Home » Covid patients
ఆక్సిజన్ అందక తిరుపతి రుయా ఆసుపత్రిలో రోగులు ప్రాణాలు కోల్పోవడం బాధాకరమని టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. 10 రోజుల వ్యవధిలోనే దాదాపు 30మందికి పైగా చనిపోవడం అసమర్థ పాలనకు నిదర్శనం అని మండిపడ్డారు. ప్రభుత్వానికి అక్రమ కేసు�
కరోనాతో ఊపిరాడక ఇబ్బందిపడుతున్న బాధితులకు ఆక్సిజన్ అందుబాటులోకి వచ్చేసింది. శ్వాస అందక ఇబ్బందిపడుతున్న బాధితులకు నిరంతరాయంగా ప్రాణవాయువు ఇచ్చేందుకు గాంధీ ఆస్పత్రిలో ఆక్సిజన్ ప్లాంట్లు పూర్తయ్యాయి.
కరోనా మహమ్మారి సృష్టిస్తున్న ప్రళయానికి మృతదేహాల దహనానికి కట్టెలు కూడా కరువయ్యాయి. సాధారణ మరణాలకు తోడు కరోనా మృతుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతుండటంతో శ్మశానాల్లో కలప కొరత ఏర్పడింది.
కరోనావైరస్ సోకిన వారిలో ఎక్కువగా ఊపిరితిత్తులను దెబ్బతీస్తోంది.. ఊపిరితిత్తులు తీవ్రంగా దెబ్బతినడంతో చాలామంది కరోనా బాధితులు ఊపిరి అందక ప్రాణాలు కోల్పోతున్నారు.
Covid-19 Cases : దేశంలో గడిచిని 24 గంటల్లో నమోదైన కరోనా కేసులు కాస్త తగ్గుముఖం పట్టాయి.తాజాగా దేశంలో 3,92,488 కోవిడ్ కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన ప్రకటనలో తెలిపింది. గత 24 గంటల్లో 3, 689 మంది కరోనా బారిన పడి మరణించగా మొత్తం మరణాల సంఖ�
గో.. కరోనా గో.. ఆ ఊళ్లో వెయ్యిమంది జనాభా.. మనిషికి మనిషికి మధ్య.. ఊరికీ ఊరికీ ఉండేంత దూరం ఉంటుంది. సోషల్ డిస్టెన్స్ పాటిస్తారు.. మాస్కులు ధరిస్తారు.. శానిటైజర్లు వాడటం వీరికి తెలిసినంతగా ఎవరికి తెలియదు.
ఆక్సిజన్ లేక కరోనా బాధితులు అల్లాడిపోతున్నారు. ఈక్రమంలో యూపీలోని ప్రయాగ్ రాజ్ బీజేపీ ఎమ్మెల్యే హర్షవర్ధన్ వాజ్ పేయి ఆక్సిజన్ ప్లాంట్ ముందు బాధితుల బంధువులు ఆక్సిజన్ కోసం డిమాండ్ చేశారు. దీంతో పోలీసులు వారిని అడ్డుకుని ఆక్సిజన్ కావాలంటే ర�
Doctors Viral video: భారతదేశంలో కోవిడ్ -19 మహమ్మారి సెకండ్ వేవ్ భయం పుట్టిస్తుంది. ఆసుపత్రులు, డాక్టర్లు మరియు ఇతర ఫ్రంట్లైన్ కార్మికులను తీవ్ర ఒత్తిడికి గురి చేస్తుంది. ఈ సమయంలో ఆరోగ్య సంక్షోభాన్ని ఎదుర్కోవటానికి చేయవల్సిన ప్రయత్నాలు మొత్తం చేస్తున్న
ప్రస్తుతం కరోనా రెండోదశ ఉద్ధృతంగా ఉంది. కొవిడ్ సోకిన వారికి సరైన వసతులు కొరవడుతున్నాయి. బాధితులకు ధైర్యం చెప్పే వారు కూడా లేకపోవడంతో మానసికంగా ఆందోళన చెందుతున్నారు. వైరస్ సోకి ఇంటి వద్ద చికిత్స పొందుతున్న వారికి ఆహారం అందని పరిస్థితి.
చిత్తూరు జిల్లా చంద్రగిరి వైసీపీ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ చెవిరెడ్డి భాస్కర్రెడ్డి తన ఔదార్యాన్ని చాటుకున్నారు. కరోనా బాధితుల కోసం తన సొంత డబ్బుతో ప్రత్యేకంగా చికిత్స అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. తన నియోజకవర్గం చంద్రగిరి పరిధి