Home » coronavirus
కరోనా వైరస్(coronavirus).. ఓ పెళ్లింట్లో తీరని విషాదం నింపింది. మరికొన్ని రోజుల్లో ఆ ఇంట్లో శుభకార్యం జరగాల్సి ఉంది. ఇంతలోనే ఘోరం జరిగిపోయింది. కరోనా వైరస్.. డాక్టర్
గతవారమే, టోక్యోలో కరోనావైరస్ ప్రభావం పెద్దగా లేదని.. ఈ వేసవిలో జరగబోయే ఒలింపిక్స్ గేమ్స్కు ఎలాంటి అంతరాయం కలుగబోదని టోక్యో ఒలింపిక్స్ అధికారులు మీడియాకు వెల్లడించారు. ఆ విషయం చెప్పిన ఏడు రోజుల తర్వాత కరోనా వైరస్ తీవ్రస్థాయిలో విజృంభించడం
ఉక్రెయిన్లో కరోనా పేషెంట్లు అంటూ డజన్ల కొద్దీ ఆందోళనకారులు బస్సుపై దాడి చేసి చంపేందుకు ప్రయత్నించారు. సెంట్రల్ పోల్టవా అనే ప్రాంతంలో 14రోజుల పాటు ట్రీట్మెంట్ తీసుకున్న వారిని బస్సు ద్వారా తరలిస్తున్నారు. ఆ సమయంలో ఆందోళనకారులు కరోనా వైరస
అసలే కరోనా వైరస్ రోజురోజుకీ విజృంభిస్తోంది. వందలాది మంది ప్రాణాలు తీసేస్తోంది. వేలామంది వైరస్ సోకి ప్రాణపాయ స్థితిలో ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో చైనాలో నుంచి బయట కాలు అడుగుపెట్టాలంటే గజగజ వణికిపోతున్నారు. కరోనా మహమ్మారి ఏ వైపు నుంచి సోక�
భారత విదేశీ ప్రయాణికుల్లో మరొకరికీ కరోనా వైరస్ సోకిందని వైద్యులు తేల్చారు. టోక్యోలో ఉన్న ఎంబస్సీ.. వైద్య పరీక్షలు నిర్వహించి బుధవారంతో ఏడుగురు భారతీయులకు వైరస్ సోకినట్లు చెప్పారు. వీరందరినీ ట్రీట్మెంట్ కోసం జపాన్కు తరలించారు. బుధవారం
కరోనా వైరస్ రక్కసికి హాస్పిటల్ డైరెక్టర్ బలైపోయారు. చైనా కేంద్ర నగరమైన వుహాన్ లోని ఓ హాస్పిటల్ డైరెక్టర్ కూడా ఈ వైరస్తో కన్నుమూశారు. మంగళవారం నాడు.. వుచాంగ్ ఆస్పత్రి డైరెక్టర్ లియు ఝిమింగ్ మంగళవారం (ఫిబ్రవరి 18, 2020) 10.30 గంటలకు కరోనా వైరస్తో మృత�
కరోనా వైరస్ మొదటగా వెలుగులోకి వచ్చిన చైనాలోని వుహాన్ సిటీలో చిక్కుకున్ భారతీయ దంపతులు అక్కడ బిక్కు బిక్కు మంటూ గడుపుతున్నారు. చైనాలో ఇప్పటికే 1700 మందిని బలి తీసుకొని 26 దేశాలకు విస్తరించిన కరోనాతో భారతీయ దంపతులు భయబ్రాంతులకు గురవుతున్నారు. త
కరోనా వైరస్(కోవిడ్-19) దెబ్బకి చైనాలో ఇప్పటివరకు 1700 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. అయితే ఇది అధికార లెక్కే. అనధికరికంగా ఆ సంఖ్య మరింత ఎక్కువగా ఉన్నట్లు కూడా వార్తలు వినిపిస్తున్నాయి. రెండు నెలల క్రితం చైనాలోని వూహాన్ సిటీలో మొదటిగా వెలుగులో�
ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్ (కోవిడ్-19) ధాటికి ప్రజలు వణికిపోతున్నారు. చైనాలో ఈ వైరస్ కారణంగా మృతిచెందిన వారి సంఖ్య ఆదివారం రాత్రికి 1,665కి చేరింది. ఈ మరణాల్లో అత్యధికం తొలుత ఈ వైరస్ను గుర్తించిన వుహాన్ నగరం ఉన్న హుబే ప్రావిన్�
కరోనా వైరస్(కొవిడ్-19) మహమ్మారి చైనాలో ఇంకా తన ప్రతాపం చూపిస్తోంది. వైరస్ ప్రభావం తీవ్రంగా ఉంది. మరణాల సంఖ్య పెరుగుతూనే ఉంది. అటు కేసుల సంఖ్య కూడా