Home » coronavirus
ప్రపంచాన్ని కబళిస్తోన్న కరోనా.. ధాటికి మాస్క్లు, శానిటైజర్లు, గ్లౌజులు, వెంటిలేటర్లు కొరత ఏర్పడుతున్న మాట వాస్తవమే. వీటితో పాటు కండోమ్ ల అమ్మకాలు ఊపందుకున్నాయట. మునుపెన్నడూ లేని విధంగా 25 నుంచి 50 శాతం అమ్మకాలు పెరిగాయని ఆర్డర్లు పెంచుతున్నా�
18 రోజుల్లో మహాభారతం గెలిచిందని,కానీ కరోనాపై మన యుద్ధం 21రోజులు తీసుకుంటుందని ప్రధానమంత్రి నరేంద్రమోడీ అన్నారు. కరోనాను కట్టడి చేసేందుకు దేశవ్యాప్తంగా 21రోజులు(ఏప్రిల్-14వరకు)పూర్తి లాక్ డౌన్ ను మంగళవారం జాతినుద్దేశించి చేసిన ప్రసంగ సమయంలో ప్
కరోనా(COVID-19) దెబ్బ బ్రిటన్ రాయల్ ఫ్యామిలీకి కూడా తగిలింది. ఎలిజబెత్-2 పెద్ద కొడుకుగా బ్రిటీష్ సింహానానికి వారసుడిగా ఉన్న ప్రిన్స్ చార్లెస్(71) కు కరోనా సోకినట్లు నిర్థారణ అయింది. కరోనా లక్షణాలతో బాధపడుతున్న ఆయనకు పరీక్షలు చేయగా కరోనా సోకినట్లు బ
సోషల్ మీడియా దిగ్గజం ఫేస్ బుక్ కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఫేస్ బుక్ తన ఇండియన్ డిజిటల్ మార్కెట్ పరిధిని పెంచుకునేందుకు…ముఖేష్ అంబానీకి చెందిన భారతదేశపు అతిపెద్ద టెలికాం కంపెనీ రిలయన్స్ జియోలో 10శాతం వాటాను కొనుగోలు చేసేందుకు ఫే�
మధ్యప్రదేశ్ లో ఓ జర్నలిస్టుకు కరోనా వైరస్ సోకినట్లు నిర్థారణ అయింది. మార్చి-20న భోపాల్ లో అప్పటి సీఎం కమల్ నాథ్ ఏర్పాటు చేసిన మీడియా సమావేశానికి హాజరైన జర్నలిస్టులకు ఇప్పుడు కరోనా పాజిటివ్ అని తేలింది. అంతేకాకుండా ఆ జర్నలిస్ట్ కూతురికి కూడా �
జార్ఖండ్లో ఉండే డాక్టర్ కూతురి కోసం 2వేల 500కిలోమీటర్లు ప్రయాణించాడు. మంగళవారం బొకారోలో ఉండే వ్యక్తి 50గంటల పాటు కారులో ప్రయాణించి కూతుర్ని తన వద్దకు తెచ్చుకున్నాడు. ప్రయాణం తర్వాత తిరిగి విధుల్లో చేరాడు. ప్రభుత్వం లాక్ డౌన్ ప్రకటించిన తర్వా
భారత ప్రభుత్వం ప్రకటించిన 21రోజుల లాక్ డౌన్ పీరియడ్ ను తప్పకుండా పాటించాలని ప్రధాని నరేంద్ర మోడీ పిలుపునిచ్చారు. మంగళవారం రాత్రి 8గంటలకు చేసిన ఈ ప్రకటన తర్వాత హర్యానా గవర్నమెంట్ మరో ఆఫర్ ఇచ్చింది. ప్రస్తుతం దేశంలో ఉన్న పరిస్థితులకు తట్టుకున
కరోనా వైరస్ పుట్టింది చైనాలో..భారతదేశంలో మొట్టమొదటి కేసు నమోదైంది కేరళ రాష్ట్రంలో…అత్యధికంగా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. దీంతో అక్కడ ఎలాంటి పరిస్థితి ఉత్పన్నమౌతుందననే భయాలు అందరిలోనూ నెలకొన్నాయి. కానీ..అక్కడి పినరయి ప్రభుత్వం తీసు�
ప్రాణాంతకమైన కరోన వైరస్ వ్యాప్తి నిరోధానికి కేంద్ర ప్రభుత్వం లాక్ డౌన్ ప్రకటించింది. దీంతో జన జీవనం స్తంభించింది. నిత్యావసర వస్తువులకు డిమాండ్ పెరిగింది. కొన్ని ప్రాంతాల్లో వ్యాపారస్తులు ధరలు పెంచి సొమ్ము చేసుకుంటున్నారు. దీంతో �
ప్రపంచమంతా కరోనావైరస్ మహమ్మారి నుంచి ప్రాణాలు కాపాడుకునేందుకు ప్రయత్నిస్తుంటే చైనా వ్యాపార సంస్థలు షట్ డౌన్ ను ఎత్తేశాయి. అంతేకాకుండా విమాన సర్వీసులను పునరుద్ధరించడమే కాకుండా ఫ్యాక్టరీలను తిరిగి ప్రారంభించేస్తున్నారు. ప్రపంచంలో రెండో