coronavirus

    చైనాలో క్షీరదమైన పాంగోలిన్లలో కరోనా వైరస్! : రీసెర్చ్

    March 27, 2020 / 03:20 PM IST

    చైనాలోకి అక్రమంగా రవాణా చేసిన పాంగోలిన్స్ COVID-19 మహమ్మారి వెనుక ఉన్న దగ్గరి సంబంధం ఉన్న కరోనావైరస్‌లను కలిగి ఉంటాయని ఒక అధ్యయనం వెల్లడించింది. ప్రాణాంతక వైరస్ మూలాలపై మరింత ఊతమిస్తోంది. ఏది ఏమయినప్పటికీ, నేచర్ జర్నల్‌లో ప్రచురించబడిన ఈ అధ్యయ�

    దక్షిణ కొరియా బాటలోనే టెస్టింగ్…5లక్షల యాంటీబాడీ కిట్స్ కోరిన ICMR

    March 27, 2020 / 03:06 PM IST

    కరోనా వైరస్(COVID-19)టెస్టింగ్ ను వేగవంతం చేసే ప్రయత్నాల్లో భాగంగా…వైరస్ నిర్ధారణ కోసం 5 లక్షల యాంటీబాడీ కిట్లను సరఫరా చేయాలని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్(ICMR) మ్యానుఫ్యాక్చరర్స్(తయారీదారులు)ను ఆహ్వానించింది. అయితే దక్షిణ కొరియాలో చేస�

    లాక్‌డౌన్ రూల్స్ బ్రేక్ చేసే వాళ్లని పట్టుకోవడానికి డ్రోన్లు

    March 27, 2020 / 01:23 PM IST

    బయట తిరగొద్దురా చస్తారు.. సమాజం బాగుండాలంటే సోలోగా ఉండాలని చెప్తుంటే వినే వాళ్లు లేకుండా పోతున్నారు. వీరికి కాపాలా కాయడమే సరిపోతుంది పోలీసుల పని. అయితే టెక్నాలజీ వాడి కంట్రోల్ చేయాలనుకుంటున్నారు పోలీసులు. ఫ్రాన్స్, స్పెయిన్ దేశాల్లో వేగంగ�

    కరోనా విలయతాండవం…స్పెయిన్ లో ఒక్కరోజే 769మంది మృతి

    March 27, 2020 / 01:15 PM IST

    ప్ర‌పంచ‌దేశాలను టెన్షన్ పెడుతున్న కరోనా వైరస్(COVID-19)5కోట్ల కన్నా తక్కువ జనాభా ఉన్న స్పెయిన్ ను ఊపిరి పీల్చుకోకుండా చేస్తుంది. స్పెయిన్ లో గడిచిన 24గంటల్లో 769మంది ప్రాణాలు కోల్పోయినట్లు శుక్రవారం(మార్చి-27,2020) ఆ దేశ జాతీయ ఆరోగ్య మంత్రిత్వశాఖ తెలిప�

    కరోనాపై వదంతులు నమ్మి…ఇరాన్ లో మెథనాల్‌ తాగి 300మంది మృతి

    March 27, 2020 / 12:34 PM IST

    కరోనా ప్రభావం తీవ్రంగా ఉన్న దేశాల్లో ఇరాన్ ఒకటి. ఇరాన్ లో శరవేగంగా కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. ఇరాన్ లో ఇప్పటివరకు దాదాపు 33వేల మందికి కరోనా సోకింది. 2400మంది వరకు కరోనా మరణాలు నమోదయ్యాయి. కరోనా శరవేగంగా వ్యాప్తి చెందుతున్న ఇరాన్‌లో ప్రస్థుతం �

    చికెన్ తింటే కరోనా రాదు.. గుడ్లు, పండ్లతో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది : కేసీఆర్ 

    March 27, 2020 / 12:10 PM IST

    గుడ్లు, చికెన్ తినడం ద్వారా రోగ నిరోధక శక్తి పెరుగుతుందని చెప్పారు. సి విటమిన్ ఉన్న పండ్లు ఎక్కువగా తినాలని తెలిపారు. మన చికెన్, గుడ్లు  బయటకు రాష్ట్రాలకు పోతాయని అన్నారు. చికెన్ తింటే కరోనా వస్తుందంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని కేసీఆర్

    తెలంగాణలో ఏప్రిల్ 15 వరకు లాక్ డౌన్.. హాస్టళ్లను మూయం : కేసీఆర్

    March 27, 2020 / 11:43 AM IST

    తెలంగాణలో ఏప్రిల్ 15 వరకు లాక్ డౌన్ కొనసాగనుందని సీఎం కేసీఆర్ వెల్లడించారు. రాష్ట్రంలో లాక్ డౌన్ మార్చి 31 వరకు ఉన్నప్పటికీ ప్రస్తుత కరోనా కేసులు పెరిగిపోతుండటంతో తప్పని పరిస్థితుల్లో ఏప్రిల్ 15 వరకు లాక్ డౌన్ కొనసాగనున్నట్టు తెలిపారు. లాక్

    బిగ్ బ్రేకింగ్ : బ్రిటన్ ప్రధానమంత్రికి కరోనా పాజిటివ్

    March 27, 2020 / 11:28 AM IST

    దేశాధినేతలను సైతం కరోనా వెంటాడుతోంది. బ్రిటన్ ప్రధానమంత్రి బోరిస్ జాన్సన్ కు కరోనా(COVID-19) సోకినట్లు నిర్థారణ అయింది. కరోనా లక్షణాలతో బాధపడుతున్న ఆయన… ఇంగ్లాండ్ చీఫ్ మెడికల్ ఆఫీసర్ సూచన మేరకు కరోనా టెస్ట్  చేయించుకున్నాడు. ఈ టెస్ట్ లో ప్

    తెలంగాణలో ఒక్కరోజే 10 పాజిటివ్.. 59కి చేరిన కేసులు: కేసీఆర్

    March 27, 2020 / 11:26 AM IST

    తెలంగాణలో తాజా పరిస్థితులపై సీఎం కేసీఆర్ ఆరా తీస్తున్నారు. తెలంగాణలో 59కి కరోనా కేసులు నమోదయినట్టు తెలిపారు. ఒకరికి నయమైందన్నారు. 58 మంది చికిత్స తీసుకుంటున్నారని చెప్పారు. ప్రపంచంలో ఇప్పటివరకూ కరోనా వైరస్‌కు మందు లేదని, వ్యాప్తిని నివారిం

    మానవత్వం ఉన్న ప్రభుత్వం మీది…మోడీపై చంద్రబాబు ప్రశంసల వర్షం

    March 27, 2020 / 10:52 AM IST

    మోడీ సర్కార్ పై పొగడ్తలు గుప్పించారు టీడీపీ అధినేత,ఏపీ మాజీ సీఎం చంద్రబాబు నాయుడు. కరోనా నేపథ్యంలో దేశవ్యాప్త లాక్ డౌన్ కొనసాగుతున్న సమయంలో  పేదలు,కూలీలు,కార్మికులు,రైతులను ఆదుకునేందుకు గురువారం ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన పేరుతో 1.7ల�

10TV Telugu News