Home » covid positive
కెనడా ప్రధాన మంత్రి జస్టిన్ ట్రుడియా కొవిడ్ బారినపడ్డారు. కొద్దిపాటి లక్షణాలతో బాధపతుడున్న ఆయన పరీక్షలు చేయించుకోగా పాజిటివ్ గానిర్ధారణ అయ్యింది.
లోక్ సభ ఎంపీ సాధ్వి ప్రగ్యా సింగ్ ఠాకూర్ కు చేసిన వైద్య పరీక్షల్లో కొవిడ్ పాజిటివ్ గా తేలింది. మధ్యప్రదేశ్ లోని భోపాల్ కు చెందిన బీజేపీ ఎంపీకి కొవిడ్ పాజిటివ్ అని స్వయంగా..
సినిమా సెలబ్రిటీలు ఒక్కొక్కరుగా కరోనా బారిన పడుతూ ఉన్నారు. ఈ క్రమంలోనే లేటెస్ట్గా బాలీవు బామ కాజోల్ కరోనా బారిన పడ్డారు.
మాజీమంత్రి దేవినేని ఉమామహేశ్వర్ రావుకు కరోనా పాజిటివ్గా నిర్ధారించారు వైద్యులు. 'డాక్టర్ల సలహా మేరకు అవసరమైన జాగ్రత్తలు తీసుకుంటున్నా. కొన్ని రోజులుగా కలిసిన వారు కోవిడ్ పరీక్షలు.
ఏపీ మాజీ సీఎం చంద్రబాబు నాయుడుకు కొవిడ్ పాజిటివ్ వచ్చినట్లుగా వైద్యులు నిర్ధారించారు. తేలికపాటి లక్షణాలు ఉండటంతో హోం ఐసోలేషన్ లో ఉండిపోయారు. సోమవారం ఆయన కుమారుడు నారా లోకేశ్ కూడా..
కేంద్రమంత్రి నితిన్ గడ్కరీకి కరోనా పాజిటివ్ వచ్చింది. తేలికపాటి లక్షణాలతో కరోనా పాజిటివ్ వచ్చినట్లు గడ్కరీ ట్వీట్ చేశారు.
కరోనా మరోసారి విపరీతంగా విస్తరిస్తోంది. సినీ సెలబ్రిటీలు ఒక్కొక్కరుగా కరోనా బారిన పడుతున్నారు.
భారతరత్న అవార్డు గ్రహీత లెజెండరీ సింగర్ 92 ఏళ్ల లతా మంగేష్కర్ కరోనా బారిన పడ్డారు. పాజిటివ్ గా నిర్ధారణ కారవటంతో లతా మంగేష్కర్ ముంబైలోని ఆస్పత్రిలో చికిత్సపొందుతున్నారు
పంజాబ్ సీఎం ముగ్గురి కుటుంబ సభ్యులకు కొవిడ్ పాజిటివ్ వచ్చిందని అధికారిక సమాచారం. సీఎంకు చేసిన పరీక్షల్లో ఈ ఇన్ఫెక్షన్ బారిన పడకుండా నెగెటివ్ ఫలితాలు వచ్చినట్లు వెల్లడించారు.
ఇటలీ నుంచి పంజాబ్ రాజధాని అమృత్సర్కు వచ్చిన ఎయిర్ ఇండియా విమాన ప్రయాణికుల్లో 125 మందికి కరోనా పాజిటివ్ గా తేలింది. గురువారం అమృత్సర్ లో విమానం దిగిన తర్వాత చేసిన