Home » Covid patients
రుక్మిణీ దేవీ దేవాలయాన్ని మామిడి పండ్లతో అలంకరించారు. ఈ పండ్లను ఆలయ నిర్వాహకులు కరోనా బాధితుల కోసం పంపిణీ చేశారు.
కరోనా రోగుల చికిత్స కోసం వినియోగించే రెమ్ డెసివర్ ఔషధం గురించి ఎయిమ్స్ డాక్టర్లు కీలక సూచన చేశారు. హోం ఐసోలేషన్లో ఉన్న వారు రెమ్డెసివర్ తీసుకోవద్దని వారు చెప్పారు. కొవిడ్ పేషెంట్ల కోసం ‘మెడికేషన్ అండ్ కేర్ ఇన్ హోం ఐసోలేషన్’ అనే వ�
Black Fungus : బ్లాక్ ఫంగస్పై ఏయిమ్స్ డైరెక్టర్ హెచ్చరికలు జారీ చేశారు. ఫంగస్ బ్యాక్టీరియాతో ఇన్ఫెక్షన్ తో చాలా మంది చనిపోతున్నారని ఎయిమ్స్ డైరెక్టర్ రణదీప్ గులేరియా తెలిపారు. మ్యూకోర్మైకోసిస్ బ్లాక్ ఫంగస్ నేల, గాలి, ఆహారంలో కనిపిస్తుందన్నారు. �
కరోనా కష్టకాలంలో తెలుగు క్రికెటర్ హనుమ విహారి తన పెద్దమనసు చాటుకున్నాడు. కరోనా బాధితులకు అండగా నిలిచాడు. కరోనా బాధితుల సహాయార్థం తన మిత్రులతో కలిసి నెట్వర్క్ను ఏర్పాటు చేసి దాని ద్వారా కరోనా బాధితులకు పడకలు, ఆక్సిజన్ సిలిండర్లను, ప్లాస�
ఎమ్మెల్యే బాలకృష్ణ మరోమారు దాతృత్వాన్ని చాటుకొన్నారు. ఐదు రోజుల క్రితం కొవిడ్ రోగులకు మెడికల్ కిట్లను అందజేశారు. ఇప్పుడు రెండో విడతగా 2000 కిట్లను ప్రత్యేక వాహనంలో హిందూపురం పంపారు.
కరోనా బారిన పడ్డ వారికి ఇదో హెచ్చరికి. విచ్చలవిడిగా మందులు వాడేస్తున్నారా? అయితే మీరు ప్రమాదంలో పడినట్టే అంటున్నారు డాక్టర్లు.
అసలే కరోనా కాలం.. కొవిడ్ వ్యాక్సిన్లు అందుబాటులోకి వచ్చినా పూర్తిస్థాయిలో కరోనా వ్యాప్తిని నిర్మూలించలేని పరిస్థితి. కరోనా బారినుంచి బయటపడాలంటే ఒకే ఒక ఆయుధం.. ఇమ్యూనిటీ.. శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుకోవడం ఒక్కటే మార్గం..
తన గుండెలోని బాధను దిగమింగి ప్రస్తుత విపత్కర పరిస్థితుల్లో కరోనా రోగులకు వైద్య సేవలందించాలనే బాధ్యతతో ముందుడుగు వేస్తున్నారు తుని పట్టణంలోని ప్రభుత్వ ప్రాంతీయ ఆసుపత్రి వైద్యుడు సాయికిరణ్
ఏపీలో కరోనా తీవ్రత తారాస్థాయికి చేరింది. ఇప్పుడు బెడ్స్ కొరత వేధిస్తోంది.
గోవాలో కరోనా కరోనా మరణ మృదంగం మోగిస్తోంది.