Home » Covid pandemic
కింగ్ నాగార్జునలో కొవిడ్ మహమ్మారి రియలైజేషన్ పుట్టించిందట. సాధారణంగా మొదలైన 2020 సంవత్సరంలో అలజడి సృష్టించిన కరోనా మహమ్మారి 2021లోనూ సెకండ్ వేవ్ తో రచ్ఛ చేసింది.
కరోనా కారణంగా చదువులు ఆగమాగమవుతున్నాయి. గత సంవత్సరం నుంచి స్కూళ్లు, కాలేజీలు మూతపడ్డాయి. కొన్ని స్కూళ్లు, కాలేజీలు ఆన్ లైన్ ద్వారా క్లాసులు నిర్వహించాయి. కానీ..పరీక్షలు మాత్రం జరగలేదు. కొన్ని పరీక్షలను రద్దు చేస్తున్నట్లు పలు రాష్ట్ర ప్రభుత
కరోనా పుణ్యామని ప్రపంచమంతా సాధారణ జీవితానికి దూరమైపోయింది. మునుపటిలా స్వేచ్ఛగా తిరిగే పరిస్థితి లేకుండా పోయింది. బయట కాలుపెడితే చాలు.. మాస్క్ మస్ట్ అయిపోయింది.
కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో సెంట్రల్ విస్టా ప్రాజెక్టు నిర్మాణ పనులను నిలిపివేయాలని,ఈ ప్రాజెక్టు అత్యవసరమైన ప్రాజెక్టు కాదని.. ప్రాజెక్టు నిర్మాణ పనులను తాత్కాలికంగా ఆపేస్తే కార్మికులతో పాటు స్థానిక ప్రజలకు కొవిడ్ నుంచి రక్షణ లభిస్
కొవిడ్ -19 మహమ్మారి కారణంగా భారతదేశంలో 5జీ టెక్నాలజీ సర్వీసు మరికొన్ని నెలలు ఆలస్యమయ్యే అవకాశం ఉందని భారతి ఎయిర్టెల్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గోపాల్ విట్టల్ అన్నారు.
ప్రపంచ వ్యాప్తంగా ప్రభంజనం సృష్టిస్తోన్న కరోనా పాజిటివ్ వచ్చిందంటే ఒక గదిలో ఉంచి ఐసోలేషన్ పాటిస్తున్నాం. కానీ, అక్కడ సగం ఊరు ఐసోలేషన్ లో...
ప్రపంచాన్ని పట్టిపీడిస్తున్న కరోనావైరస్ మహమ్మారి అంతమవుతుందా? వ్యాక్సినేషన్తో కరోనా వ్యాప్తిని పూర్తిగా నిర్మూలించడం సాధ్యమేనా? అసలు ఈ కరోనా మహమ్మారి ఎప్పుడు అంతంకాబోతోంది?
కరోనా కారణంగా ప్రపంచం మొత్తం అస్తవ్యస్తం అయ్యింది. ఎక్కడా కూడా అధికారులను ఊపిరి పీల్చుకోనివ్వట్లేదు. కరోనా ఆరోగ్య సిబ్బందిపై మాత్రమే కాదు.. రాజకీయ నేతలపైనా తీవ్ర ప్రభావం చూపుతోంది. లేటెస్ట్గా ఆస్ట్రియా ఆరోగ్య మంత్రి తన పదవికి రాజీనామ
రైల్వే శాఖ ఆదాయంపై కరోనా తీవ్ర ప్రభావం చూపింది. ప్రయాణికుల టిక్కెట్ల రూపంలో భారీగా నష్టపోయింది. లాక్డౌన్లో ప్రయాణికుల రైళ్లను రద్దు చేసిన రైల్వే శాఖ ఆ తర్వాత ప్రత్యేక పేరుతో వాటిని పట్టాలెక్కించి దశలవారీగా సంఖ్య పెంచుతూ వస్తోంది.
గతంలో ఎన్నడూ లేని విధంగా నిరాడంబరంగా వినాయక నిమజ్జనం కొనసాగుతోంది. గణేష్ పండుగ అనగానే..హైదరాబాద్ లోని ఖైరతాబాద్ గణేష్ గుర్తుకు వస్తాడు. భారీ ఎత్తులో ఉండే..ఈ వినాయకుడిని చూడటానికి ఎంతో మంది హైదరాబాద్ కు వస్తుంటారు. కానీ..ప్రస్తుతం కరోనా కారణం�