Home » Covid-19 virus
కరోనాకు చెక్ పెట్టేందుకు కేంద్రం నడుం బిగించింది. ఇప్పటికే లాక్ డౌన్ ప్రకటించినా..కొత్త కొత్త కేసులు నమోదవుతుండడం భారత ప్రభుత్వం సీరియస్ గా పరిగణిస్తోంది. లాక్ డౌన్ ఉన్నా..కేసులు ఎందుకు పెరుగుతున్నాయనే దానిపై నజర్ పెట్టింది. వైరస్ మెడలు వంచ
కరోనా ప్రళయానికి ప్రపంచ దేశాలు ఉక్కిరిబిక్కిరి అవుతుంటే.. దానికి ఎదురెళ్లుతోంది క్యూబా కంట్రీ. వైరస్ కోరలు విరిచేస్తామని.. రొమ్ము విరుచుకుని సవాల్ విసురుతున్నారు ఆ దేశ డాక్టర్లు. కోవిడ్-19 వైరస్ను మాత్రమే కాదు.. అంతకుమించి వ్యాధులొచ్చినా �
ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో కరోనా వైరస్ లక్షణాలు బయటపడుతున్నాయి. దీంతో తెలుగు రాష్ట్రాలు అలర్ట్ అయ్యాయి. తెలంగాణ రాష్ట్రంలో స్కూల్స్, మాల్స్, థియేటర్లు, పబ్బులు తదితర వాటిని మార్చి 31 వరకు మూసివేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఏపీ సీఎం జగ�
చైనాలోని వుహాన్లో చిక్కుకున్న కర్నూలు యువతి అన్నెం జ్యోతి… హైదరాబాద్ చేరుకుంది. చైనా నుంచి 15 రోజుల క్రితం ఢిల్లీకి వచ్చిన జ్యోతి… ఇన్నిరోజులు మానేసర్లోని వైద్యుల పరిశీలనలో ఉంది. అయితే.. ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉండటంతో పంపించే�
తెలంగాణ విద్యార్థులు ఇటలీ విమానాశ్రయంలో చిక్కుకపోయారు. వీరితో పాటు కేరళ, బెంగళూరు, నాగ్పూర్కు చెందిన విద్యార్థులు కూడా ఉన్నారు. మెడికల్ సర్టిఫికెట్ తీసుకొస్తేనే విమానంలోకి అనుమతిస్తామని ఎయిర్పోర్ట్ అధికారులు స్పష్టం చేస్తున్నారన
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కరోనా పరీక్షలు చేయించుకున్నారు. ఢిల్లీ ఎయిర్ పోర్టులో ఫిబ్రవరి 29వ తేదీనే ఈ పరీక్షలు చేయించుకున్నారని కాంగ్రెస్ వర్గాలు వెల్లడించాయి. 2020, మార్చి 06వ తేదీ శుక్రవారం కాంగ్రెస్ ఈ విషయాన్ని తెలిపింది. ఇటీవలే ఈయన ఇటల�
కరోనా వైరస్ సోకిన వారికి చికిత్స అందించడం అంటే సాధారణ విషయమేమీకాదు. ఆ వైరస్ నుంచి వైద్యులు తమను తాము కాపాడుకోవడమూ ఎంతో ముఖ్యం. తమను పాడుకుంటూనే.. కరోనా బాధితులనూ రక్షించాల్సి ఉంటుంది. ఈ విషయంలో ఇరాన్ వైద్యులు విభిన్నంగా వ్యవహరిస్తూ అందరి
ఒక్క తుమ్ము మిమ్మల్ని జబ్బు పరుస్తుందని మీకు తెలుసా..? కరోనా లాంటి వైరస్ మీకు సోకడానికి ఒక్క తుమ్ము చాలని మీకు అవగాహన ఉందా..? మనం తుమ్మినప్పుడు ఓ లీటర్ బాటిల్లో పట్టేంత పరిమాణంలో గ్యాస్ విడుదలవుతుంది. ఇందులో తుంపరతో పాటు, క్రిములు కూడా �
ఇప్పటిదాకా చాలా వైరస్లు మానవాళిపై దాడి చేశాయి. వాటికంటే స్పీడ్గా కరోనా స్ప్రెడ్ అవుతుందనడంలో ఎలాంటి వాస్తవం లేదు. కరోనా కంటే వేగంగా తట్టు అనే వ్యాధి వ్యాపిస్తుంది. దీనికి చాలామంది ఇంజక్షన్లు కూడా వేయించుకున్నారు. అలాగే మిగతా వైరస్ల కం�
కరోనా వైరస్ (Coronavirus) పంజా విసురుతోంది. చైనాలో మొదలైన ఈ మహమ్మారి… 49 దేశాలకు విస్తరించింది. దక్షిణ కొరియా, ఇరాన్, ఇటలీలోనూ మరణ మృదంగం మోగిస్తోంది. బ్రెజిల్లోనూ కరోనా కేసులు నమోదవడం ఆందోళన కలిగిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు కరోనాకాటుక�