Home » Corporation
తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో ఎంఐఎం పార్టీ బోణీ కొట్టింది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని భైంసా మున్సిపాలిటీని ఎంఐఎం కైవసం చేసుకుంది. భైంసా మున్సిపాలిటీలో
కరీంనగర్ కార్పొరేషన్ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. 2020, జనవరి 24వ తేదీ శుక్రవారం ఉదయం నుంచి పోలింగ్ ప్రక్రియను ఎన్నికల అధికారులు చేపట్టారు. సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరుగనుంది. ఎన్నికలు సజావుగా సాగేందుకు అన్ని చర్యలు తీసుకున్నారు. కరీంనగర్
కరీనంగర్ కార్పొరేషన్ ఎన్నికకు ఎన్నికల అధికారులు నోటిఫికేషన్ విడుదల చేశారు. హైకోర్టు తీర్పుతో 2020, జనవరి 09వ తేదీ గురువారం రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 60 డివిజన్లకు ఎన్నికలు నిర్వహిస్తారు. రిజర్వేషన్లు (జనరల్ కోటా)ను �
టెక్నికల్ ఎగ్జిక్యూటీవ్ గా కెరీర్ ప్రారంభించి..ఆన్ లైన్ ఫుడ్ డెలివరీ సర్వీస్ జొమాటోకి ఫుడ్ డెలివరీ ఏజెంట్ గా మారిని మేఘనా దాస్ ఇప్పుడు పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు.కర్ణాటకలోని మంగళూరు నగరానికి చెందిన మేఘనా దాస్ ఫుడ్ డెలివరీ ఉమెన్గా పనిచేశారు
ఆర్టీసీ ఉద్యోగులకు ముందే దీపావళి పండుగ వచ్చేసింది. వారి వేతనాలు భారీగా పెరిగాయి. కానీ తెలుగు రాష్ట్రాల్లో మాత్రం కాదు లెండి. పక్కనే ఉన్న గుజరాత్ రాష్ట్రంలో. అక్కడి బీజేపీ ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. దీపావళి సంబరం ముందే వచ్చేసిందని �