Home » coronavirus
ఢిల్లీ శివార్లలోని నోయిడాలో ఓ లెదర్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫ్యాక్టరీలో పనిచేసే ఉద్యోగికి కరోనా వైరస్(COVID-19)సోకినట్లు నిర్థారణ అయిందని డాక్టర్లు తెలిపారు. అయితే ఆ ఫ్యాక్టరీలో పనిచేసే దాదాపు 700మంది ఉద్యోగులను హోమ్ క్వారంటైన్(ఇంటిలోనే దిగ్భందనం)చ�
ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్ ఇప్పుడ ఆంధ్రప్రదేశ్ ను తాకింది. నెల్లూరులో తొలి కరోనా పాజిటివ్ కేసు నమోదు కావటంతో జనం భయపడిపోతున్నారు. ఇటీవల ఇటలీ నుంచి వచ్చిన నెల్లూరు వాసికి కరోనా పాజిటివ్ అని పూణే లోని వైరాలజీ ల్యాబ్ నిర్ధ
హైదరాబాద్ ఐటీ కారిడార్లో కోవిడ్-19 పట్ల గందరగోళం లేకుండా ఉండేందుకు సైబరాబాద్ పోలీసులు, సొసైటీ ఫర్ సైబర్ సెక్యూరిటీ కౌన్సిల్తో పాటు పలు ప్రభుత్వ శాఖలను కలుపుకొని హైపవర్ కో ఆర్డినేషన్ కమిటీని ఏర్పాటు చేశారు. సోషల్ మీడియాలోనూ వివిధ మ�
కరోనా వైరస్ సోకి భారత్ లో ముగ్గురుచనిపోయారు. దీనికి మందు ఇంట్లోనే ఉందంటూ కొందరు సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. కొద్ది రోజుల క్రితం కరోనా బారిన పడకుండా హోమియో మందు వేసుకోమని చెపుతూ కేంద్ర కుటుంబ ఆరోగ్య సంక్షేమ శాఖ చెప్పిందని చెప
కరోనా మహమ్మారి తెలుగు రాష్ట్రాలనూ వణికిస్తోంది. అనంతపురం జిల్లాలో కరోనా వైరస్ కలకలం రేపుతోంది.
కరోనా మహమ్మారి భారత్లో ఒకరిని బలితీసుకుంది. సౌదీ నుంచి అతడు నేరుగా హైదరాబాద్ పాతబస్తీలోని బంధువులు ఇంటికి వచ్చాడు.
ఇటలీలో కరోనా మృత్యుఘోష ఆగడం లేదు..అంతకంతకూ పెరిగిపోతోన్న కేసులతో అల్లాడిపోతోంది. నిన్న ఒక్కరోజే 189 మంది చనిపోయారు.
ఇరాన్లో కరోనా వైరస్ మరణ మృదంగం వాయిస్తోంది. వైరస్ కారణంగా ఇక్కడ ఒక్క రోజే 75మంది చనిపోయారు.
ప్రపంచ దేశాలను కరోనా మహమ్మారి వణికిస్తోంది. 127 దేశాలకు కరోనా వైరస్ సోకిందింది. ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ మృతుల సంఖ్య 4 వేల 973కి చేరింది.
భారతదేశంతో సహా ప్రపంచవ్యాప్తంగా కోవిడ్ కేసుల సంఖ్య పెరుగుతుండటంతో తెలంగాణ రాష్ట్రంలో వైరస్ నియంత్రణ విషయంలో ప్రభుత్వం మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా విదేశాల నుంచి వచ్చే ప్రతి ఒక్కరినీ 14 రోజులపాటు ఇళ్లకే