Home » Covid-19
కరోనా మహమ్మారి సమయంలోనూ ఆపద్ధర్మానికి, నిస్సహాయులను ఆదుకోవడానికి, చట్టాన్ని కాపాడటానికి రక్షక భటులు (పోలీసులు) ప్రాణంగా పెడుతున్నారు.
AP Covid-19 : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గడిచిన 24 గంట్లలో 19,981 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 15,59,165 కి చేరింది. తూర్పుగోదావరి జిల్లాలో మరోసారి 3 వేలకు పైన కొత్త కేసులు నమోదయ్యాయి. ఇతర జిల్లాల్లోనూ పాజిటివ్ కేసుల ఉద్ధృతి కొనసా�
ప్రముఖ గాయకుడు నేరేడుకొమ్మ శ్రీనివాస్ గత కొన్ని రోజులుగా కరోనాతో పోరాడుతూ సికింద్రాబాద్లోని ఓ ప్రైవేట్ హాస్పటల్లో తుది శ్వాస విడిచారు. అనేక సినిమా పాటలే కాకుండా కొన్ని దేశ భక్తి పాటలు పాడారు..
కరోనా పోరులో జాతీయ రక్షణ పరిశోధనా సంస్థ(DRDO) దూసుకుపోతోంది. వైరస్ను అంతమొందించేందుకు తీవ్రంగా శ్రమిస్తూ ఫలితాలను సైతం సాధిస్తోంది.
కేరళలో ఇప్పటికే లాక్ డౌన్ కొనసాగుతున్నప్పటికీ కొత్త కోవిడ్ కేసులు పెద్ద సంఖ్యలో నమోదవుతుండటంతో పిన్నరయి విజయన్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈరోజు కూడా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 20 వేలకు పైనే నమోదైంది. గడిచిన 24 గంటల్లో 92, 231 నమూనాలను పరీక్షించగా 20,937 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యింది.
ప్రముఖ పర్యావరణవేత్త, చిప్కో ఉద్యమకారుడు సుందర్లాల్ బహుగుణ(94) కన్నుమూశారు.
దేశంలో కరోనా మరణాలు ఆందోళన కలిగిస్తున్నా.. తగ్గుతున్న కేసులు, కోలుకుంటున్న వారి సంఖ్య చూస్తుంటే కాస్త హ్యాపీగా అనిపిస్తుంది. కానీ, కరోనా కారణంగా మరణాలు మాత్రం తగ్గట్లేదు.
ప్రస్తుతం సల్మాన్ ఖాన్ వంతుగా గ్రాండ్ గా 500 ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లు రెడీ చేశాట. ఈ సంగతిని తానే ఇన్స్టాగ్రామ్లో పోస్టు చేశాడు సల్మాన్ భాయ్.
ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనాని దేవతగా ప్రతిష్ట చేసి పూజలు చేసేందుకు సిద్ధమైంది తమిళనాడు రాష్ట్రంలోని కోయంబత్తూరులోని కామాచ్చిపురి అధీనం(టెంపుల్).