Home » covid positive
విద్యార్థులపై కరోనా పంజా విసురుతోంది. ఒడిశా రాష్ట్రం మయూర్భంజ్ జిల్లాలోని చమక్ పూర్ ప్రభుత్వ రెసిడెన్షియల్ బాలికల పాఠశాలలోని 26 మంది విద్యార్థినులు కరోనా వైరస్ బారిన పడ్డారు.
కర్ణాటకలోని ధార్వాడ్లోని 66 మంది SDM మెడికల్ కాలేజీ విద్యార్థులకు కరోనా పాజిటివ్ గా తేలినట్లు గురువారం(నవంబర్-25,2021)అధికారులు తెలిపారు. SDM కాలేజ్ ఆఫ్ మెడికల్ లో
సింగపూర్ లోని ఒక జూలో నాలుగు సింహాలకు కొవిడ్ పాజిటివ్ అని తేలింది. స్టాఫ్ నుంచి వాటికి కొవిడ్ సోకినట్లుగా నిర్ధారించారు. 'సింహాలన్నీ చురుగ్గా ఉంటున్నాయి. బాగానే తింటున్నాయి' .
కర్ణాటకలోని ఓ రెసిడెన్షియల్ పాఠశాలలో 32 మంది విద్యార్థులకు కరోనా సోకింది. కొడగు జిల్లా మడికెరి టౌన్ కి 12 కి.మీ దూరంలోని గలిబీడులో ఉన్న జవహార్ నవోదయ విద్యాలయ రెసిడెన్షియల్ స్కూల్
బిగ్ బాస్ సమయం ఆసన్నమైంది. ఇప్పటికే చెప్పేయండి బోర్ డమ్ కు గుడ్ బై అంటూ కింగ్ నాగార్జున ప్రేక్షకుల ముందుకు వచ్చేయగా సెప్టెంబర్ 5 నుండి షో మొదలు కానుందని..
కొద్ది నెలల క్రితం కరోనా హాట్ స్పాట్ గా ఉన్న ముంబైలో ఇప్పుడు మళ్లీ కోవిడ్ కేసులు పెరుగుతున్నాయి.
పిల్లలపై కోవిడ్ విరుచుకుపడుతున్న సూచనలు కనిపిస్తున్నాయి.
కర్ణాటక రాజధాని బెంగళూరులో గత ఐదు రోజులుగా చిన్నపిల్లలో కరోనా కేసుల పెరుగుదల కనిపిస్తోంది.
కోవిడ్ వ్యాక్సిన్ల సామర్ధ్యంపై ముఖ్యంగా వేగంగా వ్యాప్తి చెందుతున్న కొత్త కోవిడ్ వేరియంట్లపై వ్యాక్సిన్ల ప్రభావం గురించి చర్చ జరుగుతున్న విషయం తెలిసిందే.
భారత్, శ్రీలంక మధ్య టీ20 సిరీస్ రెండో మ్యాచ్ రాత్రి 8 గంటల నుంచి జరగాల్సి ఉండగా.. క్రునాల్ పాండ్యాకు కరోనా పాజిటివ్ కావడంతో మ్యాచ్ వాయిదా పడింది. దీంతో భారత్, శ్రీలంక జట్లు క్వారంటైన్లో ఉండాల్సిన పరిస్థితి.