Home » coronavirus
హైదరాబాద్ లో కరోనా (కోవిడ్-19) కేసు నమోదైన నేపథ్యంలో మెట్రోరైలు అధికారులు అప్రమత్తమయ్యారు. మెట్రో స్టేషన్లు, రద్దీ ప్రాంతాల్లో ప్రత్యేక పరిశుభ్రత చర్యలు తీసుకుంటున్నట్లు మెట్రో రైలు ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. ప్రకటనల ద్వారా కరోనాపై ప్రయ
ప్రపంచ దేశాలను వణికిస్తున్న కరోనా తెలంగాణలోని సికింద్రాబాద్ మహేంద్ర హిల్స్ లో ఉండే వ్యక్తికి సోకటంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. భారత్ లో మొత్తం 6 కరోనా కేసులు నమోదైనట్లు అధికార లెక్కలు చెపుతున్నాయి. మరోవైపు నిజామాబాద్ జిల్లాలోనూ మరో వ్�
ప్రపంచ దేశాల్ని వణికిస్తున్న ప్రమాదకర కరోనా వైరస్ (కోవిడ్-19) భారత్లోనూ ప్రభావం చూపుతోంది. భారత్లో ఇప్పటికే ఆరు కరోనా కేసులు నమోదైనట్లు అధికార వర్గాలు ధృవీకరించాయి. దీంతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమై భారత్లో కరోనా విస్తరించడకుండా చర్య�
జపాన్ ఒలింపిక్ క్రీడా మంత్రి టోక్యో ఒలింపిక్స్ 2020 వాయిదా వేస్తున్నట్లు చెప్పారు. కరోనా వైరస్ కారణంగా వేసవికాలం జరగాల్సి ఉన్న ఈ టోర్నీని ఇయర్ ఎండ్లో నిర్వహించాలనుకుంటున్నారు. జపాన్ పార్లమెంట్లో సీకో హషీమొటో ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీతో చ�
భారత్ లో ఇప్పటివరకు కరోనా వైరస్ సోకిన వారి సంఖ్య 6కి చేరింది. గత నెలలో కేరళలో మూడు కరోనా పాజిటివ్ కేసులు నమోదైన విషయం తెలిసిందే. ఈ ముగ్గురూ వైరస్ కు ప్రధానకేంద్రమైన చైనాలోని వూహాన్ సిటీ నుంచి వచ్చినవాళ్లే. అయితే సోమవారం(మార్చి-2,2020)దుబాయ్ నుంచి �
ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ దాదాపు 3వేల మంది ప్రాణాలు తీసిన విషయం తెలిసిందే. మృతుల్లో 99శాతం చైనాలోనే నమోదయ్యాయి. వందలాది మనుషుల ప్రాణాలు తీసిన కరోనా వైరస్ ఇప్పుడు పెంపుడు జంతుల్లోకి వచ్చి వాటి ద్వారా వాటిని పెంచుకునేవాళ్లకు కూడా సోకుతుంద�
కరోనా వైరస్(కోవిడ్-19) పై ఎవరూ ఆందోళన చెందవద్దని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తెలిపారు. కరోనా వైరస్ వ్యాప్తిపై అధికారులతో సమీక్షించానని ట్విట్టర్లో ప్రధాని తెలిపారు. కరోనా నియంత్రణకు వివిధ మంత్రిత్వ శాఖలు, రాష్ర్టాలు కలిసికట్టుగా సమన్వయం
హైదరాబాద్,ఢిల్లీలో సోమవారం కరోనా పాజిటివ్ కేసులు నమోదవడంతో దేశవ్యాప్తంగా ప్రజల్లో టెన్షన్ నెలకొంది. దుబాయ్ నుంచి హైదరాబాద్ వచ్చిన ఓ వ్యక్తికి,ఇటలీ నుంచి ఢిల్లీకి వచ్చిన వ్యక్తికి కరోనా సోకినట్లు తేలింది. దీంతో వారిని ఐసొలేషన్ వార్డుల్లో �
గాలిలో ఉన్న దుమ్ము.. చేతులకు అంటిన ఇన్ఫెక్షన్ కారణంగా కరోనా వైరస్ ఒకరి నుంచి ఒకరికి అంటుతుందని తెలుసు కదా. ఈ భయంతోనే చైనా ప్రజలు హ్యాండ్ షేక్ ఇవ్వడం మానేశారు. ఈ పద్ధతికి బదులు కొత్తగా లెగ్ షేక్ చేస్తున్నారు. ఇదేదో కరోనా వైరస్ ఎఫెక్ట్కు కామ�
హైదరాబాద్ గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కరోనా బాధితుడు అందరిని టెన్షన్ పెడుతున్నాడు. గాంధీ ఆసుపత్రి డాక్టర్లు, సిబ్బంది, పేషెంట్లను ఆందోళనకు గురి చేస్తున్నారు.