Home » Covid patients
ప్రపంచవ్యాప్తంగా కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ వేరియంట్ కేసులు పెరిగిపోతున్నాయి. కరోనా కట్టడి కోసం భారత్ సహా ప్రపంచ దేశాలు పలుచోట్ల లాక్డౌన్లు, కర్ఫ్యూలు విధిస్తున్నాయి.
యూపీతో సహా 5 రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగనున్న క్రమంలో ఈసీ పలు కీలక విషయాలు వెల్లడిచింది. కరోనా పేషెంట్లు ఇంటినుంచే ఓటు వేయొచ్చని కేంద్ర ఎన్నికల సంఘం కమిషనర్ సుశీల్ చంద్ర ప్రకటించారు
ఆంధ్రప్రదేశ్లో కోవిడ్ కేసులు నిన్నటితో పోలిస్తే ఈరోజు కాస్త తగ్గుముఖం పట్టాయి. నిన్న 262 కోవిడ్ కేసులు నమోదు కాగా నేడు 156 కేసులు నమోదయ్యాయని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ ఈరోజు విడుదల
మన దేశంలో లభించే ఆయుర్వేద ఔషధం అశ్వగంధ. దీని నుంచి తయారుచేసిన ఔషధంతో ఎంతోమంది కరోనా రోగులు ప్రయోజనం పొందినట్టు అధ్యయనాల్లో రుజువైంది. ఈ క్రమంలో ఇప్పుడు..
కరోనా బాధితుల్లో జుట్టు రాలే సమస్య తీవ్రస్థాయిలో పెరిగిపోతుందట. ఇప్పటివరకూ 100 శాతం వరకు కేసులు పెరిగాయని ఢిల్లీ ఇంద్రప్రస్థ అపోలో ఆస్పత్రి వైద్యులు ఒక ప్రకటనలో వెల్లడించారు. సాధారణంగా సౌత్ ఢిల్లీలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో వారానికి నాలుగు �
ప్రపంచాన్ని కరోనా మహమ్మారి వణికిస్తోంది. మొదటి వేవ్ కంటే రెండో వేవ్ అత్యంత వేగంగా వ్యాపించింది. కరోనా వ్యాక్సిన్లు అందుబాటులోకి వచ్చినా కరోనా వ్యాప్తి తగ్గినట్టే తగ్గి మళ్లీ తిరగబెడుతోంది.
కరోనా వార్డులో కేర్ టేకర్ గా చేరి... కరోనాతో పోయిన శవాలపై ఉన్నబంగారాన్ని. ఐసీయూలో ఉన్నపేషెంట్ల బంగారాన్ని దోచుకున్న దంపతులను పోలీసులు అరెస్ట్ చేశారు.
కరోనా సోకిన పిల్లల సంరక్షణ కోసం బుధవారం కేంద్ర ప్రభుత్వం గైడ్ లైన్స్ విడుదల చేసింది.
కరోనా రోగుల పాలిట ఆపద్బాంధవుడిలా నిలిచాడు నటుడు సోనూ సూద్. కరోనా సంక్షోభ పరిస్థితుల్లో అనేకమంది రోగులకు అండగా నిలిచాడు. ఆక్సిజన్, బెడ్స్, మందులు.. ఇలా ఏది అవసరమైతే అది అందించాడు. అంతేకాదు కరోనా బాధితులకు రెమ్ డెసివిర్ ఇంజెక్షన్లు అందేలా కృషి
కరోనా కష్టకాలంలో మీకు నేను ఉన్నానంటూ ఆదుకుంటున్న సోనూసూద్.. కరోనా రోగుల పాలిట ఆపద్భాందవుడిగా మారాడు. సాయం కోరితే చాలు.. క్షణాల్లో ఆక్సిజన్ సాయం అందిస్తు ఎంతోమంది ప్రాణాలను నిలబెడుతున్నాడు.