Home » Cotton
Pests of Cotton : ఈ ఏడాది సకాలంలో రుతుపవనాలు పలకరించాయి. కానీ సరిపడా వర్షాలు కురవలేదు. ముందుగా వేసిన పత్తి గింజలు కొన్ని చోట్ల ఎండిపోగా.. మళ్లి వేస్తున్నారు.
Red Gram Cotton Cultivation : తుఫాన్ తో పంటలు నష్టపోకుండా రైతులు తగిన సమగ్ర యాజమాన్య పద్ధతులు పాటిస్తే పంట చేతికి వచ్చే అవకాశం ఉందని తెలియజేస్తున్నారు
అధిక మోతాదులో రసాయన ఎరువులు వాడటం.. మరోవైపు ప్రకృతి సహకరించకపోవడంతో మూడునాలుఏళ్లుగా నష్టాలను చవిచూస్తున్నారు. దీంతో గత ఏడాది నుండి స్థానికంగా దొరికే సేంద్రియ ఎరువులను కొద్ది మొత్తంలో వాడారు.
సెర్కోస్పొరా, ఆల్టర్నేరియా ఆకుమచ్చ తెగుళ్లు, బాక్టీరియా నల్లమచ్చ ఆశించి పంటకు తీవ్ర నష్టం కలుగజేస్తున్నాయి. వీటిని గుర్తించిన వెంటనే సకాలంలో అరికడితే మంచి దిగుబడులు పొందేందుకు అవకాశం ఉంటుంది.
దేశంలోని పత్తి సాగు అధిక విస్తీర్ణంలో సాగవుతుంది. ఇందుకోసం లక్షల టన్నులు హైబ్రిడ్ విత్తనాలు అవసరమవుతాయి. అందుకే వివిధ విత్తన కంపెనీలు రైతుల ద్వారా విత్తనోత్పత్తిని చేపడుతున్నాయి.
పంటసాగులో రసాయన ఎరువుల వినియోగం పెరగడంతో పంట భూములు చౌడుబారి పోతున్నాయి. దీంతో పెట్టుబడి ఎక్కువ రాబడి తక్కువ అన్నట్లుగా మారిపోయింది. ఈ నేపథ్యంలో ఇప్పుడిప్పుడే రైతులు సేంద్రీయ సాగు వైపు మొగ్గుచూపుతున్నారు.
ఎక్కువగా మామిడి, బొప్పాయి, అరటి పంటలు సాగు చేసే రైతులు అంతర పంటలుగా వివిధ రకాల కూరగాయలు పంటలను ప్రకృతి విధానంలో సాగుచేస్తూ.. పెట్టుబడి తగ్గించుకుంటూ.. అధిక లాభాలను పొందుతున్నారు.
వర్షాలు ఆలస్యం కావడంతో రైతులు ఆందోళన చెందినా.. చాలా వరకు పత్తిని విత్తారు . ప్రస్తుతం పత్తి 25 - 40 రోజుల దశలో ఉంది . అయితే వరుసగా కురుస్తున్న అధిక వర్షాలకు చాలా చోట్ల పంట పొలాల్లో నీరు నిలిచి పోయింది.
ప్రకృతి అనుకూలిస్తే రైతు ఎకరాకు 10 నుండి 15 క్వింటాళ్ల దిగుబడిని నమోదుచేస్తుండటం, మద్దతు ధర ఆశాజనకంగా వుండటం వల్ల రైతులకు అన్నివిధాలుగా పత్తి సాగు అనుకూలంగా వుండటంతో ఈ ఏడాది ఏకంగా 52 లక్షల ఎకరాల్లో పత్తిని సాగుచేశారు.
వాస్తవానికి గులాబి రంగు పురుగు వలన జరిగే నష్టం పైకి కనపడదు. చిన్న లార్వాలు మెగ్గలపై లేదా కాయలపైన కంటికి కనిపించని సన్నని రంధ్రాలు చేసి లోపలికి ప్రవేశించి తమ జీవిత కాలం మొత్తం కాయలలోనే గడుపుతాయి. కాయలు పగిలినప్పుడు మాత్రమే ఈ నష్టం తెలుస్తు