corporate tax

    బతకాలంటే ఇవ్వాలి కదా : కార్పొరేట్ ట్యాక్స్ భారీగా తగ్గింపు

    September 20, 2019 / 06:22 AM IST

    కేంద్రం.. పెట్టుబడి దారులను పెంచే ఉద్దేశ్యంతో కీలక నిర్ణయాలతో సంచలనాలకు తెరలేపింది. జీఎస్టీ మండలి సమావేశంలో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ శుక్రవారం మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె.. ‘దేశీయ కంపెనీలకు, కొత్త ప్రొ�

    హైలెట్స్ ఇలా : బడ్జెట్‌లో మనకు వచ్చింది ఏంటీ

    February 1, 2019 / 08:25 AM IST

    ఢిల్లీ : త్వరలో ఎన్నికలు…ఈ ఎన్నికల్లో ప్రజలను ఆకర్షించే విధంగా మోడీ ప్రభుత్వం బాణం ఎక్కు పెట్టింది. తాత్కాలిక బడ్జెట్‌లో ఓటర్లపై వరాల జల్లు కురిపించేసింది. ఫిబ్రవరి 01వ తేదీన పార్లమెంట్‌లో పీయూష్ గోయల్ ఎన్నికలల బడ్జెట్ ప్రవేశ పెట్టారు. బడ�

    బడ్జెట్ 2019 : దూసుకుపోతున్న స్టాక్‌మార్కెట్

    February 1, 2019 / 07:40 AM IST

    ఢిల్లీ : కేంద్ర ప్రభుత్వం తాత్కాలిక బడ్జెట్‌ని కాసేపటి క్రితం కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ ఎదుట ప్రవేశ పెట్టింది. అరుణ్ జైట్లీ అనారోగ్యం కారణంగా చికిత్స తీసుకుంటుండడంతో తాత్కాలిక మంత్రి హోదాలో మంత్రి పీయూష్ గోయల్ ఫిబ్రవరి 01వ తేదీ శుక్రవార�

    బడ్జెట్ 2019 : అంగన్ వాడీల జీతాలు పెంపు

    February 1, 2019 / 06:56 AM IST

    న్యూఢిల్లీ : లోక్ సభ ఎన్నికల సైరన్ కొద్ది రోజుల్లో మోగనుంది. దీనిని క్యాష్ చేసుకొనే పనిలో కేంద్ర ప్రభుత్వం పడిపోయింది. అన్నివర్గాల వారిని ఆకట్టుకొనే విధంగా..ఓటర్లను ఆకర్షించే విధంగా తాత్కాలిక బడ్జెట్ 2019-20ని ప్రవేశ పెట్టింది. ఫిబ్రవరి 01వ తేదీన

    బడ్జెట్ 2019 : కేంద్రం ఎన్నికల వరాలు ఇవే

    February 1, 2019 / 06:39 AM IST

    న్యూఢిల్లీ : జీఎస్టీలో వస్తుందని అనుకున్న డబ్బు అంతగా రాలేదు…దేశంలో పలు పరిణామాలు ప్రభుత్వానికి ఆందోళనకరంగా మారుతున్నాయి..కొద్ది రోజుల్లో సార్వత్రిక ఎన్నికలు రానున్నాయి.  ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం తాత్కాలిక బడ్జెట్‌‌ను చక్కగా ఉప�

    బడ్జెట్ 2019 : రెండేళ్లలో రైతు ఆదాయం రెట్టింపు

    February 1, 2019 / 05:50 AM IST

    ఢిల్లీ : రెండేళ్లలో రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామని మంత్రి పీయూష్ గోయాల్ వెల్లడించారు. 2019-20 సంవత్సరానికి ఫిబ్రవరి 01వ తేదీ శుక్రవారం పార్లమెంట్‌లో తాత్కాలిక బడ్జెట్‌ని పీయూష్ గోయల్ ప్రవేశ పెట్టారు. అనారోగ్య కారణాల వల్ల జైట్లీ బడ్జెట్ ప్రవేశ �

    అందరి చూపు అటే : బడ్జెట్ ఎలా ఉంటుందో

    February 1, 2019 / 12:50 AM IST

    న్యూఢిల్లీ : మరికొద్ది గంటల్లో మోడీ సర్కార్ తన ఆఖరి బడ్జెట్‌ను ప్రవేశపెట్టబోతోంది. ఇది పేరుకి బడ్జెట్ అయినా..కేవలం కొత్త ప్రభుత్వం ఏర్పడేవరకూ చేసే పద్దుల కేటాయింపుగానే భావించాలి. అయినా రైతులకు ప్రోత్సాహకాలు ఉంటాయని, వ్యక్తిగత పన్ను శ్లాబు�

10TV Telugu News