-
Home » COVID-19 guidelines
COVID-19 guidelines
Covid-19 Guidelines : ఢిల్లీ NCRలో పెరుగుతున్న కోవిడ్ కేసులు.. స్కూళ్ల కోసం ప్రత్యేక మార్గదర్శకాలు..!
April 15, 2022 / 05:12 PM ISTCovid-19 Guidelines : దేశ రాజధాని ఢిల్లీలో రోజురోజుకీ కరోనా కేసుల సంఖ్య పెరిగిపోతోంది. NCR పరిధిలో కరోనా కేసుల తీవ్రత అధికంగా కనిపిస్తోంది.
AP Employees : చలో విజయవాడ.. ఉద్యోగుల అరెస్టుల పర్వం
February 3, 2022 / 06:44 AM ISTఏపీలో ఉద్యోగుల అరెస్ట్ల పర్వం మొదలైంది. ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల నాయకులు అడుగు బయటకు పెట్టనీయకుండా ఎక్కడికక్కడ గృహనిర్బంధాలు చేస్తున్నట్లుగా సమాచారం. బయలుదేరిన ఉద్యోగులను...
Covid New Guidelines: కొవిడ్ కొత్త మార్గదర్శకాలు.. ఆగకుండా దగ్గు వస్తే టీబీ పరీక్ష చేయించుకోండి
January 18, 2022 / 01:29 PM ISTకొవిడ్ ట్రీట్మెట్ లో భాగంగా కేంద్రం కొత్త గైడ్ లైన్స్ రిలీజ్ చేసింది. తేలికపాటి, మధ్య, తీవ్ర లక్షణాలతో బాధపడేవారు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో అందులో వివరించింది.
Covid-19 Curbs : జనవరి 31 వరకు కొవిడ్ ఆంక్షలు పొడిగింపు.. స్కూళ్లు బంద్!
January 14, 2022 / 05:53 PM ISTదేశవ్యాప్తంగా కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. ఒమిక్రాన్ కేసుల సంఖ్య పెరిగిపోవడం ఆందోళన కలిగిస్తోంది. మధ్యప్రదేశ్లోనూ కరోనా కేసుల తీవ్రత పెరిగిపోతుంది.
Assam : అస్సాంలో జనవరి 30 వరకు స్కూల్స్ బంద్..ఆంక్షలు మరింత కఠినం
January 8, 2022 / 11:41 AM ISTఅస్సాంలో జనవరి 30 వరకు స్కూల్స్ మూసివేయాలని ప్రభుత్వం ఆదేశించింది.కోవిడ్ కేసులు పెరుగుతున్న క్రమంలో ఆంక్షలు మరింత కఠినం చేయాలని ఆదేశించింది.
COVID-19 Guidelines: కేంద్రం కొత్త కోవిడ్ మార్గదర్శకాలు.. ఐదేళ్లలోపు చిన్నారులకు కరోనా టెస్ట్ అక్కర్లేదు
November 12, 2021 / 11:04 AM ISTఅంతర్జాతీయ ప్రయాణికుల రాకపోకలపై కేంద్రం కొత్త కోవిడ్ మార్గదర్శకాలను అమల్లోకి తీసుకుని వచ్చినట్లు ప్రకటించింది.
Covid-19 Guidelines: పల్లెలు, పట్టణాలకు కేంద్రం కొత్త మార్గదర్శకాలు..!
May 16, 2021 / 04:02 PM ISTదేశంలో కరోనా విస్తృత వ్యాప్తి కొనసాగుతూనే ఉంది. ముఖ్యంగా నగరాలు, పట్టణాలలో ఈ వ్యాప్తి ఎక్కువగా ఉండగా సెమీ అర్బన్, పల్లెలలో కూడా స్వల్పంగా కేసులు నమోదవుతూనే ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం కరోనాను కంట్రోల్…
కోవిడ్ గైడ్ లైన్స్ సడలింపు….రాజకీయ సమావేశాలకు గ్రీన్ సిగ్నల్
October 8, 2020 / 05:17 PM ISTHome ministry modifies Covid-19 guidelines బిహార్లో అసెంబ్లీ ఎన్నికలు, మరో 11 రాష్ట్రాల్లో పార్లమెంట్, శాసన సభ స్థానాలకు ఉపఎన్నికలు జరగనున్న వేళ… ఎన్నికల ప్రచారానికి ఇబ్బంది కలగకుండా సెప్టెంబర్-30న జారీ చేసిన…
JEE Advanced 2020 పరీక్ష..విద్యార్థులకు సూచనలు
September 27, 2020 / 07:21 AM ISTJEE Advanced exam : కరోనా కారణంగా తాత్కాలికంగా నిలిచిపోయిన పరీక్షలు ఒక్కొక్కటిగా నిర్వహస్తున్నారు అధికారులు. 2020, సెప్టెంబర్ 27వ తేదీ ఆదివారం జేఈఈ అడ్వాన్స్ డ్ పరీక్ష జరుగనుంది. ప్రతిష్టాత్మక విద్యా సంస్థలు..…
కోవిడ్ ప్రోటోకాల్.. మధ్యాహ్నం ప్రణబ్ అంత్యక్రియలు.. అధికారిక లాంఛనాలతో చివరి వీడ్కోలు
September 1, 2020 / 07:31 AM ISTమాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ 84 సంవత్సరాల వయస్సులో ఆగస్టు 31వ తేదీన ఆర్మీ ‘రీసెర్చ్ అండ్ రెఫరల్ హాస్పిటల్’లో చనిపోయారు. ఆయనకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. కాగా ప్రణబ్ ముఖర్జీ…