Home » coronavirus
కరోనా భయంతో జమ్మూ అండ్ కశ్మీర్ అంతా బంద్ ప్రకటించింది ప్రభుత్వం. మార్చి 31వరకూ స్కూళ్లు, కాలేజీలు, యూనివర్సిటీలు, అంగన్వాడీలు, సినిమా హాళ్లు మూసేయాలని ఆదేశాలిచ్చారు. బోర్డ్, కాంపిటీటివ్ పరీక్షలకు ఇది ఏ మాత్రం ఇబ్బంది కాదని కేంద్ర పాలిత ప్రాంత
కరోనా కేసులు అగ్ర దేశమైన అమెరికాలో వేగవంతంగా పెరిగిపోతున్నాయి. ఆదివారం నాటికి 30మంది చనిపోయినట్లు రిపోర్టులు చెబుతున్నా.. బుధవారానికి కరోనా పాజిటివ్ కేసులు 1000కి చేరినట్లు సమాచారం. వాషింగ్టన్ ప్రాంతంలోనే ఎక్కువ వైరస్ ఎఫెక్ట్ కనిపిస్తోంది. ఈ
కర్ణాటకలో ఇప్పటివరకు నాలుగు కరోనా(కోవిడ్-19) పాజిటివ్ కేసులు నమోదైన విషయం తెలిసిందే. ఇటీవల అమెరికా వెళ్లి వచ్చిన ఓ సాఫ్ట్ వేర్ ఇంజినీర్ కి మొదట కరోనా సోకినట్లు నిర్థారణ అవగా, ఆ తర్వాత అతని భార్య,కూతరు,అతడితో దుబాయ్ నుంచి బెంగళూరు వరకు విమానంలో
కరోనా వైరస్ సోకితే ఎవరికి ఎక్కువగా ప్రాణాంతకం అనేదానిపై కొత్త పరిశోధన సంచలన విషయాలను వెల్లడించింది. కరోనా వైరస్ సోకినవారిలో వయస్సు పైబడినా, దీర్ఘాకాలిక వ్యాధులు ఉన్నట్టు అయితే వారిపై దీని ప్రభావం తీవ్ర స్థాయిలో ఉంటుంది. లండన్లో ఈ వారమే క�
ఇప్పటివరకూ మనం కరోనా వైరస్కి సంబంధించి గ్రాఫిక్ ఫొటోలు మాత్రమే చూశాం. ఆ వైరస్ ఎలా ఉంటుందో మైక్రోస్కోపిక్ ఫొటోల్లో చూడండీ..ప్రపంచ దేశాల్ని హడలెత్తిస్తున్న కరోనా వైరస్ (కొవిడ్ – Covid 19) నిజంగా ఎలా ఉంటుంది. గ్రాఫిక్స్లో చూపిస్తున్నట్లే ఉంటు�
కరోనా వైరస్ సోకినట్లు అనుమానిస్తున్న కర్ణాటకలోని కలబురిగికి చెందిన ఓ వ్యక్తి ఇవాళ(మార్చి-11,2020)ప్రాణాలు కోల్పోయాడు. చనిపోయిన వ్యక్తిని 76ఏళ్ల మొహమ్మద్ హుస్సేన్ సిద్దిఖీగా అధికారులు గుర్తించారు. చనిపోయిన వ్యక్తి యొక్క శాంపిల్స్ ను బెంగళూరు
ఏపీలో తొలి కరోనా పాజిటివ్ కేసు నమోదైనట్లు తెలుస్తోంది. ఇటలీ నుంచి వచ్చిన నెల్లూరు యువకుడికి కరోనా లక్షణాలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు.
హైదరాబాద్ ను కరోనా వైరస్ టెన్షన్ పెడుతోంది. శంషాబాద్ విమానాశ్రయంలో కరోనా కలకలం రేపింది. విదేశాల నుంచి వచ్చిన ఇద్దరికి కరోనా లక్షణాలు కనిపించాయి.
ఆకలికి రాజు పేద తేడా తెలీదు. అలాగే రోగాలకు కూడా పేద గొప్పా తేడా తెలీదు. కరోనా వైరస్ కు కూడా సమానత్వాన్ని పాటిస్తోంది. చైనాలో పుట్టిన కరోనా ఇప్పటికే ఎన్నో దేశాలకు వ్యాపించింది. ఇరాన్ లో ఏకంగా 29మంది ఎంపీలకు..పలువురు మంత్రులకు సోకింది. తాజాగా ఇ�
సైంటిస్టులు ఇస్తున్న ముందస్తు సూచనలు భయపెట్టేస్తున్నాయి. సమ్మర్ ఎంటర్ అయ్యే సమయానికి భారత్కు వచ్చిన కరోనా.. వింటర్ సమయానికల్లా ఉగ్రరూపం దాల్చే అవకాశం ఉందని అంటున్నారు. వేసవి పూర్తయ్యే సమయానికి కల్లా.. కరోనా కేసులకు పూర్తి స్థాయిలో ట్రీట్�