Home » costal andhra
లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అలాగే పెన్నా పరివాహక ప్రాంతాల ప్రజలు సైతం అలర్ట్ గా ఉండాలన్నారు.
ఒకటి రెండు చోట్ల భారీ నుంచి అత్యంత భారీ వానలు పడనున్నాయి. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని హెచ్చరికలు జారీ చేశారు.
కర్నూలు, నంద్యాల, బాపట్ల జిల్లాలలో ఎల్లో అలర్ట్ కొనసాగుతోందని వెల్లడించారు.
నైరుతి రుతుపవనాలు కేరళను తాకి జూన్ తొలి వారంలో ఏపీలోకి ప్రవేశిస్తాయని వాతావరణ శాఖ అధికారి తెలిపారు.
బంగాళాఖాతంలో ఏర్పడిన అసని తుపాను గడిచిన 6 గంటల్లో గంటకు 25 కిలో మీటర్ల వేగంతో పశ్చిమ వాయువ్య దిశగా కదులుతోందని అమరావతిలోని బీఆర్.అంబేద్కర్ విపత్తుల నిర్వహణ సంస్ధ అధికారులు తెలిపారు.
అండమాన్ సముద్రం మరియు పొరుగు ప్రాంతాల మధ్య అల్పపీడన ప్రాంతం ఏర్పడింది. ఇది డిసెంబర్ 2వ తేదీ నాటికి పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ ఆగ్నేయ మరియు దానిని ఆనుకుని ఉన్న తూర్పు మధ్య బంగాళా
ఆగ్నేయ బంగాళాఖాతం మరియు దక్షిణ అండమాన్ సముద్రం మీదుగా ఏర్పడిన ఉపరితల ద్రోణి కొనసాగుతున్నది.
గులాబ్ తుఫాన్ ముంచుకొస్తోంది. ఇవాళ అర్థరాత్రి పలాస- టెక్కలి నియోజకవర్గాల మధ్య గులాబ్ తుఫాన్ తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఆయా ప్రాంతాల్లో రక్షిత చర్యలు ముమ్మరం చేసి
ప్రధాని నరేంద్ర మోదీ ఏపీ సీఎం జగన్ కు ఫోన్ చేశారు. గులాబ్ తుఫాన్ పై ఆరా తీశారు. సహాయ, పునరావాస కార్యక్రమాలకు సంబంధించిన సన్నద్ధతపై జగన్ ను అడిగి వివరాలు తెలుసుకున్నారు. కేంద్రం నుం
ప్రస్తుతం మార్కెట్లో పీతల ధర కేజీ 1200 రూపాయల నుండి 1600 రూపాయల వరకు పలుకుతున్నాయి. తీరప్రాంతంలో ఉప్పునీటి వనరులలో పీతల పెంపకం చేపడితే మంచి లాభసాటిగా ఉంటుందని పలువురు నిపుణులు సూచిస్తున్నారు.