Home » Covid-19
Young Tiger NTR: దేశంలో కరోనా సెకండ్ వేవ్లో చాలా మంది సెలబ్రిటీలకు, రాజకీయ నాయకులకు కరోనా పాజిటివ్ వచ్చింది. జూనియర్ ఎన్టీఆర్కు కూడా రెండు వారాల క్రితం కరోనా పాజిటివ్ రాగా.. ఇప్పుడు ఎన్టీఆర్కు నెగటివ్ వచ్చింది. చాలా మంది మనో ధైర్యంతో పాటు సరైన చికిత
కరోనా మహమ్మారి రెండో వేవ్ దేశాన్ని అతులాకుతలం చేస్తోంది. ఈ నేపథ్యంలో కరోనా పోరాటంలో తన వంతు కృషి చేసేందుకు బీసీసీఐ ముందుకొచ్చింది.
చైనాలోని వూహాన్ ల్యాబ్ నుంచే కరోనా వైరస్ లీక్ అయిందనే వాదనలు క్రమంగా బలపడుతున్నాయి. దీనికి సంబంధించిన ఆధారాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి.
కరోనా సెకండ్ వేవ్ తగ్గుముఖం పట్టేదెప్పుడు? తెలంగాణలో లాక్డౌన్ సత్పలితాన్ని ఇస్తోందా? ప్రస్తుతం తీసుకుంటున్న చర్యలు ఎంత వరకు విజయవంతం అయ్యాయి? కేసులు తగ్గుముఖం పట్టడం దేనికి సంకేతం...? మరో 15 రోజుల్లో ఏం జరుగబోతుంది?
గ్రామీణ ప్రాంతాల్లో సేవలందించే ఆర్ఎంపీలకు ట్రైనింగ్ ఇవ్వనున్నారు. సెకండ్ వేవ్లో కరోనా మహమ్మారి గ్రామాల్లో ఉద్ధృతంగా పెరుగుతున్న దృష్ట్యా వారికి అవసరమైన సలహాలు, సూచనలిచ్చేందుకు ...
కరోనా నుంచి కోలుకున్నా బాధితులకు ఆనందం దక్కడం లేదు. ఇతర ఆరోగ్య సమస్యలు వారి పాలిట ప్రాణాంతకంగా మారుతున్నాయి. ఇప్పటికే బ్లాక్ ఫంగస్, వైట్ ఫంగస్ కొవిడ్ బాధితుల్లో మృత్యుఘంటికలు మోగిస్తున్నాయి. ఇది చాలదన్నట్టు ఇటీవల కరోనా రోగుల్లో మరో కొత్త మ�
ఆసియా కప్ 2021 ఎడిషన్ వాయిదా పడింది. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా నిర్వహించడం సాధ్యపడకపోవడంతో క్రికెట్ క్యాలెండర్ ప్రకారం 2023లోనే నిర్వహించాలని ఫిక్స్ ....
కరోనానే అనుకుంటే.. దానికంటే ఎక్కువ భయపెట్టేస్తోంది బ్లాక్ ఫంగస్. ఓ వైపు వైరస్ బారిన పడి ప్రజలు పిట్టల్లా రాలిపోతుంటే.. మహమ్మారి నుంచి కోలుకున్నవారిని ఈ ఫంగస్ కబళిస్తోంది. దేశంలో ఫంగస్ బాధితులు పెరుగుతున్న టైమ్లో.. షాకింగ్ న్యూస్ చెప�
వారంతా ఫ్రంట్లైన్ వర్కర్లు.. హైదరాబాద్ శానిటేషన్ పరిరక్షణలో కీలక భూమిక పోషిస్తున్న వారు.. వారాంతపు సెలవు మినహాయిస్తే అన్ని రోజులు పని చేయాల్సిందే.. కరోనా కష్టకాలంలోనూ ఏమాత్రం జంకకుండా పనులు చేస్తున్నారు.. అలాంటి వారిని ఇప్పుడు సమస్యలు వెం
వెస్ట్ బెంగాల్ లో తొలి బ్లాక్ ఫంగస్ కేసు నమోదైంది. 32 ఏండ్ల మహిళ దీనికారణంగా చనిపోయినట్లు వార్తలు వెలువడుతున్నాయి. బ్లాక్ పంగస్ సోకిందని, దీంతో ఆమె మరణించిందని వైద్యులు వెల్లడిస్తున్నట్లు తెలుస్తోంది.