Home » Covid-19
ఎన్ని తప్పించుకున్నా విధి రాతను ఎవ్వరూ తప్పించలేరంటారు పెద్దలు ... కోవిడ్ కి చికిత్స పొందిన దంపతులు రోడ్డు ప్రమాదంలో మరణించటం వారి కుటుంబాల్లో తీవ్ర విషాదాన్నినింపింది.
సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (SII) అభివృద్ధి చేసిన ఆక్స్ఫర్డ్-ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్ కోవిషీల్డ్ ఒక మోతాదు కరోనావైరస్ నుంచి తగినంత రక్షణ ఇవ్వగలదా?
కొత్త స్ట్రెయిన్లు యువకులపై ఎక్కువగా ప్రభావం చూపిస్తున్నాయి. పిల్లలపై కరోనావైరస్ పంజా విసురుతోంది. సింగపూర్లో త్వరలో పిల్లలకు టీకాలు వేయనున్నారు.
కరోనా వల్ల వచ్చిన లాక్ డౌన్ ఎంతోమంది ఉపాధిని..ఉద్యోగాలను కోల్పోయేలా చేసింది.కానీ లాక్ డౌన్ వల్ల కూడా ఎంతో మంచి జరిగిందనే విషయం గుర్తుంచుకోవాలి. లాక్ డౌన్ వల్ల కాలుష్యం తగ్గింది.అలాగే రోడ్డు ప్రమాదాలు కూడా తగ్గాయి. అంతేకాదు లాక్ డౌన్ వల్ల ఎన్�
Covid-19 for 8,000 children : కరోనా ఫస్ట్ వేవ్ కంటే సెకండ్ వేవ్ లో ప్రాణనష్టం ఎక్కువగా ఉందన్ని ప్రభుత్వం లెక్కలే చెబుతున్నాయి. మొదటిసారి వచ్చిన కరోనా కంటే సెకండ్ వేవ్ లో ఎక్కువగా వైరస్ వ్యాప్తి జరిగింది. దీనికి తోడు ఆక్సిజన్ తీవ్ర కొరతతో ఎంతోమంది ప్రాణాలు కో�
కరోనా సెకండ్ వేవ్ దేశ రాజధానిలో విలయం సృష్టించింది.
కరోనా రెండో దశ విజృంభణ సమయంలో వివిధ రాష్ట్రాలకు మెడికల్ ఆక్సిజన్ సరఫరాలో సవాళ్లు ఎదురయ్యాయని ప్రధాని మోడీ తెలిపారు.
నిబంధనలకు విరుద్ధంగా ప్రైవేటు ఆసుపత్రులు స్టార్ హోటళ్ల సహకారంతో కొవిడ్ టీకా ప్యాకేజీలు ప్రకటించడంపై కేంద్ర ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. హోటళ్లలో టీకాలు వేయడం జాతీయ కొవిడ్ టీకా కార్యక్రమానికి విరుద్ధమని స్పష్టం చేసింది. నిబంధనలకు
కోవిడ్ సంక్షోభకాలంలో కాసుల కోసం పీడించుకు తింటున్న ప్రైవేట్ ఆసుపత్రులపై తెలంగాణ సర్కార్ కొరడా ఝళిపిస్తోంది. ఫిర్యాదు రావడం ఆలస్యం సదరు ఆసుపత్రి దోపిడీపై నిఘా పెడుతోంది. దగాకోరు ఆసుపత్రులకు నోటీసులిస్తోంది. ఆధారాలతో సహా నిరూపితమైతే.. కోవ
కేరళలో జూన్ 9వరకు లాక్ డౌన్ పొడిగిస్తు సీఎం పినరయ్ విజయన్ నిర్ణయం తీసుకున్నారు. కరోనా కేసుల సంఖ్య తగ్గుతున్నప్పటికీ లాక్ డౌన్ తొలగించే దశకు చేరుకోలేదని ఆయన అన్నారు. మే31 నుంచి జూన్ 9వరకు లాక్ డౌన్ కొనసాగుతుందని ఆయన తెలిపారు.