Home » Covid-19
దేశంలో కరోనా వైరస్ విజృంభణకు ఇప్పుడిప్పుడే బ్రేక్ పడుతోంది. వారం క్రితం వరకు రోజూ నాలుగు లక్షలకుపైగా కొత్త కేసులు నమోదుకాగా.. గత వారం రోజులుగా ఆ సంఖ్య తగ్గుతూ వస్తోంది.
యావత్ దేశమంతా కరోనా భయంతో అల్లల్లాడిపోతుంటే.. ఇప్పటికీ సగం మంది మాస్కులు లేకుండానే తిరుగుతున్నారట. స్వయంగా కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖే ఈ స్టేట్మెంట్ ఇచ్చింది.
కొవిడ్ మహమ్మారి వ్యాప్తిని అడ్డుకునేందుకు ప్రిన్సిపల్ సైంటిఫిక్ అడ్వైజర్ ఆఫీస్ .. గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకు కొత్త గైడ్లైన్స్ ఇష్యూ చేసింది. 'వ్యాప్తిని అడ్డుకోండి.. మహమ్మారిని చిత్తు చేయండి'
కోవిడ్ 19 కారణంగా నెలకొన్న ఆక్సిజన్ కొరతను అరికట్టడానికి మెగాస్టార్ చిరంజీవి ఛారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆక్సిజన్ బ్యాంక్లు ఏర్పాటు చెయ్యనున్నారు..
జయరామ్ కుటుంబాన్ని మెగాస్టార్ ఆదుకున్నారు. చిరు అతడి కుటుంబానికి లక్ష రూపాయల చెక్ పంపించారు. జయరామ్ భార్య శోభ వారి పిల్లలు చిరంజీవి బ్లడ్ బ్యాంక్కి వచ్చి చిరంజీవి యువత అధ్యక్షుడు రవణం స్వామినాయుడు చేతులమీదుగా ఈ చెక్ని అందుకున్�
కరోనా మహమ్మారిని అరికట్టేందుకు అనుసరించే వ్యూహాలు.. క్రియాశీలకంగా, సరికొత్తగా,ఎప్పటికప్పుడు మార్పు చెందే విధంగా ఉండాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తలిపారు.
ఓ పక్క ప్రజలు కరోనా సోకి పిట్టల్లా రాలిపోతున్నారు. మరోపక్క ఈ కరోనా మహమ్మారి పచ్చని చెట్లపై కూడా ప్రభావాన్ని చూపిస్తోంది. కరోనా వైరస్ కల్లోలంతో రోజురోజుకు మరణాల సంఖ్య పెరుగుతుండటంతో మృతదేహాలను ఖననం చేసే స్థలం కూడా శ్మశానాల్లో ఉండటంలేదు. దీ�
బ్లాక్ ఫంగస్ (మ్యూకోర్ మైకోసిస్) తో పోరాడుతున్న భారత్ కు మరో ముప్పు పొంచి ఉన్నట్టు పరిస్థితులు కనబడుతున్నాయి.. తాజాగా బీహార్ రాజధాని పాట్నాలో వైట్ ఫంగస్ రోగులను వైద్యులు గుర్తించారు.
కరోనా మహమ్మారి అన్ని రంగాలను ఆగం..ఆగం చేస్తోంది. కరోనా ఎంట్రీతోనే క్యాబ్ డ్రైవర్ల బతుకు బండికి బ్రేకులు పడగా.. ఇప్పుడు లాక్డౌన్తో వారి జీవితాలు పూర్తిగా రోడ్డునపడ్డాయి. తమ బండి చక్రం కదలకపోవడంతో.. ఫైనాన్స్ కంపెనీలకు కిస్తీలు కట
వీధి బాలలను తల్లిదండ్రులకు అప్పగించేందుకు నిర్వహించిన ఆపరేషన్ ముస్కాన్ కార్యక్రమంలో ఓ బాలిక.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి స్ఫూర్తితో సీఎంను అవుతానని పోలీసులతో చెప్పింది.