారి, 43 ఏళ్ల మహిళకు పాజిటివ్ గా నిర్ధారించారు.

    2.3లక్షల కోట్ల కరోనా ప్యాకేజీని కేంద్రం ప్రకటించే అవకాశం

    March 25, 2020 / 03:41 PM IST

    కోవిడ్-19 దెబ్బకి దేశ ఆర్థిక వ్యవస్థ చితికిపోతోంది. ఇప్పటికే పలు రంగాలపై కరోనా తీవ్ర ప్రభావం చూపుతోంది. వృద్ధి రేటు తగ్గుదలతో ఇప్పటికే గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్న ఆర్థిక వ్యవస్థపై కరోనా వల్ల మళ్లీ పెను ప్రభావం పడిందని చెప్పుకోవచ్చు. ఇల

    కరోనా భయం..భయం : పాన్ మసాలా బ్యాన్

    March 25, 2020 / 03:29 PM IST

    ఏ దేశం చూసినా కరోనా వైరస్ తో భయంతో వణికిపోతోంది. ప్రపంచాన్ని ఈ వైరస్ వణికిస్తోంది. వేలాది సంఖ్యలో ప్రజలు చచ్చిపోతున్నారు. భారతదేశంలో కూడా ఈ వైరస్ ప్రభావితం చూపెడుతో్ంది. వందల సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. పది మంది దాక మృతి చెందినట�

    పుట్టిల్లు చైనాను దాటేసింది : లాక్ డౌన్ చేసినా కంట్రోల్ అవని కరోనా…స్పెయిన్ లో ఒక్కరోజే 738మంది మృతి

    March 25, 2020 / 01:56 PM IST

    కరోనా దెబ్బకి ప్రపంచ దేశాలు విలవిలలాడిపోతున్నాయి. చాలా దేశాలు పూర్తిస్థాయి లాక్‌ డాన్‌ ప్రకటించేశాయి. ప్రజలందరూ ఇళ్లకే పరిమితమయ్యారు. అయినప్పటికి వైరస్‌ తగ్గుముఖం పట్టడంలేదు. రోజురోజుకు కరోనా పాజిటివ్‌ కేసులు, మరణాల సంఖ్య పెరుగుతూ పోతుం�

    మధ్యప్రదేశ్ లో తొలి కరోనా మృతి

    March 25, 2020 / 01:39 PM IST

    మధ్యప్రదేశ్ లో తొలి కరోనా మరణం నమోదైంది. కరోనా సోకిన ఉజ్జయినికి చెందిన 65ఏళ్ల మహిళ ఇండోర్ లోని ప్రభుత్వ ఆధ్వర్యంలోని MY హాస్పిటల్ లో ట్రీట్మెంట్ పొందుతూ ఇవాళ(మార్చి-25,2020)కన్నుమూసింది.  ఉజ్జయినిలో ప్రధమిక చికిత్ప తర్వాత ఆమె ఇండోర్ హాస్పిటల్ లో �

    కరోనా భయం : కొత్తగూడెం DSPపై ప్రజల శాపనార్థాలు..ఎంతమందికి అంటించాడో

    March 25, 2020 / 12:54 PM IST

    పేరుకు పోలీసు శాఖలో పెద్ద ఉద్యోగం..కానీ చటాక్ అంత బుద్ధి లేదు..నీవు మునిగావు..మమ్మల్ని ముంచావు..కొత్తగూడెం వాసులు ఇలాగే తిట్టుకుంటున్నారు. నీ జీవితంతో పాటు మా ప్రాణాలను రిస్క్ లో పెట్టావంటూ శాపనార్థాలు పెడుతున్నారు. జనాల ఆవేదనలో అర్థం ఉంది…

10TV Telugu News