Home » coronavirus
చైనాను ప్రాణభయంతో పట్టి పీడిస్తున్న కరోనా వైరస్ నుంచి కాపాడేందుకు భారత్ ముందుకొచ్చింది. న్యూ ఢిల్లీ నుంచి చైనాకు మెడికల్ సప్లైస్ పంపాలని ప్లాన్ చేసింది. చైనా సతమతమవుతోన్న కరోనా వైరస్ను ఎదుర్కోవడానికి భారత్ ఏం చేయడానికైనా సిద్ధంగా ఉందంట�
హమ్మయ్య.. గండం గడిచింది. టెన్షన్ తొలగింది. నిర్భందం తప్పింది. ఇక హ్యాపీగా ఇంటికి వెళ్లొచ్చు. చైనా నుంచి తీసుకొచ్చిన 406 మంది భారతీయులకు ఇంటికి వెళ్లేందుకు
చైనా నగరాలను స్మశానాలుగా మార్చేస్తోంది కరోనా వైరస్(కోవిడ్-19). వూహన్ సిటీలో వెలుగులోకి వచ్చిన ఈ వైరస్ దెబ్బకు జనాలు పిట్లలు రాలిపోయినట్లు రాలిపోతున్నారు. రోజుకి 100మందికి పైగా చైనాలో ప్రాణాలు కోల్పోతున్నారు. శనివారం ఒక్క రోజే 142మంది చనిపోయారు
ఓ రన్నర్ కరోనా తనపై ప్రభావం చూపకూడదని 66కిలోమీటర్లు పరిగెత్తాడు. దగ్గినా, తుమ్మినా, కరోనా పేషెంట్లను తాకినా సంక్రమించే వైరస్ను ఎదుర్కోవడానికి ప్రభుత్వం ఫిట్గా ఉండాలని చైనా వాసులకు సూచించింది. కరోనా ధాటికి జిమ్లు, ఫిట్నెస్ సెంటర్లు మూసే�
కోవిడ్ – 19 (కరోనా) వైరస్ భూతానికి ప్రపంచ దేశాలు గడగడలాడుతున్నాయి. చైనాలో పుట్టిన ఈ వైరస్..ఆ దేశ ప్రజలను చంపేస్తోంది. వేలాది బలయ్యారు. తాజాగా ఇది యూకేలో వైరస్ వ్యాపిస్తే..4 లక్షల మంది చనిపోతారని శాస్త్రవేత్త, ప్రోఫెసర్ నీల్ ఫెర్గూసన్ వెల్లడించా
కొవిడ్-19(covid19.. అదేనండి.. కరోనా వైరస్(corona virus).. ప్రపంచవ్యాప్తంగా భయాందోళన సృష్టిస్తోంది. మనుషుల ప్రాణాలు తీసేస్తోంది. చైనాతో పాటు ప్రపంచ దేశాలను
ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ COVID-19 విజృంభిస్తోంది. రోజురోజుకీ వేలాది కేసులు నమోదు అవుతున్నాయి. కరోనా వైరస్ ఎన్ని మార్గాల్లో వ్యాపిస్తోంది అనేదానిపై అమెరికాకు చెందిన సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (CDC) షాకింగ్ రీజన్ బయటపెట్టిం�
మీరు క్రూయిజ్ షిప్ లో విహారయాత్రకెళ్లారు. అంతలోనే ఒక మిస్టీరియస్ వైరస్ షిప్ మీదున్నవాళ్లందరికీ సంక్రమిస్తోంది. మీకు తెలిసినవాళ్లే వైరస్ కు చిక్కారు. కొత్తగా ఎవరికీ
ఉగ్రరూపం దాల్చిన కరోనా వైరస్ మహమ్మారితో రోజురోజుకు మృతుల సంఖ్య పెరుగుతూనే ఉంది. ప్రపంచవ్యాప్తంగా ఈ వైరస్ వల్ల ఇప్పటికే 1,526 మందికి ప్రాణాలు కోల్పోగా, బాధితుల సంఖ్య లక్షకు చేరువగా పరుగెడుతోంది.
అమెరికాలోని Rocky Mountain Laboratories (RML) చైనాను పట్టి పీడిస్తున్న కరోనా వైరస్( SARS-CoV-2) ఫొటోలను విడుదల చేసింది. 60వేలకు మందిని పైగా బాధకు గురిచేస్తున్న కరోనా.. వెయ్యి 370మందిని పొట్టన బెట్టుకుంది. శరీరంలో ఉండే ప్రొటీన్లలో చేరి డీఎన్ఏ లేదా ఆర్ఎన్ఏలతో ఇన్ఫెక్షన్�