Home » Covid-19
కోవిడ్ ఇండియావ్యాప్తంగా విజృంభిస్తుండటంతో ముందస్తు జాగ్రత్తగా ఆస్ట్రేలియాకు వచ్చేవారికి ఆంక్షలు విధించింది. దీనిపై తీవ్ర మిర్శలు తలెత్తడంతో మే 15 నుంచి....
కుటుంబంపై కరోనా పంజా విసిరింది. వారు మాత్రం ఏం భయపడలేదు. ఇంట్లోనే ఉండి 11 మంది కుటుంబసభ్యులు కోలుకున్నారు.
కొవిడ్ తీవ్రత దేశవ్యాప్తంగా వణుకు పుట్టిస్తోంది. గ్రామంలో ఒకరికో ఇద్దరికో కరోనా పాజిటివ్ రావడం కాదు. 141మంది జనాభా ఉన్న గ్రామంలో 51 మందికి పాజిటివ్ వచ్చినట్లు శనివారం అధికారులు వెల్లడించారు.
ఢిల్లీ, మధ్యప్రదేశ్, హర్యానాలలో నమోదవుతున్న కేసులను బట్టి చూస్తే ఆయా రాష్ట్రాల్లో కరోనా సెకండ్ వేవ్ తీవ్రత తగ్గుతున్నట్లుగానే కనిపిస్తుంది.
Chiranjeevi: కరోనా క్రైసిస్ చారిటీ (CCC) ని ప్రారంభించి ఈ కష్టకాలంలో సినీ కార్మికులను ఆదుకుంటున్న మెగాస్టార్ చిరంజీవి తాజాగా కరోనా సెకండ్ వేవ్ తీవ్రతపై ప్రజలు జాగ్రత్తగా ఉండాలంటూ వీడియో సందేశం ద్వారా తెలియజేశారు. ఈ సందర్బంగా చిరంజీవి మాట్లాడ
దేశం ప్రస్తుతం తీవ్రమైన కరోనా సంక్షోభంతో పోరాడుతోంది. ఇటువంటి సమయంలో దేశంలోని అతిపెద్ద మొబైల్ సేవా సంస్థ రిలయన్స్ జియో తన వినియోగదారులకు అధ్భుతమైన ఆఫర్ అందించేందుకు ముందుకొచ్చింది. ప్రతి నెలా 300 నిమిషాల అవుట్గోయింగ్ కాల్స్ను వినియోగదార
రోనా విపత్కర పరిస్థితుల్లో నటుడు జీవన్ కుమార్ చేస్తున్న సాయం చాలా మందికి అండగా నిలుస్తుంది. గతేడాది కరోనా కష్టకాలంలో నిత్యావసర వస్తువులు, కూరగాయల, భోజనం పంపిణీ చేసిన జీవన్ కుమార్ అండ్ టీం సేవలు ఇప్పుడు కూడా నిరంతరాయంగా క
తాజాగా మరికొంతమంది ప్రముఖులు ముందుకొచ్చి ముఖ్యమంత్రి సహాయనిధికి విరాళాలు అందచేశారు. దర్శకుడు ఏ.ఆర్. మురగ దాస్, డీఎంకే అధినేత, ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ను ఆయన ఆఫీసులో కలిసి రూ. 25 లక్షల చెక్కును అందజేశారు..
ప్రముఖ యువ రచయిత, దర్శకుడు నంద్యాల రవి కరోనాతో శుక్రవారం మృతిచెందారు.. రచయితగా పలు సినిమాలకు పని చేసిన రవి.. నాగశౌర్య, అవికా గోర్ నటించిన ‘‘లక్ష్మీ రావే మా ఇంటికి’’ మూవీతో దర్శకుడిగా మారారు..
కరోనాపై పోరులో అగ్రరాజ్యం అమెరికా విజయం దిశగా ముందడుగు వేసింది. కరోనాపై అమెరికన్ల యుద్ధం అంతిమ దశకు చేరుకుంది. అమెరికాలో ఇకపై మాస్క్ ధరించాల్సిన అవసరం లేదు.. తప్పనిసరి మాస్క్ నిబంధన ఎత్తేవేసింది అమెరికా.