Home » Covid-19
కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతూనే ఉంది. అయితే సెకండ్ వేవ్ లో పెద్ద సంఖ్యలో డాక్టర్లు కూడా మహమ్మారి బారిన పడుతున్నారు.
Telangana First Day : తెలంగాణ రాష్ట్రంలో కరోనా తగ్గుముఖం పట్టడం లేదు. కరోనాకు చెక్ పెట్టేందుకు లాక్ డౌన్ ఒక్కటే శరణ్యమని భావించింది తెలంగాణ ప్రభుత్వం. 2021, మే 12వ తేదీ బుధవారం ఉదయం 10 గంటల లాక్ డౌన్ మొదలైంది. పది రోజుల పాటు ఈ లాక్ డౌన్ కొనసాగనుంది. ఉదయం 06 గంటల నుం
ప్రముఖ అల్ ఇండియా రేడియో సంగీత దర్శకులు, సినీ సంగీత దర్శకులు కె. ఎస్. చంద్ర శేఖర్ గారు కోవిడ్తో మరణించారు.. వీరి స్వస్థలం పశ్చిమ గోదావరి జిల్లా రాయలం గ్రామం..
భారత్ లో కరోనా తీవ్రత అధికంగా ఉంది. సెకండ్ వేవ్ వేగంగా విస్తరిస్తుండటంతో అనేక దేశాలు భారత్ కు రాకపోకలు నిలిపివేశాయి. భారత్ నుంచి తమ దేశాలకు వచ్చే వారిపై ఆంక్షలు విధించాయి. ఇక తాజాగా మాల్దీవులు కూడా కీలక ప్రకటన చేసింది.
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కరోనా నుండి కోలుకున్నారు.. ఇటీవల తనకు కోవిడ్ సోకినట్లు సోషల్ మీడియా ద్వారా వెల్లడించారాయన. 15 రోజులపాటు హోమ్ క్వారంటైన్లో ఉన్నారు. వైద్యుల సలమహాలు పాటిస్తూ, తగిన జాగ్రత్తలు తీసుకుని కోలుకున్నారు..
భారత్లో కరోనా ఇంతగా వ్యాపించిపోవటానికి..ఇన్ని మరణాలు సంభవించటంపై అమెరికా జాతీయ అలర్జీ, అంటువ్యాధుల సంస్థ (ఎన్ఐఏఐడీ) డైరెక్టర్, అధ్యక్షుడు బైడెన్ ముఖ్య సలహాదారు డాక్టర్ ఆంటోనీ ఫౌచీ సంచలన వ్యాఖ్యలు చేశారు. కరోనా పరిస్థితిని తక్కువగా అంచనావ�
కరోనాతో పోరాడే సమయంలో గుండె, కిడ్నీ, ఊపిరితిత్తులపై ఒత్తిడి ఉంటుంది. ఆ సమస్యలు ఉన్నవారిలో అయితే కరోనాతో పోరాడటం కష్టమే. మరి వ్యాక్సిన్ తీసుకుని అలాంటి సమస్యల నుంచి బయటపడొచ్చా..
దేశంలోని 13 రాష్ట్రాల్లో 1లక్షకు పైగా కరోనా యాక్టివ్ కేసులున్నాయని కేంద్ర ఆరోగ్యశాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ మంగళవారం(మే-11,2021) తెలిపారు.
అండర్వరల్డ్ డాన్, గ్యాంగ్స్టర్ చోటా రాజన్ కరోనా నుంచి కోలుకున్నాడు.
కరోనా మహమ్మారిని కట్టడి చేసేందుకు అన్ని రాష్ట్రాలు కఠిన చర్యలు చేపడుతున్నాయి.