Home » coronavirus
ప్రపంచ వ్యాప్తంగా 90దేశాలకు పాకిన కరోనా 3వేల 800మందిని చంపేసింది. గతేడాది డిసెంబరులో చైనాలోని వూహాన్లో మొదలైన ఈ వైరస్.. వేగంగా వ్యాప్తి చెందుతూ భారత్కూ వచ్చేసింది. ఈ మహమ్మారిపై సోషల్ మీడియాలో ఫన్నీ వీడియోలు చాలానే వస్తున్నా.. మహిళల గుంపంతా క�
కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ఇరాన్ దేశంలో చిక్కుకుపోయిన 58 మంది భారతీయులను మంగళవారం(మార్చి-10,2020) భారతవాయుసేన ప్రత్యేక విమానంలో ఉత్తరప్రదేశ్ లోని ఘజియాబాద్ లో ఉన్న హిండన్ ఎయిర్ బేస్ కి తీసుకువచ్చారు. భారత వాయుసేనకు చెందిన C-17 విమానంలో ఇరాన్ రా
ఇరాన్ లో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతున్న విషయం తెలిసిందే. గడిచిన 24గంటల్లో ఇరాన్ లో 54 కరోనా మరణాలు నమోదైనట్లు మంగళవారం(మార్చి-10,2020)ఇరాన్ ప్రకటించింది. ఇరాన్ లో కరోనా కేసలు నమోదైనప్పటి నుంచి ఒక్క రోజులో అత్యధిక మరణాలు సంభవించడం ఇదే మొదటిసారి అన
ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ ఇండియాలో కూడా రోజురోజుకు విస్తృతం అవుతుంది. కరోనా ఎఫెక్ట్ చాలా రంగాలపై తీవ్ర ప్రభావం చూపిస్తోండగా.. తెలంగాణలో కూడా కరోనా వచ్చిందంటూ వచ్చిన వార్తలు ఆందోళనకు గురి చేస్తున్నాయి. ఈ క్రమంలోనే ప్రజల్లో అవగాహ
ప్రపంచవ్యాప్తంగా వ్యాపిస్తున్న కరోనా వైరస్ ను నిరోధించేందుకు సైంటిస్టులు విస్తృత స్థాయిలో పరిశోధనలు చేస్తున్నారు. కరోనా వైరస్ కు వ్యాక్సీన్ కనిపెట్టేందుకు సాధ్యమైనంత వరకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. లండన్ లోని Queen Mary BioEnterprises Innovation Centre కు చెం�
భారతదేశంలో మెుదటిసారిగా జైపూర్లో కరోనా సోకిన ఇటాలియన్ జంటకు చికిత్సకు హెచ్ఐవి మందులు Lopinavir, Ritonavir వాడుతున్నారు. వాళ్ల నుంచి అనుమతి తీసుకున్నారు. కేంద్ర ఆరోగ్య మంత్రి డాక్టర్ హర్షవర్ధన్, కరోనా వైరస్ సోకిన వ్యక్తులపై హెచ్ఐవి మందులను వాడటాన�
నెల్లూరులో కరోనా అనుమానిత కేసు నమోదైంది. లక్షణాలు ఉన్నాయన్న అనుమానంతో ఓ స్టూడెంట్ కు జీజీహెచ్ లో ఐసోలేషన్ వార్డులో చికిత్స అందిస్తున్నారు.
ప్రపంచమంతా కరోనా వైరస్ దెబ్బకు భయపడి చస్తుంటే ఆ భయాన్ని క్యాష్ చేసుకుంటున్నారు వ్యాపారస్తులు. కరోనా వైరస్ వ్యాపిస్తుందనే భయంతో ప్రతి ఒక్కరూ మాస్క్ లు కొని ధరిస్తున్నారు. ఇదే అదనుగా కొందరు వ్యాపారస్తులు అధిక ధరలకు మాస్క్ లు విక్రయిస్తూ ప్ర
ఇరాన్లో చిక్కుకున్న భారతీయులను వెనక్కి తీసుకొచ్చేందుకు అక్కడి ప్రభుత్వంతో చర్చలు జరిపింది. దీంతో నేడు 58 మంది భారతీయులు ఇరాన్ నుంచి బయలుదేరారు.
ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనావైరస్(కోవిడ్-19) ప్రభావం ఇప్పుడు గుళ్ళల్లో దేవుడిని సైతం భయపెడుతోంది. కరోనా వైరస్ నుంచి రక్షణ పొందేందుకు దేవుని విగ్రహానికి మాస్క్లు పెట్టారు ఓ పూజారి. అంతేకాదు భగవంతుని విగ్రహాన్ని భక్తులు ఎవరూ తాకర�