Home » Covid patients
కరోనా కష్టకాలంలో సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు అందరికీ సాయం చేస్తూ ఆపద్బాదంధవుడిగా అవతరించిన నటుడు సోనూసూద్ మరో గొప్ప నిర్ణయం తీసుకున్నారు.
కరోనాకు దేశంలో మరో కొత్త చికిత్స అందుబాటులోకి వచ్చింది. వైరస్ చికిత్సకు మోనోక్లోనల్ యాంటీబాడీస్ కాక్ టెయిల్ విధానాన్ని ఏఐజీ, యశోద ఆసుపత్రుల్లో రోగులకు అందించారు. కరోనాపై ఇది అద్భుతంగా పని చేస్తుందని ఏఐజీ(ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యా�
ఆక్సిజన్ బెడ్ల కొరత తీర్చేందుకు ఏపీ సర్కార్ చర్యలు ముమ్మరం చేసింది. కోవిడ్ రోగులకు ఆక్సిజన్ అందించేందుకు ఆర్టీసీని రంగంలోకి దింపింది. ఆస్పత్రుల్లో ఆక్సిజన్ బెడ్లు సరిపడా లేకపోవడం.. అత్యవసరమైన వారికి సరైన సమయంలో బెడ్లు దొరక్కపోవడంతో..
కరోనా విరుగుడుగా దేశీయంగా తయారు చేసిన 2-DG డ్రగ్ నేడు(మే 27,2021) మార్కెట్ లోకి విడుదల అవుతోంది. యాంటీ కోవిడ్ డ్రగ్ 2డీజీ సెకండ్ బ్యాచ్ ను డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్ విడుదల చేయనుంది. కరోనా బాధితులపై ఇది ప్రభావవంతంగా పని చేస్తున్నట్లు తేలింది.
కరోనాతో చనిపోయిన వారి మృతదేహాల్లో వైరస్ ఎంతసేపు సజీవంగా ఉంటుంది? మృతదేహాల ద్వారా వైరస్ వ్యాప్తి చెందుతుందా? ప్రస్తుతం చాలామందిని తొలిచేస్తున్న ప్రశ్న ఇది.
తేడా రావొద్దు..ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు కేసీఆర్ గుడ్ న్యూస్.!
కరోనా కంప్లైంట్లు పెరుగుతుండటం, ప్రైవేట్ హాస్పిటల్ ఖర్చులు పెరిగిపోతుండటంతో పింపిరి-చించ్వాడ్ మునిసిపల్ కార్పొరేషన్ (పీసీఎమ్సీ) కీలక నిర్ణయం తీసుకుంది.
ప్రైవేట్, కార్పొరేట్ ఆసుపత్రులకు ఏమాత్రం తీసిపోని సదుపాయాలు, ఓ ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్నాయి. కోవిడ్ తో ఇబ్బంది పడుతూ విషమ పరిస్థితుల్లో అక్కడికి వెళ్లినా, ఆరోగ్యంతో బయటకు వస్తామనే నమ్మకాన్ని కల్పిస్తున్నారు వైద్యులు, సిబ్బంది.
Plasma Therapy : కరోనా ట్రీట్మెంట్లో కీలకంగా భావించిన ప్లాస్మా థెరపీపై నిపుణులు సంచలన విషయాలు వెల్లడించారు. అసలు ప్లాస్మా థెరపీతో ప్రయోజనమే లేదని తేల్చేశారు. దీంతో ప్లాస్మా థెరపీని నిలివేసేందుకు కేంద్రం మార్గ దర్శకాలు రెడీ చేస్తోంది. రెండు రోజు�
ప్రవీణ్ భాయ్ అనే యవకుడు తన స్కార్పియోను అంబులెన్స్ గా మార్చి కరోనా బాధితులకు ఫ్రీగా సేవలందిస్తున్నారు. అంబులెన్సులు దొరకక్కా..దొరికినా వేలకు వేలు డబ్బులు గుంజేస్తున్న ఈ క్రమంలో ఎంతోమంది ప్రాణాలు కోల్పుతున్న పరిస్థితులను చూసిన ప్రవీణ్ తన