Home » covid positive
భారత్, శ్రీలంకల మధ్య జరగాల్సిన రెండో టీ20 మ్యాచ్ రేపటికి వాయిదా పడింది. ఆల్రౌండర్ కృనాల్ పాండ్యాకు కరోనా పాజిటివ్ రావడంతో ఈరోజు(27 జులై 2021) జరగాల్సిన మ్యాచ్ను రేపటికి వాయిదా వేశారు.
పుదుచ్చురిలో 20మందికి పైగా చిన్నారులకు కోవిడ్ సోకింది.
అందాల పోటీలో పాల్గొన్న 13మంది అందగత్తెలకు కొవిడ్ పాజిటివ్ సోకింది. గత నెలలో జరిగిన ఈ ఈవెంట్లో మొత్తం 22మందికి ఇన్ఫెక్షన్ సోకిన్టుల అధికారులు చెప్తున్నారు.
హిమాచల్ ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వీరభద్ర సింగ్(86)కు రెండు నెలల్లో రెండవసారి కోవిడ్ పాజిటివ్ గా తేలింది.
రాష్ట్రంలో చిన్నపిల్లలు కరోనా బారిన పడటం కలకలం రేపుతోంది. రెండు రోజుల వ్యవధిలో 9మంది చిన్నారులు కొవిడ్ బారిన పడ్డారు. అంతా పదేళ్లలోపు పిల్లలే కావడం భయాందోళనకు గురి చేస్తోంది. థర్డ్ వేవ్ ముప్పు పొంచి ఉందన్న హెచ్చరికల నేపథ్యంలో చిన్నారులు ఆస�
ఉత్తరాఖండ్ లో కూడా కరోనా సెకండ్ వేవ్ ఉదృతంగా ఉంది.
నియోజకవర్గంలోని కొవిడ్ పేషెంట్లలో స్ఫూర్తిని నింపేందుకు హొన్నాలీ ఎమ్మెల్యే రేణుకాచార్య అతని భార్య సుమా రేణుకాచార్య కలిసి కొవిడ్ కేర్ సెంటర్ బయట డ్యాన్స్ చేశారు. కర్ణాటకలోని దేవంగిరి జిల్లా న్యామతి కొవిడ్ కేర్...
కరోనా మహమ్మారి సమయంలోనూ ఆపద్ధర్మానికి, నిస్సహాయులను ఆదుకోవడానికి, చట్టాన్ని కాపాడటానికి రక్షక భటులు (పోలీసులు) ప్రాణంగా పెడుతున్నారు.
AP Covid Cases : ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ ఉధృతి కొనసాగుతూనే ఉంది. గత 24 గంటల్లో 18,561 మందికి కోవిడ్ నిర్ధారణ అయ్యింది. ఇప్పటి వరకు రాష్ట్రంలో నమోదైన కేసుల సంఖ్య 14,54,052 కు చేరింది. గత 24 గంటల్లో 109 మంది కోవిడ్ సోకి మరణించటం బాధ కలిగిస్తోంది. వీటితో మొత్తం మరణాల �
కొవిడ్-19 టెస్టు చేయించుకుంటే పాజిటివ్ వచ్చింది. బాధపడకండి. నేను బాగానే ఉన్నా. ఫ్యామిలీతో పాటు నేను ఐసోలేషన్ లో ఉన్నాం. డాక్టర్ల సూపర్విజన్లోనే ఉన్నాం.