Home » Covid patients
తెలంగాణను సెకండ్ వేవ్ భయపెడుతుందా? కోవిడ్ రోగులకు బెడ్స్ కొరత ఉందా? బెడ్స్ను పెంచడానికి ప్రభుత్వం ఏ చర్యలు తీసుకుంటోంది?
మహారాజు ప్రభుత్వాస్పత్రిలో ఘోరం జరిగింది. ఆక్సిజన్ అందక నలుగురు కరోనా రోగులు మృతిచెందారు. అర్ధరాత్రి సమయంలో ఒక్కసారిగా ఆక్సిజన్ నిలిచిపోయింది.
కరోనా రోగుల సంఖ్య భారీగా పెరుగుతుండటంతో దేశంలో ఆక్సిజన్కు తీవ్ర కొరత ఏర్పడింది. సరిపడ ఆక్సిజన్ సిలిండర్లు లేక రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆక్సిజన్ కొరత కారణంగా రోజూ పదుల సంఖ్యలో మరణాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ విపత్కర పరిస్థితుల్ల
డాక్టర్లకు చూపించగానే కొద్ది నిమిషాల ముందే ప్రాణాలు కోల్పోయాడని చెప్పారు. కరోనా సెకండ్ వేవ్ లో ప్రాణాలు కోల్పోయిన వారిలో ...
Oxygen Levels : రక్తంలో పడిపోయిన ఆక్సిజన్ లెవల్స్ను కరోనా రోగులు సింపుల్గా ఇంట్లోనే పెంచుకోవచ్చా? బోర్లా పడుకుంటే ఆక్సిజన్ లెవెల్స్ పెరుగుతాయా? బలంగా ఊపిరి పీల్చి వదలడం వల్ల రక్తంలో ఆక్సిజన్ స్థాయులు పెరుగుతాయా? దేశంలో కరోనా సునామీ వ�
కరోనా రెండు దశల్లోనూ 70 శాతం కన్నా ఎక్కువ మంది కరోనా పేషెంట్లు 40 ఏళ్లు దాటినవారే ఉన్నారని సోమవారం కేంద్రప్రభుత్వం ప్రకటించింది.
ఛత్తీస్గఢ్లోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ మెమోరియల్ ఆస్పత్రిలో ఫ్రీజర్లు నిండిపోవడంతో మృతదేహాలను ఎక్కడ ఉంచాలో తెలియడం లేదు. మార్చురీ స్థాయికి మించి ఇప్పటికే భద్రపర్చారు.
దేశంలోనే అత్యధికంగా కరోనా కేసులు మహారాష్ట్రలో నమోదవుతున్నాయి. గతంతో పోల్చితే రెండో దశ వ్యాప్తి అసాధారణంగా ఉంది.
Covid Recovered patients die with in 140days : కరోనా వైరస్ భయం వణికిస్తోంది. కరోనా నుంచి కోలుకున్నా బతుకుతామన్న గ్యారెంటీ లేదనే భయం, ఆందోళనే ఎక్కువగా కనిపిస్తోంది. కరోనా నుంచి రికవరీ అయిన 140 రోజుల్లోనే బాధితులు ఆస్పత్రి పాలై మరణిస్తున్నారంటూ ఓ కొత్త డేటాలో వెల్లడైంది. క�
Gandhi Hospital General services : హైదరాబాద్ గాంధీ ఆస్పత్రిలో ఇవాళ్టి నుంచి అన్ని రకాల సేవలు అందుబాటులోకి రానున్నాయి. నాన్ కోవిడ్ సేవలను వైద్యులు, వైద్య సిబ్బంది ఈరోజు నుంచే అందిస్తారు. అన్ని విభాగాల అవుట్ పేషంట్లు, ఇన్ పేషంట్స్ సేవలు అందుబాటులోకి వస్తాయ�