Home » COVID-19 update
ఆంధ్రప్రదేశ్ లో కోవిడ్ కేసుల సంఖ్య మళ్లీ పెరిగింది. నిన్న తాజాగా 1,257 కోవిడ్ కేసులు నమోదయ్యాయని వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన బులెటిన్ లో తెలిపారు.
దేశంలో ఒమిక్రాన్ వేరియంట్ కేసులు కంటి మీద కునుకులేకుండా చేస్తున్నాయి.
దేశంలో రోజువారీ కరోనా కేసులు స్వల్పంగా తగ్గాయి. గడిచిన 24 గంటల్లో భారత్లో కొత్తగా 8,318 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. మరో 465 మంది కరోనాతో మృతి చెందారు.
భారత్లో గత 20 రోజులుగా కరోనా కొత్త కేసులు తగ్గుముఖం పట్టాయని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. మే 17 నుంచి వరుసగా 3 లక్షల లోపు కేసులు నమోదవుతున్నాయి.
గురువారం జరిపిన దాడుల్లో 285 డ్రగ్ రెమ్డెసివిర్ ఇంజెక్షన్లను స్వాధీనం చేసుకుని ఇద్దరిని అరెస్టు చేశారు.
దేశంలో కరోనా సెకండ్ వేవ్ ఉగ్రరూపం దాల్చింది. కొన్నిరోజులుగా రికార్డు స్థాయిలో కొత్త కేసులు నమోదవుతున్నాయి. రోజువారీ నమోదవుతున్న కేసులు చూస్తుంటే గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. తాజాగా 60వేలకు పైగా కొత్త కేసులు నమోదవడం, 300లకు చేరువగా మరణ�
కరోనా దెబ్బకు అంతా లాక్ డౌన్.. అందరూ ఇళ్లకే పరిమతమయ్యారు. అందులోనూ సామాజిక దూరం పాటించాల్సిన సమయం. బయటకు వెళ్తే కరోనా భయం.. చాలామంది ఇంట్లో ఖాళీగా ఉంటున్నారు. ఏదో ఒక పనిచేస్తూ సరదాగా గడిపేస్తున్నారు. కావాల్సినంత ఫ్రీ టైమ్ దొరికినట్టే కదా.. అందు