Home » coronavirus
హైదరాబాద్లో ఓ 24ఏళ్ల టెకీకి కరోనా వైరస్ సోకడంతో అధికారులు ఆందోళనకు గురవుతున్నారు. ఈ క్రమంలోనే రహేజా మైండ్ స్పేస్ ఖాళీ అయిపోయింది. ఉద్యోగులు రాకపోవడం… కంపెనీలు ఇంటి వద్ద నుంచే ఉద్యోగులను పని చేయ్యమని సూచనలు చెయ్యడంతో ఎప్పుడూ టెక్కీలతో సంద
ప్రముఖ టీవీ ఫ్యాక్టరీ Sharp టీవీలు తయారుచేయడం పక్కకుబెట్టి మాస్క్ల పని మొదలుపెట్టారు. ఒక్కరోజుకు జపాన్.. లక్షా యాబై వేల మాస్క్లు వాడుతుంది. మహమ్మారి నుంచి కాపాడుకోవడానికి మాస్క్లు ఓ మోస్తారుగా మాత్రమే సహాయం చేస్తాయి. అయినప్పటికీ వైరస్ అనేస
భారత్లో మార్చి 4 బుధవారం నాటికి ఏడు కరోనా కేసులు నమోదయ్యాయి. ఒకవేళ దేశవ్యాప్తంగా కరోనా కేసులు ప్రబలితే వాటిని ఎదుర్కొనేందుకు సరిపడ సంఖ్యలో డాక్టర్లు లేరంట. అది జరగకముందే హాస్పిటళ్లలో డాక్టర్లను, మెడికల్ స్టాఫ్ను అలర్ట్ చేయాలని.. మామూలు వా
హైదరాబాద్లో కరోనా కలకలం నెలకొంది. ఐటీ సెక్టార్ కరోనా భయాలు నెలకొన్నాయి. మైండ్స్పేస్లోని ఓ కార్యాలయంలో పనిచేస్తున్న ఉద్యోగికి పాజిటివ్ లక్షణాలు వచ్చాయి. దీంతో కార్యాలయాన్ని యాజమాన్యం మూసేసింది. రెండు వారాల క్రితం ఇటలీ నుంచి తిరిగి �
కరోనా విజృంభిస్తోంది. ప్రపంచ దేశాలను వణికిస్తోంది. చాలా మంది మృత్యువాత పడుతున్నారు. అయితే…లండన్లో చదువుతున్న చైనా యువకుడిని కొంతమంది వ్యక్తులు దాడి చేయడం కలకలం రేపుతోంది. గాయాలైన ముఖాన్ని ఆ యువకుడు సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో వైరల్ అ�
ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ మహమ్మారి భారత్ లోనూ విజృంభిస్తోంది. మన దేశంలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. దేశంలో ఇప్పటివరకు (మార్చి 4,2020) 28
జైల్లో శిక్ష అనుభవిస్తున్న ఖైదీల పాలిట కరోనా వైరస్ వరంగా మారింది. అదేంటీ కరోనా వైరస్ వరమేంటీ..ప్రపంచ దేశాలను అతలాకుతలం చేసేస్తుంటే అనుకోవచ్చు. ఆ కరోనా వైరస్ వల్లనే ఖైదీలకు విముక్తి కలిగింది. వివరాల్లోకి వెళితే..కరోనా అంటువ్యాధి అనే విషయం �
ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ 90వేల మందికి సోకగా, 3వేల మందిని పొట్టనబెట్టుకుంది. ఇప్పటివరకూ కరోనా సోకినవారిలో చాలా తక్కువ మంది పిల్లల్లో ఈ వైరస్ సోకినట్టు వైద్యులు గుర్తించారు. అందులో కూడా స్వల్ప స్థాయిలో మాత్రమే వైరస్ లక్షణాలు కనిపి
ఆన్లైన్ రిటైలర్ అమెజాన్.కామ్ కోసం పనిచేస్తున్న ఉద్యోగి మంగళవారం కరోనా వైరస్ బారిన పడ్డాడు. అమెరికాలో పనిచేస్తున్న వ్యక్తికి కరోనా సంక్రమించినట్లు అధికారులు తేల్చారు. ‘కరోనా సోకిన వ్యక్తికి మా వంతు సపోర్ట్ ఇస్తున్నాం’ అని ఆ కంపెనీ అధి�
కరోనా భయం మాములుగా లేదు కదా. చైనాలో పుట్టిన ఈ వైరస్ ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఇతర దేశాలకు వ్యాపిస్తోంది. వేల సంఖ్యలో మృతి చెందుతుండగా..చాలా మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. దగ్గినా, తుమ్మినా ఇప్పుడే పెద్ద తప్పుగా భావిస్తున్నారు. తమకెదు�