Home » covid positive
దేశంలోని కొద్ది రోజులుగా కోవిడ్ కేసులు భారీగా నమోదవుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తేలికపాటి లక్షణాలతో హోం ఐసోలేషన్లో ఉండేవారికి కేంద్ర ఆరోగ్యశాఖ కొత్త గైడ్ లైన్స్
మహారాష్ట్ర మంత్రి ఏక్ నాథ్ షిండే, శివసేన ఎంపీ అర్వింద్ సావంత్
కాంగ్రెస్ లీడర్ ప్రియాంక గాంధీ వాద్రా కొవిడ్ అనుమానంతో హోం ఐసోలేషన్ లోనే ఉండిపోయారు. 'మా కుటుంబంలో ఒకరికి, నా స్టాఫ్ లో ఒకరికి కొవిడ్ పాజిటివ్ వచ్చింది. సోమవారం పరీక్ష చేయించుకుంటే
ఇప్పటికే చాలామంది సెలబ్రిటీలకు కరోనా సోకగా, తాజాగా హీరోయిన్ మృణాల్ ఠాకూర్ వైరస్ బారిన పడింది. తనకు స్వల్ప లక్షణాలు ఉన్నాయని, ప్రస్తుతం ఇంట్లోనే ఐసోలేషన్ లో ఉన్నట్లు మృణాల్..
రంగారెడ్డి జిల్లా నార్సింగిలో ప్రైవేట్ కాలేజిలో చదువుతున్న 14మంది స్టూడెంట్స్కు ఒకేసారి కరోనా పాజిటివ్ అని తేలింది. తోటి విద్యార్థులతో పాటు సిబ్బంది భయాందోళనకు గురవుతున్నారు.
మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు, చేవెళ్ల ఎంపీ రంజిత్రెడ్డికి కోవిడ్ పాజిటివ్ వచ్చింది. దీంతో ఇద్దరూ హోం ఐసోలేషన్కు వెళ్లారు.
ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యానాథ్..సమాజ్ వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ కి ఫోన్ చేశారు. అఖిలేష్ యాదవ్ భార్య డింపుల్,కూతురు టీనా యాదవ్ బుధవారం కరోనా
స్ట్ బెంగాల్ రాష్ట్రం నదియా జిల్లాలోని కళ్యాణిలోని జవహార్ నవోదయ విద్యాలయలోని 29 మంది విద్యార్థులకు కరోనా పాజిటివ్ గా తేలింది. ఈ విషయాన్ని స్థానిక అధికారి ఒకరు కన్ఫర్మ్ చేశారు.
: సమాజ్ వాదీ పార్టీ అధ్యక్షుడు,ఉత్తరప్రదేశ్ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ భార్య డింపుల్,కూతురు టినా యాదవ్ కోవిడ్ బారినపడ్డారు. వీరిద్దరికీ తేలికపాటి లక్షణాలు ఉన్నాయని
తాజాగా సీనియర్ హీరో, నటుడు అర్జున్ సర్జాకు కరోనా సోకింది. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా తన సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు. ఈ విషయంపై అర్జున్.......