Home » Covid-19
కరోనా కట్టడి కోసం రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ(DRDO)ఆధ్వర్యంలోని ఇనిస్టిట్యూట్ ఆఫ్ న్యూక్లియర్అండ్ అలైడ్ సైన్సెస్(INMAS), హైదరాబాద్కు చెందిన డాక్టర్ రెడ్డీస్ ల్యాబోరేటరీస్ సంయుక్తంగా అభివృద్ధి చేసిన న 2-డీఆక్సీ-డీ-గ్లూకోజ్ (2-DG)డ్రగ్ ధరను �
డైరెక్టర్ లింగు స్వామి ఓ గొప్ప పనికి శ్రీకారం చుట్టారు.. తమిళనాడులోని మనపాక్కం ఆశ్రమంలో కరోనా రోగుల కోసం 50 బెడ్స్ అందించారు..
చిత్రపురి కాలనీలో కోవిడ్ బారినపడిన వారికి ఆత్మస్థైర్యాన్ని అందిస్తోంది కాదంబరి కిరణ్ మానస పుత్రిక ‘‘మనం సైతం’’..
ఏపీ రాష్ట్రంలో మళ్లీ కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఇటీవలే 20 వేల కేసులకు పైగా కేసులు నమోదవుతున్నాయి. మొన్న 12 వేల కేసులు నమోదైన సంగతి తెలిసిందే. తాజాగా..24 గంటల 18 వేల 285 మందికి కరోనా సోకింది. 99 మంది చనిపోయారు.
బుద్ధుడి జన్మదినాన్ని పురస్కరించుకుని నిర్వహించిన 'వేసక్ గ్లోబల్ సెలబ్రేషన్స్' లో ప్రధాని నరేంద్ర మోడీ ప్రసంగించారు.
కోవిడ్ రకరకాల కొత్త సమస్యలకు దారితీస్తోంది. ఇప్పటికే కరోనా బాధితులను బ్లాక్ ఫంగస్ సమస్య కలవరపెడుతుంటే.. కొత్తగా ప్లేట్లెట్స్ పడపోతున్నట్టు డాక్టర్లు గుర్తించారు. కోవిడ్ ఇన్ఫెక్షన్ ఈ సమస్యకు కారణమని తేల్చారు.
రోనా మహామ్మరితో ఆక్సిజన్ పడకలు అందుబాటులో లేక ఇబ్బందులు పడుతున్న కరోనా బాధితులను ఆదుకోవడానికి ప్రముఖ సినీ దర్శకుడు సుకుమార్ శాశ్వత ప్రాతిపదికన 40 లక్షల వ్యయంతో కాకినాడ సమీపంలోని తన స్వగ్రామమైన రాజోలులోని ప్రభుత్వ సామాజిక కేంద్రంలో ఏర్పా�
భారత్ లో కరోనా పరిస్థితి చాలా ప్రమాదకరంగా మారిన విషయం తెలిసిందే. పరిస్థితి ఇలా ఉంటే..దేశంలోని కొన్ని గ్రామాల్లో ప్రజలు వ్యాక్సిన్ వేయించుకోవటానికి భయపడిపోతున్నారు. మరోపక్క వ్యాక్సిన్ వేయించుకోవటానికి సిద్ధంగా ఉన్నా కొరత. ఇంకోపక్క ఉపాధి క�
కమ్యూనిస్టు దిగ్గజం,పశ్చిమ బెంగాల్ మాజీ సీఎం బుద్ధదేవ్ భట్టాచార్య(77), ఆయన భార్య మీరా భట్టాఛర్జీ గత వారం కరోనా బారినపడిన విషయం తెలిసిందే.
కొవిడ్-19 థర్డ్ వేవ్ పొంచి ఉందని హెచ్చరికలు విస్తరించే లోపే ముంచుకొచ్చింది. రాజస్థాన్, మహారాష్ట్ర రాష్ట్రాల్లో పిల్లలపై కరోనా దాడి మొదలైంది. మహారాష్ట్రాలోని అహ్మద్ నగర్లో 3రోజుల్లోనే 248కి పాజిటివ్..