Home » coronavirus
గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న తెలంగాణ తొలి కోవిడ్ బాధితుడు బెంగళూరు నుంచి హైదరాబాద్కు వచ్చాకే వైరస్ ఎటాక్ అయ్యిందని వైద్య ఆరోగ్య శాఖ వర్గాలు వెల్లడించాయి. అక్కడి నుంచి బస్సులో వచ్చాకే జ్వరం ప్రారంభమైందని తెలిపాయి. ఇక హైదరాబాద్ వ�
హైదరాబాద్ కు టెన్షన్ తప్పింది. గాంధీ ఆస్పత్రిలో ఇద్దరు అనుమానితులకు కరోనా సోకలేదు. ఇద్దరు అనుమానితులకు నెగెటివ్ రిపోర్టులు వచ్చాయి.
పుట్టి పెరిగిన చైనాలో తగ్గి మిగిలిన దేశాల్లో చెలరేగిపోతోంది కరోనా వైరస్. చైనాలో రోజురోజుకూ మరణాలు తగ్గుతున్నాయి.
ఇప్పటివరకు వ్యాక్సిన్ లేని కరోనా వైరస్ దెబ్బకు ప్రపంచంలోని అన్ని దేశాలు భయపడుతున్నాయి. భారత్ లో కూడా ఇప్పటికే 30 కరోనా పాజిటివ్ కేసులు నమోదవడం ఆందోళన కలిగిస్తోంది. కరోనా పేరు వింటేనే ఇప్పుడు ఢిల్లీ వాసులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారంట. ద
ప్రపంచంలోని 50దేశాలకు కరోనా వైరస్ ఇప్పటికే విస్తరించింది. ప్రపంచదేశాలపై కరోనా విజృంభణ కొనసాగుతున్న భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విదేశీ పర్యటన రద్దు అయింది. మార్చి 13న ఇండియా-యూరోపియన్ యూనియన్ సమ్మిట్లో భాగంగా ప్రధాని నరేంద్ర మోడీ చేపట్ట�
ప్రపంచదేశాలను గజగజ వణికిస్తున్న ఒకే ఒక్క పదం కరోనా వైరస్. కరోనా అంటే లాటిన్ బాషలో కిరీటం అని అర్థం. కిరీటంలా ఉంటుంది కాబట్టి దీనిని ఈ వైరస్ కు కరోనా అని మొదట నామకరణం చేశారు. అయితే కొన్ని రోజుల తర్వాత ప్రపంచ ఆరోగ్య సంఖ్య కరోనా పేరును కోవిడ్-19గా �
ప్రపంచదేశాలన్నింటికీ ఇప్పుడు కరోనా వైరస్(కోవిడ్-19) భయం పట్టుకుంది. వ్యాక్సిన్ లేని ఈ వైరస్ ప్రపంచ దేశాలకు నిద్ర లేకుండా చేస్తోంది. ప్రపంచవ్యాప్తంగా 3వేల మందికి పైగా ఈ వైరస్ సోకి ప్రాణాలు కోల్పోయారు. 90వేల మంది ఈ వైరస్ సోకి హాస్పిటల్ లో ట్రీట�
కరోనా ఎఫెక్ట్ - హైదరాబాద్ ఫిల్మ్ చాంబర్లో అత్యవసర సమావేశం ఏర్పాటు..
చైనాలో ఉద్భవించిన కరోనా వైరస్..(COVID-19) ప్రపంచ దేశాలకు వ్యాపించింది. వందల సంఖ్యలో కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకూ ప్రపంచవ్యాప్తంగా చైనాలో 80వేల కేసులు, సౌత్ కొరియాలో 5వేల మంది, ఇటలీలో 2వేల మందికి వైరస్ సోకినట్టు ధ్రువీకరించారు. కానీ, భారత్లో అదృష్టవ
ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభిస్తోంది. ఒకరి నుంచి మరొకరికి వేగంగా వ్యాపిస్తోంది. భారత్లోకి కూడా కరోనా అడుగుపెట్టింది. విదేశాలకు వెళ్లొచ్చిన ఇద్దరికి కరోనా సోకినట్టు ధ్రువీకరించారు. వారి నుంచి మరి ఎంతమందికి వైరస్ సోకిందో కచ్చితమైన