Home » covid positive
ఓ వైపు కోవిడ్ కొత్త వేరియంట్ "ఒమిక్రాన్"వ్యాప్తి గురించి ఆందోళనలు వ్యక్తమవుతున్న సమయంలో కర్ణాటకలోని ఓ స్కూలో రోజురోజుకీ కోవిడ్ బారిన పడుతున్న విద్యార్థుల సంఖ్య పెరుగుతుంది.
డిసెంబర్ 1 నుంచి హైదరాబాద్ చేరుకున్న 960మంది శాంపుల్స్ పరీక్షించగా 13మంది కొవిడ్ పాజిటివ్ ఉన్నట్లు తేలింది. కాకపోతే వేరియంట్ గురించి ఇంకా తెలియాల్సి ఉంది. ఆ శాంపుల్స్ను జెనోమ్...
తెలంగాణను ఒమిక్రాన్ వేరియంట్ టెన్షన్ పెడుతోంది. విదేశాల నుంచి వచ్చిన 13మందికి కోవిడ్ పాజిటివ్గా తేలింది. వారిని టిమ్స్కు తరలించి చికిత్స అందిస్తున్నారు.
కొవిడ్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ దేశంలో కలకలం రేపుతోంది. ఇప్పటికే కర్ణాటక రాజధాని బెంగళూరులో రెండు ఒమిక్రాన్ కేసులు నిర్ధారణ కాగా.. ఇప్పుడు ఢిల్లీలోని లోక్నాయక్
: జైపూర్లోని దాదీ కా ఫాటక్ ప్రాంతంలో నివసించే ఓ కుటుంబంలోని ఇద్దరు చిన్నారులు సహా నలుగురు వ్యక్తులకు తాజాగా కొవిడ్ సోకినట్లు నిర్థారణ అయింది. వీరందరూ ఇటీవలే దక్షిణాఫ్రికా నుంచి
పది రోజుల క్రితం జర్మనీ నుంచి DMHO చిన్న కుమారుడు వచ్చాడు. కోటాచలం కుటుంబం మూడు రోజుల క్రితం తిరుపతికి కూడా వెళ్లొచ్చింది.
దక్షిణాఫ్రికాలో ఇటీవల వెలుగుచూసిన కోవిడ్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ వ్యాప్తిపై ప్రపంచవ్యాప్తంగా అనేక భయాలు, సందేహాలు నెలకొన్న విషయం తెలిసిందే. దేశంలో రెండో దశ వ్యాప్తికి కారణమైన
దేశంలో మళ్లీ కొన్ని ప్రాంతాల్లో కరోనా వైరస్ అలజడి రేపుతోంది. గత వారం కర్ణాటకలోని ధర్వాడ్ లో ఓ మెడికల్ కాలేజీలోని దాదాపు 250 మందికిపైగా విద్యార్థులకు కరోనా సోకగా..తాజాగా మహారాష్ట
జెక్ ప్రెసిడెంట్గా ఉన్న మిలాస్ జెమన్కు కొవిడ్ పాజిటివ్ రావడంతో సంచలన నిర్ణయం తీసుకున్నారు. పీటర్ ఫియాలాను క్యూబికల్ గ్లాస్ లో ఉండి కొత్త ప్రధానిగా ఆదివారం నియమించారు.
దక్షిణాఫ్రికాలో తాజాగా వెలుగుచూసిన కోవిడ్ కొత్త వేరియంట్ "ఒమిక్రాన్"ప్రపంచదేశాలను గడగడలాడిస్తోంది. ఈ కొత్త వేరియంట్ చాలా ప్రమాదకరమని.. దీని వ్యాప్తి కూడా చాలా వేగంగా ఉంటుందని