coronavirus

    పూణెలో దంపతులకు కరోనా నిర్ధారణ!..రెండు నెలలకు బైటపడింది!!

    March 10, 2020 / 05:07 AM IST

    మహారాష్ట్రలోని పూణెలో కరోనా వైరస్‌కు సంబంధించిన మొదటిసారే రెండు కేసులు ఒకేసారి నమోదయ్యారు. పూణెకు చెందిన భార్యా భర్తలకు కరోనా వైరస్ సోకినట్టు పరీక్షల్లో వెల్లడయ్యిందని ఆరోగ్యశాఖ అధికారి తెలిపారు. వీరిద్దరూ జనవరి ఒకటిన దుబాయ్ నుంచి పూణెక

    హోటల్స్..రెస్టారెంట్లలో “బఫే నిషేధం”!..లక్షమంది చనిపోతారని హెచ్చరికలు!!

    March 10, 2020 / 04:32 AM IST

    హోటల్స్..రెస్టారెంట్లలో ప్రభుత్వం “బఫే నిషేధం”విధించింది. చైనాలో పుట్టిన ప్రపంచ దేశాలకు విస్తరించిన కరోనా వైరస్ యూరప్ దేశాలలో హల్ చల్ చేస్తోంది. ఈక్రమంలో స్కాట్ లాండ్ లో కరోనా బాధితులు రోజు రోజుకు పెరుగుతున్నారు. ఇప్పటికే 23 కేసులు నమోదయ�

    ఏపీలో ఒక్క కరోనా పాజిటివ్ కేసు నమోదు కాలేదు..నిరోధక చర్యలపై బులిటెన్ విడుదల

    March 10, 2020 / 04:25 AM IST

    ఏపీలో కరోనా వైరస్ నిరోధక చర్యలపై బులిటెన్ విడుదల చేశారు. ఏపీలో ఒక్క కరోనా పాజిటివ్ కేసు నమోదు కాలేదని ఏపీ వైద్య ఆరోగ్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి డాక్టర్ జవహర్ రెడ్డి అన్నారు. 

    గాంధీ ఆస్పత్రిలో కోలుకున్న కరోనా తొలి బాధితుడు

    March 10, 2020 / 01:46 AM IST

    సికింధ్రాబాద్  గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న తొలి కరోనా బాధితుడు కోలుకున్నాడు. కొన్నిరోజుల చికిత్స అనంతరం అతనికి పరీక్షలు నిర్వహించగా నెగెటివ్ వచ్చింది.  మరోసారి నిర్ధారణ కోసం  బ్లడ్ శ్యాంపిల్స్ పూణేలోని వైరాలజీ ల్యాబ్ కు పంపి�

    శ్రీలంక బౌద్ధ తీర్థయాత్రికులకు భారత్‌కు నో ఎంట్రీ

    March 9, 2020 / 11:27 PM IST

    శ్రీలంక పర్యాటకులు భారత్‌కు వెళ్లకూడదని లంక ప్రభుత్వం కండిషన్ పెట్టింది. బౌద్ధ తీర్థయాత్రికులు భారత్‌కు వెళ్లొద్దంటూ కఠిన ఆంక్షలు విధించింది. తీర్థయాత్రలకు వయస్సులో పైబడిన ఉంటారు కాబట్టే కరోనా సోకే ప్రమాదం ఉందని హెచ్చరించింది. ‘ఇటువంట

    తెలంగాణ, ఏపీలతో పాటు భారత దేశ వ్యాప్తంగా కరోనా టెస్టు చేసే సెంటర్లివే..

    March 9, 2020 / 06:20 PM IST

    మార్చి 9నాటికి భారత్‌లో మొత్తం 43 కరోనా కేసులు నమోదయ్యాయి. 40కేసులు ఇంకా ట్రీట్‌మెంట్ దశలోనే ఉన్నప్పటికీ కేరళలోని ముగ్గురికి చికిత్స పూర్తయి కోలుకున్నారు. కరోనా పేషెంట్ల కోసం భారత దేశవ్యాప్తంగా 52 టెస్టింగ్ సెంటర్లను ఏర్పాటు చేశారు. Covid-19 లక్షణా

    కరోనా బాధిత ఇరాన్‌కు భారత యుద్ధ విమానం

    March 9, 2020 / 05:04 PM IST

    భారతీయులను ఇరాన్ నుంచి భారత్‌కు తీసుకొచ్చేందుకు ఇరాన్ కు బయల్దేరింది IAF C-17. వారి కోసం మిలటరీ ట్రాన్స్‌పోర్ట్ మాత్రమే కాదు మెడికల్ టీంను కూడా తీసుకెళ్లారు. సోమవారం రాత్రి 8గంటల 30నిమిషాల సమయానికి తిరుగు ప్రయాణం కానున్నట్లు ఐఏఎఫ్ అధికారులు వెల�

    బెంగళూరు వ్యక్తికి కరోనా పాజిటివ్

    March 9, 2020 / 02:42 PM IST

    బెంగళూరులో ఓ వ్యక్తికి కరోనా సోకినట్లు తేలింది. పరీక్షలో ఆ వ్యక్తికి కరోనా పాజిటివ్ అని తేలిందని కర్ణాటక వైద్యవిద్యాశాఖ మంత్రి డాక్టర్ కే సుధాకర్ తెలిపారు. కరోనా సోకిన వ్యక్తి ఇటీవల అమెరికాకు వెళ్లి వచ్చారని మంత్రి తెలిపారు. కరోనా సోకిన వ్�

    కరోనా భయం…70వేల మంది ఖైదీలను విడుదల చేసిన ఇరాన్

    March 9, 2020 / 12:49 PM IST

    ఇరాన్ లో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఇరాన్ లో కరోనా కారణంగా ఇప్పటివరకు 237మంది ప్రాణాలు కోల్పోయారు. 7వేల640మంది కరోనా సోకి హాస్పిటల్ లో ట్రీట్మెంట్ పొందుతున్నారు. వైరస్ మొదట వెలుగులోకి వచ్చిన తర్వాత ఈ వైరస్ కారణంగా ప్రాణాల

    కరోనా ఫియర్….రికార్డు స్థాయిలో స్టాక్ మార్కెట్ క్రాష్

    March 9, 2020 / 10:13 AM IST

    దేశీయ స్టాక్ మార్కెట్లు ఇవాళ(మార్చి-9,2020)కుప్పకూలాయి. ప్రపంచవ్యాప్తంగా మార్కెట్ లలో కరోనా ప్రభావం ఉన్న సమయంలో కనీసం 10 సంవత్సరాలలో అతిపెద్ద సింగిల్-డే పతనంలో బెంచ్ మార్క్ సూచికలు

10TV Telugu News