Home » coronavirus
దేశరాజధానిలో కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా తీసుకోవాల్సిన చర్యలు,జాగ్రత్తలు వంటి పలు విషయాలపై ఇవాళ(మార్చి-9,2020)ఢిల్లీ సీఎం,ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ తో కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్థన్ సమావేశమయ్యారు. కేంద్ర ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో జరిగిన �
కరోనా వైరస్ కారణంగా ప్రపంచ దేశాలన్ని వణికిపోతున్నాయి. ఈ కరోనా వైరస్ పేరు వినబడితే చాలు ప్రజలు భయపడిపోతున్నారు. అలాంటి కరోనా వైరస్ రాకుండా కొన్ని రకాల జాగ్రత్తలను తీసుకుంటున్నాం. అలాంటి వాటిలో ముఖ్యంగా హ్యాండ్ వాష్ చేసుకోవటం. వాటి కోసం కొన్�
ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ వణికిస్తోంది. చైనా సహా ప్రపంచ దేశాలను పట్టిపీడిస్తోంది. ఫ్రెంచ్ దేశంలో కరోనా బాధితుల సంఖ్య రోజురోజుకీ పెరిగిపోతోంది. దాంతో ఫ్రెంచ్ ప్రభుత్వం 1000 మంది కంటే ఎక్కువ జనం ఒకేచోట ఉండటంపై ఆదివారం నిషేధం విధించింది. కరో�
అవసరం అలాంటిది మరి.. వయస్సుతో సంబంధమేముంది కావాలనుకున్నది చేజిక్కించుకోవాలనే ప్రయత్నంలో ఏం చేయడానికైనా వెనుకాడరు. ఓ సూపర్ మార్కెట్లో టాయిలెట్ పేపర్ల కోసం 23ఏళ్ల యువతి, 60ఏళ్ల మహిళ కొట్టుకుని న్యాయం కోసం కోర్టు మెట్లెక్కారు. ఆస్ట్రేలియాలోని �
ఇటలీలో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతూనే ఉంది. చైనా తర్వాత కరోనా మరణాలు ఎక్కువగా నమోదైన దేశం ఇటలీనే. కరోనా కారణంగా ఇటలీకి వెళ్లే పర్యాటకుల సంఖ్య పూర్తిగా పడిపోయింది. ఇటలీ కూడా కరోనాను కంట్రోల్ చేసేందుకు కఠిన చర్యలు చేపడుతోంది. కరోనా వ్యాప�
వాషింగ్టన్ను వణికిస్తోంది కరోనా. మరో ఇద్దరు కరోనా బారిన పడటంతో 19కేసులు నమోదయ్యాయి. దీంతో క్రూయిజ్ షిప్తో పాటు కలిపి న్యూయార్క్ కేసులు 89కి చేరాయి. అమెరికాలోని సగం రాష్ట్రాల్లో కరోనా కేసులు నమోదయ్యాయి. గతేడాది చైనాలో మొదలైన కరోనాను COVID-19గా పే�
‘వ్యాధిని తగ్గించడం కంటే రాకుండా చూసుకోవడమే మేలు’ అనే సామెతను ఫాలో అవుతున్నారు ఆ రాష్ట్రవాసులు. ఈ మేరకు అధికారికంగా మా రాష్ట్రంలోకి విదేశీయులను అనుమతించం అంటూ ప్రకటన చేసింది రాష్ట్ర ప్రభుత్వం. రావాలనుకుంటే వారు ప్రొటెక్టెడ్ ఏరియా పర్మ
నిర్మల్ జిల్లాలో కరోనా వైరస్ కలకలం రేపింది. కరోనా అనుమానితుడు ఆస్పత్రి నుంచి కనిపించకుండా పారిపోయాడు.
కరోనా భయం కట్టుకున్న భర్త భార్యతో మనస్ఫూర్తిగా మాట్లాడని దుస్థితికి నెట్టేసింది. భర్తకు భార్య..భార్యకు భర్త..తల్లికి బిడ్డా ఇలా బంధాలను కరోనా కట్టడి చేసేస్తోంది. గాల్లోనే కరోనా భయంతో గాల్లోనే తల్లీ బిడ్డలు కౌగలించుకున్న హృదయవిదారక ఘటనను
తాజ్మహల్ను మూసేయాలని ఆగ్రా మేయర్ కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. తాజ్ మహల్ తోపాటు ఇతర పురాతన కట్టడాలను మూసివేయాలని ఆగ్రా మేయరు నవీన్ జైన్ కేంద్రప్రభుత్వాన్ని లేఖద్వారా కోరారు. ‘‘తాజ్మహల్ను చూసేందుకు స్వదేశీలతో పాటు విదేశీ పర్యాటకులు