Home » Covid-19
దేశంలో వాక్సిన్ కొరతను అధిగమించేందుకు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కీలక సూచనలు చేశారు.
దేశంలో కరోనా సెకండ్ వేవ్ విజృంభణకు మోడీ ప్రభుత్వ ఉదాసీనత, అసమర్థతే కారణమని సోమవారం సమావేశమైన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ(CWC)ఆరోపించిన విషయం తెలిసిందే.
భారతదేశంలో COVID-19 సంక్షోభాన్ని పరిష్కరించడానికి మైక్రోబ్లాగింగ్ దిగ్గజం ట్విట్టర్ 15 మిలియన్ డాలర్లు విరాళంగా ఇచ్చింది. ఈ మొత్తాన్ని కేర్, ఎయిడ్ ఇండియా మరియు సేవా ఇంటర్నేషనల్
కొవిడ్ మహమ్మారి ఏడాదిన్నరకు పైగా ప్రపంచాన్ని పట్టి పీడిస్తుంది. ఫస్ట్ వేవ్ వచ్చినప్పుడు ప్రపంచ దేశాలన్నింటిలో అమెరికాలోనే కరోనా మృతులు ఎక్కువగా కనిపించాయి.
ఇకపై ఇతర రాష్ట్రాలకు ఆక్సిజన్ను సరఫరా చేయమని కేరళ ముఖ్యమంత్రి పినరయ్ విజయన్ కేంద్రానికి తేల్చి చెప్పారు.
సన్రైజర్స్ హైదరాబాద్ కొవిడ్ పై పోరాటంలో భాగంగా విరాళాన్ని ప్రకటించింది. ఇప్పటికే రాజస్థాన్ రాయల్స్, ఢిల్లీ క్యాపిటల్స్, చెన్నై సూపర్ కింగ్స్ యాజమాన్యాలు ఆర్థిక సాయంతో పాటు ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్, మెడికల్ కిట్లను..
తెలుగు రాష్ట్రాల్లో పూర్తి లాక్డౌన్ పెట్టాలి
వందల కొద్దీ జనం వీధుల్లో సెలబ్రేషన్స్, పార్టీలు జరుపుకున్నారు. స్పెయిన్ లో ఆరు నెలల పాటు జాతీయవ్యాప్తంగా ప్రకటించిన లాక్ డౌన్ ముగియడంతో శనివారం అర్ధరాత్రి సెలబ్రేట్ చేసుకున్నారు.
ప్రపంచాన్ని కకావికలం చేస్తున్న కరోనా వైరస్ ఇండియాలో మాత్రం అంతకు రెట్టింపు విధ్వంసం సృష్టిస్తోంది. ఏడాదిన్నర క్రితం మొదలైన కరోనా ప్రభావం ఇప్పటికీ వణుకు పుట్టిస్తోంది. హాస్పిటల్స్ బెడ్స్ నిండిపోయి అంబులెన్సులు, స్ట్రెచర్లపైనే ప్రాణాలు �
కొవిడ్-19 టెస్టు చేయించుకుంటే పాజిటివ్ వచ్చింది. బాధపడకండి. నేను బాగానే ఉన్నా. ఫ్యామిలీతో పాటు నేను ఐసోలేషన్ లో ఉన్నాం. డాక్టర్ల సూపర్విజన్లోనే ఉన్నాం.