Home » Covid-19 virus
కోవిడ్ – 19 (కరోనా) వైరస్ వ్యాప్తి కారణంగా..చైనాలో చిక్కుకపోయిన 76 మంది భారతీయులను క్షేమంగా భారత వైమానిక దళం ప్రత్యేక విమానంలో తీసుకొచ్చింది. ఇందులో విదేశీ పౌరులు కూడా ఉన్నారు. కర్నూలుకు చెందిన జ్యోతి ఉన్నారు. జ్యోతి సురక్షితంగా ఢిల్లీకి చేరు�
అమెరికాలోని మోడెర్నా అనే బయోటెక్ సంస్థ కరోనాకి వేక్సిన్ తయారు చేసినట్లు ప్రకటించింది. తొందర్లోనే దీన్ని టెస్ట్ చేయబోతున్నట్లు కూడా ఈ సంస్థ ప్రకటించింది. కరోనా కల్లోలానికి అమెరికా దేశంపై తక్కువ ప్రభావమే పడినప్పటికీ చైనా దేశంపై మండిపడుతోం
కరోనా వైరస్ ఎఫెక్ట్ తో చైనాలోని వూహాన్ లో చిక్కుకున్న కర్నూలు యువతి జ్యోతిని.. ఇండియాకు తీసుకురానున్నారు. 2020, ఫిబ్రవరి 26వ తేదీ బుధవారం విమానంలో భారత్కు వస్తునట్లు జ్యోతి తమ కుటుంబ సభ్యులతో చెప్పడంతో అందరూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. జ్యోతి �
కోవిడ్ – 19 (కరోనా) వైరస్ విజృంభిస్తోంది. వూహాన్ నగరం శ్మశానంలా మారిపోయింది. ఇప్పుడిప్పుడే అదుపులోకి వస్తుందనే వార్తలు వినిపిస్తున్నాయి. వైరస ప్రభావంతో దాదాపు 2 వేల 300 మంది చనిపోగా..75 వేలకు పైగా పాజిటివ్ కేసులు బయటపడినట్లు అంచనా. చైనాలో పుట్టిన
డ్రాగన్ దేశంలో కరోనా వైరస్ వ్యాప్తితో 72వేల కంటే ఎక్కువ మందికి సోకినట్టు ధ్రువీకరించినా, అనుమానిత కేసులపై సమగ్ర అధ్యయనానికి సంబంధించి కొత్త సమాచారాన్ని చైనా శాస్త్రవేత్తలు రివీల్ చేశారు. చైనీస్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ �