Home » COVID-19 update
దేశంలో కొత్తగా 1,994 కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. దేశంలో ప్రస్తుతం ఆసుపత్రులు/హోం క్వారంటైన్లలో చికిత్స తీసుకుంటున్న వారి సంఖ్య 23,432గా ఉన్నట్లు తెలిపింది. అలాగే, నిన్న కరోనా నుంచి 2,601 మంది కోలుకున్నట్లు చెప్పింది. ఇ�
దేశంలో కొత్తగా 2,112 కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. నిన్న కరోనా నుంచి 3,102 మంది కోలుకున్నట్లు చెప్పింది. దేశంలో కరోనా నుంచి కోలుకున్న కేసులు మొత్తం కలిపి 4,40,87,748గా ఉన్నాయని వివరించింది. రోజువారీ పాజిటివిటీ రేటు 1.01 శాతంగా �
దేశంలో కొత్తగా 2,119 కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. ప్రస్తుతం దేశంలో 25,037 యాక్టివ్ కేసులు ఉన్నాయని చెప్పింది. కరోనా రికవరీ రేటు 98.76 శాతంగా ఉందని తెలిపింది. నిన్న కరోనా నుంచి 2,582 మంది కోలుకున్నట్లు చెప్పింది. ఇప్పటివరకు క�
దేశంలో కొత్తగా 2,141 కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. కరోనా నుంచి నిన్న 2,579 మంది కోలుకున్నారని చెప్పింది. ఇప్పటివరకు దేశంలో 4,40,82,064 మంది కరోనా నుంచి కోలుకున్నట్లు వివరించింది. ప్రస్తుతం కరోనాతో బాధపడుతూ ఆసుపత్రులు/హోం క్�
దేశంలో రోజువారీ కరోనా కేసుల సంఖ్య అతి తక్కువగా నమోదవుతోంది. నిన్న దేశంలో 1,946 కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. అలాగే, నిన్న కరోనా నుంచి 2,417 మంది కోలుకున్నారని చెప్పింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 4,40,79,485 మంది కోలుకున్�
దేశంలో కొత్తగా 1,542 కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. అలాగే, నిన్న కరోనా నుంచి 1,919 మంది కోలుకున్నట్లు తెలిపింది. ప్రస్తుతం దేశంలో 26,449 యాక్టివ్ కేసులు ఉన్నాయని వివరించింది. రోజువారీ పాజిటివిటీ రేటు 0.68 శాతంగా ఉందని తెలిపిం
దేశంలో కొత్తగా 2,139 కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. కరోనా నుంచి నిన్న 3,208 మంది కోలుకున్నారని చెప్పింది. ఇప్పటివరకు దేశంలో కరోనా నుంచి కోలుకున్న కేసులు 4,40,63,406 ఉన్నాయని వివరించింది. రోజువారీ పాజిటివిటీ రేటు 0.81 శాతంగా ఉంద�
దేశంలో కొత్తగా 2,797 కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. అలాగే, నిన్న కరోనా నుంచి 3,884 మంది కోలుకున్నట్లు వివరించింది. దీంతో ఇప్పటివరకు కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 4,40,51,228కి చేరిందని చెప్పింది. ప్రస్తుతం దేశంలో యాక్టివ్ �
దేశంలో కొత్తగా 1,997 కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. అలాగే, నిన్న కరోనా నుంచి 3,908 మంది కోలుకున్నారని చెప్పింది. ఇప్పటివరకు కరోనా నుంచి కోలుకున్న కేసులు మొత్తం కలిపి 4,40,47,344 ఉన్నాయని వివరించింది. ప్రస్తుతం దేశంలో 30,362 యాక్ట�
దేశంలో 32,282 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. నిన్న దేశంలో 2,529 కరోనా కేసులు నమోదయ్యాయని పేర్కొంది. దేశంలో రికవరీ రేటు ప్రస్తుతం 98.74 శాతంగా ఉందని చెప్పింది. నిన్న కరోనా నుంచి 3,553 మంది కోలుకున్నట్లు పేర్కొంది. ఇప్పటివ�