Home » coronavirus
పంచేస్తున్నారు.. పాతేస్తున్నారు. మొత్తానికి వదిలించుకుంటున్నారు. కోడిని చూస్తే కంగారు.. గుడ్డును తలుచుకుంటేనే గాబరా.. అసలు చికెన్ వైపు చూస్తే ఒట్టు.. కోడి కూరను కొనే నాథుడే లేడంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ముక్కలేనిదే ముద్ద దిగ
భారత్ లో కరోనా వైరస్ కేసులు రోజు రోజుకి పెరుగుతున్నాయని, కరోనా వైరస్ వ్యాప్తి ఆందోళనకరమేనని విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ ఇవాళ(మార్చి-12,2020)పార్లమెంట్ కు తెలిపారు. దేశవ్యాప్తంగా కరోనా కేసులు 73కు పెరిగాయని అసాధారణ పరిస్థితుల్లో అసాధారణ స్పందన
ఖమ్మం జిల్లాలో కరోనా టెన్షన్ నెలకొంది. ఓ మెడిసిన్ విద్యార్థిలో కరోనా లక్షణాలు బయటపడ్డాయి.
Utah Jazz center జట్టు బాస్కెట్ బాల్ ఆటగాడు రూడీ గోబెర్ట్కు కరోనా వైరస్ సోకింది. అతడు కరోనా వ్యాప్తిపై జోక్ పేల్చిన రెండు రోజుల తర్వాత అతడిలోనే వైరస్ పాజిటివ్ లక్షణాలు ఉన్నట్టు స్ర్కీనింగ్ పరీక్షలో తేలింది. దాంతో NBA లీగ్ సీజన్ నిలిచిపోయింది. గోబెర్ట్
ప్రపంచాన్ని వణికిస్తోన్న ప్రాణాంతక కరోనా వైరస్.. ఏయే ఉపరితలాల్లో ఎంతసేపు జీవించి ఉంటుంది అనేదానిపై ఓ కొత్త అధ్యయనం వెల్లడించింది. సాధారణంగా కరోనావైరస్ గాలిలో మూడు గంటల వరకు ఉంటుంది. ఆ తర్వాత ఏదొక ఉపరితలంపైకి చేరి అలా కొన్ని రోజుల పాటు ఉంటుం
ప్రాణాంతక కరోనా వైరస్కు పుట్టినిల్లు అయిన చైనా నుంచి ఇటలీకి వైద్య నిపుణుల బృందం వెళ్తోంది. యూరపియన్ దేశంలో కరోనా కోరలు సాచింది. వందలాది మందిని మింగేస్తోంది. ఒకే రోజులో అత్యధిక సంఖ్యలో ప్రాణాలు తీసేసింది. కరోనా దెబ్బకు విలవిలలాడిపోతోంది. ర�
కరోనా మహమ్మారి అని WHO ప్రకటించిన కొద్ది గంటల్లోనే భారత ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే కొన్ని దేశాలు ఇతర దేశాల నుంచి రాకపోకలు ఆపేశాయి. వాటితో పాటు భారత్ కూడా చేరిపోయింది. ఏప్రిల్ 15వరకూ ఇండియా దాటకూడదని అన్ని రకాల వీసాలను సస్పెండ్
మహమ్మారి కరోనా వైరస్ను అరికట్టే దిశగా ప్రపంచ దేశాలు అడుగులు వేస్తున్నాయి. దీనిపై ప్రభుత్వాధికారులు పలు సూచనలిచ్చి జాగ్రత్తగా ఉండమని చెప్తుంటే.. ట్రంప్ తమ ప్రభుత్వం సరిగా పనిచేయడం లేదని చివాకులు పెట్టినట్లే జర్మన్ చాన్సిలర్ ఏంజిలా మార్�
గల్ఫ్ దేశాల్లో ఒకటైన ఖతర్లో బుధవారం ఒక్కరోజులోనే 238 కరోనా కేసులు కన్ఫామ్ అయ్యాయి. దీంతో కరోనా ఇన్ఫెక్షన్కు గురైన వారి సంఖ్య 262కు చేరింది. రోగులందరినీ ప్రత్యేక వార్డుల్లో ఉంచి పబ్లిక్కు దూరంగా ఉండేలా చూస్తున్నట్లు ఆరోగ్య శాఖ ప్రకటించింది.
కరోనా వైరస్ అధికారికంగా మహమ్మారిగా మారిపోయింది. World Health Organization(WHO) ప్రపంచ దేశఆలను వణికిస్తోన్న వైరస్ను మహమ్మారిగా ప్రకటించేసింది. ‘మహమ్మారి అంటే పదం మాత్రమే కాదు. వెంటాడుతున్న మృత్యుభయాన్ని వ్యక్తికరీంచే పదం. శక్తికి మించిన ప్రమాదం ఉన్నప్ప