Home » Covid-19
కరోనా మహమ్మారి దేశంలో విలయం సృష్టిస్తోంది. సెకండ్ వేవ్ లో ఈ మహమ్మారి మరింత ప్రాణాంతకంగా మారింది. దేశవ్యాప్తంగా ఎంతోమందిని పొట్టనపెట్టుకుంటోంది. ఇప్పటికే ఎంతో మంది సామాన్యులతో పాటు ప్రముఖులను కరోనా కాటేసింది. తాజాగా మరో ప్రముఖ వ్యక్తి కరోన
చెన్నై వెళ్లిన తర్వాతి రోజే రజినీ కోవిడ్ వ్యాక్సిన్ సెకండ్ డోస్ తీసుకున్నారు. కరోనా సోకకుండా 18 సంవత్సరాలు నిండిన వారందరూ తప్పనిసరిగా వ్యాక్సిన్ తీసుకోవాలని ఆయన సూచించారు..
టీమిండియా క్రికెటర్.. స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ పేరెంట్స్ కు కరోనా పాజిటివ్ వచ్చింది. చాహల్ భార్య ధనశ్రీ ఈ విషయాన్ని ఇన్స్టాగ్రామ్ వేదికగా వెల్లడించింది. అతని తండ్రికి తీవ్రమైన లక్షణాలు కనిపిస్తుండటంతో...
కరోనా వ్యాక్సిన్ల ప్రక్రియ ప్రపంచ వ్యాప్తంగా కొనసాగుుతున్న క్రమంలో రెండు డోసులు..రెండు రకాల వ్యాక్సిన్లు వేస్తే ఏమవుతుంది? అనే అంశంపై ఆక్స్ ఫర్డ్ వర్శిటీ సైంటిస్టులు క్లారిటీ ఇచ్చారు.
నటసింహ, హిందూపూర్ ఎమ్మెల్యే, బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఛైర్మన్ నందమూరి బాలకృష్ణ, తాను ప్రాతినిధ్యం వహిస్తున్న హిందూపూర్ నియోజకవర్గంలోని కోవిడ్ బాధితుల కోసం 20 లక్షల రూపాయల విలువైన కోవిడ్ మందుల
గర్భిణులు కూడా కోవిడ్ వ్యాక్సిన్ వేయించుకోవచ్చని..నిపుణులు తెలిపారు. గర్భంతో ఉన్నవారు టీకా వేయించుకన్నా..మాయకు ఎటువంటి ప్రమాదం ఉండదని తెలిపారు.
కరోనా మరణం లేని ఓ రోజు
సీనియర్ తమిళ్ నటుడు శివ కుమార్, తన ఇద్దరు కొడుకులు అయిన తమిళ స్టార్స్ సూర్య, కార్తి, సూర్య నిర్మాణ సంస్థ 2డి ఎంటర్టైన్మెంట్స్ డెరెక్టర్ రాజశేఖర్ పాండియన్లతో కలిసి కోవిడ్ నివారణకు సంబంధించి తమిళనాడు ముఖ్యమంత్రి సహాయనిధికి ఒక కోటి రూపాయళ వ
దేశంలో కరోనా సెకండ్ వేవ్ ఉధృతి నేపథ్యంలో హాస్పిటల్స్ అన్నీ పేషెంట్లతో నిండిపోవడం,ప్రతి రోజూ వేల మంది కరోనాతో మరణిస్తున్న నేపథ్యంలో
దేశంలో వరుసగా రెండో రోజు యాక్టివ్ కరోనా కేసుల సంఖ్య తగ్గినట్లు బుధవారం కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది.