Home » Covid-19 virus
కరోనా ఒకసారి వస్తే.. జీవితాంతం ఇబ్బంది పడాల్సిందే అంటున్నారు హైదరాబాద్ డీఎంఈ రమేష్ రెడ్డి. వైరస్ సోకిన వ్యక్తిని ఎంత తొందరగా గుర్తిస్తే అంత మంచిదని చెబుతున్నారు.
ప్రపంచాన్ని కరోనావైరస్ మహమ్మారి మింగేస్తోంది. రోజురోజుకూ మ్యుటేషన్ అవుతూ ఏ వ్యాక్సిన్ కు లొంగనంతంగా బలపడుతోంది. భవిష్యత్తులో కరోనాతో పోరాడాలంటే రెగ్యులర్ బూస్టర్ వ్యాక్సిన్ల అవసరం పడుతుందని నిపుణులు చెబుతున్నారు.
COVID-19 Vaccines Work Good : యూకే, అమెరికాలో మొదటి టీకాలు ఆమోదం పొందిన రెండు నెలల తరువాత షాట్లు అద్భుతంగా పనిచేస్తున్నాయంటూ బలమైన డేటా వెలువడింది. COVID-19 నుండి ప్రజలను రక్షించగలదని రుజువైంది. న్యూ ఇంగ్లాండ్ జర్నల్ ఆఫ్ మెడిసిన్ లో ఫిబ్రవరి 24న ప్రచురించిన ఒక అధ్య�
కరోనా క్లిష్ట పరిస్థితుల్లో తెలంగాణ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు జరగబోతున్నాయి. అసెంబ్లీ సమావేశాల నిర్వహణకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండేలా చర్యలు తీసుకుంటున్నామని శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. అసెంబ్లీ ప్రాంగణంలోకి అన
తల్లి పాలు ప్యాశ్చరైజ్ చేసి అందులో ఉన్న కరోనా వైరస్ ను పోగొట్టచ్చని కొత్త స్టడీ బయటపెట్టింది. ‘నిజానికి తల్లి పాల నుంచి కరోనా వైరస్ పిల్లలకు సోకుతుందనే దానిలో ఎటువంటి కన్ఫర్మేషన్ లేకపోయినా కరోనా ఉంటే రిస్క్ మాత్రం తప్పనిసరిగా ఉంటుంది’ �
చైనా దురాక్రమణ, దుందుడుకుతనాన్ని కట్టడి చేసేందుకు కేంద్రం మరిన్ని చర్యలు తీసుకొనే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే యాప్స్పై ఉక్కుపాదం మోపుతున్న ప్రభుత్వం.. చైనీస్ 5జీ పరికరాలను కూడా బ్యాన్ చేసే ఆలోచనలో ఉంది. వాస్తవంగా మార్చిలోనే 5జీ స్�
కరోనా వైరస్కు వ్యాక్సిన్ అభివృద్ధి చేసే పనిలో ప్రపంచ దేశాలన్నీ బిజీబిజీగా ఉన్నాయి. వారి వారి వ్యాక్సిన్ ను సక్సెస్ చేయటానికి తద్వారా వ్యాక్సిన్ సాధించిన ఘనత కోసం ప్రపంచ దేశాలన్నితలమునకలయ్యాయి. ఈ క్రమంలో స్వీడన్కు చెందిన లైఫ్ సైన్స్ సంస�
ప్రపంచమంతా కరోనా వ్యాప్తితో బెంబేలిత్తిపోతోంది. ఇప్పుడు కరోనా చాలదంటూ మరో కొత్త వైరస్ వెలుగులోకి వచ్చింది. పందులలో గుర్తించిన H1N1 కారక స్వైన్ ఫ్లూ వైరస్ మాదిరిగా కొత్త స్వైన్ ఫ్లూ పగడ విప్పుతోందనే వార్త ఒకటి హల్ చల్ చేస్తోంది. ఇప్పటికే కరోనా
కరోనా వైరస్ కట్టడికి దేశవ్యాప్తంగా లాక్ డౌన్ అమలు చేస్తున్నారు. నెల రోజులకుపైగా లాక్ డౌన్ అమల్లో ఉంది. మే 3 తో లాక్ డౌన్ గడువు ముగుస్తుంది. ఆ తర్వాత లాక్ డౌన్ ఎత్తివేస్తారా, లేక కొ
కరోనా వైరస్ చాప కింద నీరులా చేరుతోంది. తెలియకుండానే మనిషి ప్రాణాలను హరిస్తోంది. శరీరంలోని ప్రధాన అవయవాలపై ముప్పేట దాడి చేస్తోంది. ఒక్క ఊపిరితిత్తులపైనే కాదు.. శరీరంలో పలు అవయవాలపై కరోనా ప్రభావం ప్రమాదకర స్థాయిలో ఉంటుంది. ముందుగా కళ్లు, గొంత�