Home » coronavirus
భారత్ లో రోజురోజుకీ పెరిగిపోతున్న కరోనా కేసులు ఆందరిలో ఆందోళన కలిగిస్తున్నాయి. పరిస్థితి ఇలాగే కొనసాగితే అమెరికా మాదిరిగా మనదేశంలో కూడా కరోనా కేసులు ఎక్కువయ్యే ప్రమాదముందని నిపుణులు చెబుతున్నారు. భారత్ లో ఇప్పటివరకు 716 కరోనా కేసులు నమోదయ�
పొరపాటుచేస్తే, పరిస్థితి ఎక్కడిపోతుందో మనకు తెలియదు. అందుకే ఎక్కడివారు అక్కడే ఉండండి. మీకు ఎలాంటి అవసరమున్నా వెంటనే 1902కి కాల్ చేయండి. మీకు కావాల్సిన సాయం అందుతుంది. ఎక్కడివారు అక్కడే ఉండిపోండి. వసతులుపరంగా ఎలాంటి లోటు చేయమని… అన్నివ�
కరోనా నియంత్రణకు కేంద్రం కఠిన నిర్ణయాలు తీసుకుంటోంది. ఈ నెల 22నుంచి వారం రోజుల పాటు అన్ని అంతర్జాతీయ విమాన సర్వీసులను రద్దు చేస్తున్నట్లు మార్చి-19న భారత ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే దేశంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు,రోజు�
చేతులెత్తి దండం పెడుతున్నా..ఇళ్లలోనే ఉండిపోండి..ఎవరూ బయటకు రావొద్దని సీఎం జగన్ రాష్ట్ర ప్రజలకు సూచించారు. కరోనా వ్యాధి ప్రబలుతున్న క్రమంలో ప్రజలు సహకరించాలని, ఏప్రిల్ 14వ తేదీ వరకు ఎక్కడికీ తిరగకుండా ఇళ్లలోనే ఉందామని పిలుపునిచ్చారు. వైద్యుల
దేశంలో కరోనా వ్యాప్తిని నిరోధించేందుకు ప్రధానమంత్రి 21రోజులు(ఏప్రిల్-14వరకు)భారత్ లాక్ డౌన్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ సమయంలో దేశంలోని పేదల కోసం ప్రభుత్వం ఓ భారీ ప్యాకేజీ తీసుకొచ్చింది.ఇవాళ(మార్చి-26,2020)ఢిల్లీలో ఆర్థికమంత్రి నిర్మలా స�
దేశంలోనే అతిపెద్ద COVID-19(కరోనా వైరస్)హాస్పిటల్ నిర్మించేందుకు ఒడిషా ప్రభుత్వం రెడీ అయింది. 1000 పడకల సామర్థ్యంతో ఈ హాస్పిటల్ రెడీ అవుతుంది. రెండు వారాల్లోనే ఈ హాస్పిటల్ అందుబాటులోకి రానుంది. ఈ భారీ హాస్పిటల్ లో ప్రత్యేకంగా కరోనా పేషెంట్లకు మాత్ర�
ఓ అంతర్జాతీయ బృందం కరోనాకు వ్యతిరేకంగా పోరాడేందుకు సిద్ధమైంది. 69 రకాల మందులతో ఏవైనా కాంబినేషన్ సెట్ చేసి కరోనాను తగ్గించొచ్చని అంటున్నాయి. వీటిలో ఇప్పటికే వైరస్ కంట్రోల్ చేసే క్రమంలో డాక్టర్లు వాడుతూనే ఉన్నారు. bioRxiv అనే వెబ్ సైట్లో సైంటిస్�
కరోనా వైరస్ వ్యాప్తితో భారత ప్రభుత్వం లాక్ డౌన్ ప్రకటించింది. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో కరోనా లాక్ డౌన్ మూడు వారాల పాటు కొనసాగనుంది. ఈ పరిస్థితుల్లో చాలామంది ప్రజలు నిత్యావసర వస్తువుల కోసం కొందరు.. అవసరం లేకుండానే రోడ్లపైకి వచ్చేవ
ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్(COVID-19) కేసులు వేగంగా పెరుగుతున్నాయి. ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా కరోనా సోకినవారి సంఖ్య 4లక్షల 79వేల 840గా ఉండగా,21,576మంది ప్రాణాలు కోల్పోయారు. 1లక్షా 15వేల 796మంది కరోనా నుంచి కోలుకున్నారు. భారత్ లో కరోనా సోకిన వారి సంఖ్య 6
కరోనా సోకిన బాలీవుడ్ ప్రముఖ సింగర్ కనికా కపూర్ ప్రస్తుతం లక్నోలో ట్రీట్మెంట్ పొందుతుంది. ఇటీవల కనికా… లండన్ నుంచి తిరిగివచ్చిన విషయం దాచిపెట్టి, పలు పార్టీలకు హాజరై,పలువురు ప్రముఖులను కలవడం,కనికాకు పాజిటివ్ అని తేలడంతో వారందరూ ఐసొల