Home » Covid-19
ముంబై ఉగ్రదాడుల సమయంలో ఎన్ఎస్జీ కమాండోలకు నేతృత్వం వహించిన మాజీ డైరెక్టర్ జనరల్ జేకే దత్(72) కన్నుమూశారు.
లేడీ సూపర్స్టార్ నయనతార, ఆమె ప్రియుడు, దర్శకుడు విఘ్నేశ్ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.. కోవిడ్ టైంలో ఏదైనా వెకేషన్కి వెళ్లారేమో అనుకునేరు.. వారిద్దరు కరోనా వ్యాక్సిన్ తీసుకుంటున్న పిక్స్ అవి..
తెలంగాణలో పెట్రోల్ బంకులను లాక్ డౌన్ నుంచి మినహాయింపు ఇస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
ఒడిషాకు చెందిన ప్రముఖ శిల్పి,బీజేపీ రాజ్యసభ ఎంపీ రఘునాథ్ మోహపాత్ర(78)ఇటీవల కరోనా సోకి మరణించిన విషయం తెలిసిందే.
కరోనా రెండో దశ విజృంభ నేపథ్యంలో దేశవ్యాప్తంగా రోజూ వేల సంఖ్యలో మరణాలు నమోదవుతున్న విషయం తెలిసిందే.
ఏపీ అసెంబ్లీ సమావేశాలను బాయ్కాట్ చేసింది ప్రధాన ప్రతిపక్షం టీడీపీ. ఒన్ డే మ్యాచ్లా.. ఒకరోజు మాత్రమే బడ్జెట్ సమావేశాలను నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించడంతో.. సమావేశాలకు వచ్చేది లేదంటూ తేల్చిచెప్పింది టీడీపీ. మరి టీడీపీ ఎందుకు బాయ్కా
కరోనా సెకండ్ వేవ్ పంజా విసురుతుంది. ప్రతి రోజు మూడు లక్షలకు పైనే కరోనా కేసులు నమోదవుతున్నాయి. కరోనాతో దేశంలోని అన్ని రాష్ట్రాలు అల్లాడుతున్నాయి. ఇక దేశం ఆక్సిజన్ షార్టేజిని అధిగమిస్తుంది. ఇదిలా ఉంటే సెకండ్ వేవ్ లో కరోనా బారినపడి 270 మంది వైద్�
జ్వరం వచ్చిన వ్యక్తి తనకు కరోనా వైరస్ సోకిందేమోనన్న భయంతో సొంత వైద్యం చేసుకున్నాడు. ఎవరో చెప్పిన దానిని నమ్మి అదే అపోహతో కొవిడ్ కు కిరోసిన్ మందు అనుకున్నాడు.
AP Covid Cases : ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ ఉధృతి కొనసాగుతూనే ఉంది. గత 24 గంటల్లో 18,561 మందికి కోవిడ్ నిర్ధారణ అయ్యింది. ఇప్పటి వరకు రాష్ట్రంలో నమోదైన కేసుల సంఖ్య 14,54,052 కు చేరింది. గత 24 గంటల్లో 109 మంది కోవిడ్ సోకి మరణించటం బాధ కలిగిస్తోంది. వీటితో మొత్తం మరణాల �
కరోనా సెకండ్ వేవ్ బాగా కష్టబెట్టేస్తోంది. ఎంతోమంది చనిపోవడానికి కారణం అవుతుంది. ఫస్ట్ వేవ్లో మరణాలు కంటే సెకండ్ వేవ్లో మరణాలు ఎక్కువగా ఉంటున్నాయి. ఈ క్రమంలోనే లేటెస్ట్గా అసురన్ సినిమాలో నటించిన నటుడు కూడా లేటెస్ట్గా చనిపోయారు. అసురన్ �